Nalgonda
-
#Speed News
Gutta Sukhender Reddy : నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కీలక నేత ?
Gutta Sukhender Reddy : ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి.
Published Date - 01:44 PM, Mon - 11 March 24 -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి . రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం స్పాన్సర్ చేస్తోంది. మార్చి 19, 2024న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Published Date - 05:13 PM, Tue - 5 March 24 -
#Speed News
Komatireddy: విద్యార్థులు ఉద్యోగ సాధనతో పాటు కమ్యూనికేషన్లు డెవలప్ చేసుకోవాలి: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: ఇవ్వాల నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్, టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళలో విశిష్ట అతిధిగా పాల్గొన్న మంత్రి విద్యార్థులకు, నిరుద్యోగులకు మార్గానిర్దేశనం చేశారు. గత ప్రభుత్వ నిరుద్యోగ వ్యతిరేక నిర్ణయాల మూలంగా తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడ్డారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహించిన ప్రతి పరీక్ష లీకులు చేసి నిరుద్యోగుల ఉసురు పోసుకుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీ ఇచ్చిన 2 లక్షల […]
Published Date - 11:31 PM, Mon - 26 February 24 -
#Speed News
Road Accident: నల్గొండలో కారు ఢీకొని ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండలోని కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం
Published Date - 01:48 PM, Sun - 25 February 24 -
#Telangana
MLC Kavitha: గురుకులాల పనితీరుపై సమీక్షించండి, వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయి!
MLC Kavitha: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణఆలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కౌన్సిలర్ల సంఖ్యను పెంచాలని సూచన చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అస్మిత కుటుంబ […]
Published Date - 05:05 PM, Tue - 20 February 24 -
#Devotional
Nalgonda: చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు షురూ.. కన్నుల పండుగగా శివ పార్వతుల పూజలు
Nalgonda: నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. లక్షలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండుగగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పుష్ప దంపతులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. శనివారం తెల్లవారుజామున లక్షలాది […]
Published Date - 05:44 PM, Sun - 18 February 24 -
#Speed News
Nalgonda: ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రెడ్ హ్యాండెడ్ పట్టుబడిన ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్
Nalgonda: మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఔషధాల టెండర్ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి సూపరింటెండెంట్ లచ్చునాయక్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో పక్కా ప్లాన్ తో వెంకన్న నుంచి లచ్చునాయక్ ఆయన నివాసంలో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి […]
Published Date - 11:05 PM, Fri - 16 February 24 -
#Devotional
Nalgonda: మహిమానిత్వం.. చెరువుగట్టు రామలింగేశ్వర ఆలయం
Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్ మండల కేంద్రానికి ఆరు కిలో మీటర్ల దూరంలో ఎల్లారెడ్డి గూడెం అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం వెలసింది. ఈ క్షేత్రమును త్రేతా యుగం లో పరుశారాముడు కార్తవీర్యర్జునుడిని వధించి ఆ తరువాత విశ్వా కల్యానార్థమై 108 క్షేత్రములలో శివలింగాన్ని ప్రతిస్టించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు. అట్టి క్షేత్రములలో చివరిదైన ఈ క్షేత్రం లో శివలింగాన్ని ప్రతిష్టించి ఘోరమైన తపస్సు చేశాడు . ఎంతకు స్వామి వారి దర్శనం కలగలేదు […]
Published Date - 10:00 AM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Published Date - 11:17 PM, Wed - 7 February 24 -
#Telangana
BRS Party: బీఆర్ఎస్ ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభ – సమన్వయకర్తలు వీళ్లే!
BRS Party: తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం సాయంత్రం నంది నగర్ నివాసంలో ఛలో నల్గొండ భారీ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలు, సమన్వయ కర్తలతో విడివిడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు, నీటి హక్కులను హరించేదిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థ కేఆర్ఎంబికి అధికారాలు అప్పగించడం ద్వారా జరగబోయే దుష్పరిణామాలను ఖండిస్తూ తెలంగాణ సమాజానికి […]
Published Date - 01:09 AM, Wed - 7 February 24 -
#Telangana
KCR : ఈ నెల 13న నల్లగొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగసభ
కృష్ణా జలాల (Krishna water )పై బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్..మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్ సమీక్షా జరిపారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ […]
Published Date - 03:06 PM, Tue - 6 February 24 -
#Telangana
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Published Date - 11:58 AM, Mon - 5 February 24 -
#Speed News
Road Accident: నల్లగొండ జిల్లాలో ఘోర రొడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
Road Accident: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మిర్యాలగూడలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్పల్లి-అద్దంకి హైవేలోని కృష్ణానగర్ కాలనీలో గుర్తుతెలియని లారీ ఆటోను ఢీకొట్టింది. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన వారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇంకో […]
Published Date - 02:16 PM, Mon - 29 January 24 -
#Speed News
Nalgonda: మంత్రి కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి వార్నింగ్
Nalgonda: రానున్న లోకసభ ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ విజయ దుందుభి మోగించనున్నదని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు తెలంగాణా సమాజం సన్నద్ధం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శనివారం నుండి శాసనసభ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయం మేరకు శనివారం మధ్యాహ్నం నల్లగొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ […]
Published Date - 08:04 PM, Sat - 27 January 24 -
#Speed News
Ram Mandir: ఫిబ్రవరి 4న నల్గొండ నుంచి అయోధ్యకు బీజేపీ ఉచిత రైలు ఏర్పాటు
అయోధ్యలో నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
Published Date - 06:45 PM, Sun - 21 January 24