Nalgonda
-
#Speed News
Nalgonda: మంత్రి కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి వార్నింగ్
Nalgonda: రానున్న లోకసభ ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ విజయ దుందుభి మోగించనున్నదని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు తెలంగాణా సమాజం సన్నద్ధం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శనివారం నుండి శాసనసభ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయం మేరకు శనివారం మధ్యాహ్నం నల్లగొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ […]
Date : 27-01-2024 - 8:04 IST -
#Speed News
Ram Mandir: ఫిబ్రవరి 4న నల్గొండ నుంచి అయోధ్యకు బీజేపీ ఉచిత రైలు ఏర్పాటు
అయోధ్యలో నిర్మించిన రామ మందిర ప్రారంభోత్సవం రేపు జనవరి 22న జరగనుంది. ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి ముందే రామాలయం గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట మహోత్సవం
Date : 21-01-2024 - 6:45 IST -
#Telangana
Komatireddy Venkat Reddy : త్వరలోనే BRS దోపిడీ పత్రం రిలీజ్ చేస్తాం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) గత బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ..తమ పాలనకు సంబదించిన వివరాలను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో ప్రకటించిన మహిళలకు బస్సు ఫ్రీ..ఆరోగ్య శ్రీ పెంపు ను అమలు చేయగా..ఈ నెల 28 నుండి ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇదిలా ఉంటె ఈరోజు మంగళవారం ప్రజా పాలనపై […]
Date : 26-12-2023 - 8:04 IST -
#Speed News
KCR: నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ దిగ్భ్రాంతి
KCR: క్రిస్మస్ పండుగ పూట విషాదం నెలకొంది. రెడు వేర్వురు ఘటనల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు […]
Date : 25-12-2023 - 12:23 IST -
#Speed News
Nalgonda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల లీడ్
Nalgonda : గతంలో తెలంగాణలో కాంగ్రెస్కు ఆయువుపట్టుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గత వైభవం కనిపిస్తోంది.
Date : 03-12-2023 - 10:03 IST -
#Telangana
Road Accident : నల్గొండ జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు అనేవి నిత్యం అనేకం జరుగుతుంటాయి
Date : 25-11-2023 - 10:26 IST -
#Andhra Pradesh
Whats Today : గద్వాల, నల్గొండ, వరంగల్ సభలకు అమిత్షా.. విజయశాంతి ప్రెస్మీట్
Whats Today : ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
Date : 18-11-2023 - 8:16 IST -
#Speed News
IT Raids: ఐటీ రైడ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంట్లో సోదాలు
నల్గొండలో ఐటీ రైడ్స్ (IT Raids) కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్యెల్యే అనుచరుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. పవర్ ప్రాజెక్ట్స్ తో పాటు పలు బిజినెస్ లో ఉన్న ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కుటుంబం.
Date : 16-11-2023 - 9:06 IST -
#Telangana
Telangana: నల్గొండ పోలీస్ తనిఖీల్లో పట్టుబడ్డ రూ.3.04 కోట్లు
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి అవినీతి డబ్బుని స్వాధీనం చేసుకుంటున్నారు.
Date : 16-10-2023 - 6:38 IST -
#Speed News
Car Bike Accident : బైక్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు.. ఐదుగురి దుర్మరణం
నల్గొండ(Nalgonda) జిల్లా చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద ఈ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బైక్ పై ముగ్గురు వెళ్తుండగా.. కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు.
Date : 20-09-2023 - 8:30 IST -
#Telangana
Nalgonda IT Hub: నల్గొండలో ఐటీ హబ్ నిర్మాణం: కేటీఆర్
తెలంగాణాలో జిల్లాకో ఐటి హబ్ ఏర్పాటవుతుంది. ఐటి పరంగా హైదరాబాద్ ఉరుకులు పెడుతుంది. ఈ నేపథ్యంలో ఐటీని అన్ని జిల్లాలో అభివృద్ధి చేసేవిధంగా ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పూనుకున్నారు.
Date : 03-09-2023 - 11:03 IST -
#Telangana
KCR Politics : నల్గొండ BRS కు గ్రూప్ ల బెడద
KCR Politics :తెలంగాణ రాజకీయాన్ని ఒంటిచేత్తో తిప్పేస్తోన్న కేసీఆర్ కు నల్గొండలోని బీఆర్ఎస్ గ్రూపులు తలనొప్పిగా మారాయట
Date : 28-08-2023 - 4:45 IST -
#Telangana
Nalgonda : నల్డొండ ఎస్బీఐ ఏటీఎంలో చోరీ.. రూ.23 లక్షల అపహరణ
నల్గొండ జిల్లా ఎన్హెచ్ 65లో గల ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దోపిడీ దొంగలు రూ.23 లక్షల నగదును అపహరించారు. SBI
Date : 31-07-2023 - 8:01 IST -
#Speed News
Telangana: నల్గొండ ఎటిఎంలో చోరీ.. 23 లక్షలు అపహరణ
నల్గొండ జిల్లాలో భారీ మొత్తంలో చోరీ జరిగింది. స్థానిక ఎస్బిఐ ఏటీఎం నుంచి 23 లక్షలు ఎత్తుకెళ్లారు దుండగులు.జిల్లాలోని ఎన్హెచ్ 65లో గల ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు రూ.23 లక్షల నగదును అపహరించారు.
Date : 31-07-2023 - 6:25 IST -
#Telangana
Komatireddy Brothers: తమ్ముడి ఘర్ వాపసికి అన్న ప్రయత్నం!
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
Date : 19-06-2023 - 1:04 IST