Musi River
-
#Andhra Pradesh
Elephants: పుంగనూరులో ఏనుగుల గుంపు హల్చల్.. రైతును తొక్కి చంపిన వైనం
Elephants: దేవళంపేట, అయ్యావాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డి పల్లెలో ఈ ఏనుగుల గుంపు పంటలకు పెద్ద స్థాయిలో నష్టం కలిగించింది. ముఖ్యంగా వరి పంటను తొక్కి నాశనం చేసింది. ఈ దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పుంగనూరు నుండి పీలేరు వైపు వెళ్తున్న 15 ఏనుగులు, పీలేరు సమీపంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ వద్ద మామిడి తోటలోకి చొరబడ్డాయి.
Date : 15-10-2024 - 1:08 IST -
#Telangana
Musi River : మూసీలో గోదావరి నీళ్లు పారిస్తాం – మంత్రి కోమటిరెడ్డి
Musi River : గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?
Date : 01-10-2024 - 4:58 IST -
#Telangana
AV Ranganath : ఆపరేషన్ మూసీతో హైడ్రాకు సంబంధం లేదు..
AV Ranganath : మూసీ నది ఒడ్డున జరుగుతున్న సర్వేలతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మూసీ నది ఒడ్డున ఉన్న ఇళ్లపై జరుగుతున్న సర్వేకు హైడ్రాకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
Date : 30-09-2024 - 6:23 IST -
#Telangana
Ponnam Prabhakar : ప్రతిపక్షాలకు ఇది మంచి పద్దతి కాదంటూ పొన్నం హెచ్చరిక
Ponnam Prabhakar : మూసీ బాధితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని మాట్లాడటం కరెక్ట్ కాదని హరీష్ రావు ఫై పొన్నం మండిపడ్డారు
Date : 29-09-2024 - 6:51 IST -
#Telangana
Danam Nagender : హైడ్రాపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
Danam Nagender : జలవిహార్, ఐమాక్స్లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. ముసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది
Date : 29-09-2024 - 1:21 IST -
#Telangana
Hydraa : మమ్మల్ని చంపి మా ఇళ్లను కూల్చండి..
Hydraa : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని, ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు.
Date : 28-09-2024 - 2:38 IST -
#Speed News
HYDRA Commissioner : బుచ్చమ్మ ఆత్మహత్యపై స్పందించిన హైడ్రా కమిషనర్..
HYDRA Commissioner : కూకట్పల్లికి చెందిన బుచ్చమ్మ అనే మహిళ తన కూతురుకు కట్నం కింది ఇచ్చిన ఇల్లు కూడా హైడ్రా కూల్చివేస్తుందేమోనని భయంతో బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ బలవన్మరణంపై కూకట్పల్లి పోలీసులతో మాట్లాడినట్లు ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
Date : 28-09-2024 - 10:12 IST -
#Speed News
Hydra : కూకట్పల్లి నల్లచెరువులో అక్రమ కట్టడాలపై హైడ్రా యాక్షన్
అమీన్పూర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని నల్లచెరువు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో హైడ్రా(Hydra) అధికారులు కూల్చివేతలను నిర్వహిస్తున్నారు.
Date : 22-09-2024 - 9:32 IST -
#Telangana
HYDRA Demolitions: మూసీ పరిసర నివాసితులకు 2BHK ఇళ్లు: సీఎం రేవంత్
HYDRA Demolitions:ఫుల్ ట్యాంక్ లెవల్ లేదా సరస్సుల బఫర్ జోన్లలో భూమిని ఆక్రమించిన ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్లలోని అన్ని ఆక్రమణల కూల్చివేతలను హైడ్రా నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Date : 11-09-2024 - 2:26 IST -
#Telangana
Hyderabad Rains : చాదర్ఘాట్ వంతెన వద్ద పెరుగుతున్న నీటి ప్రవాహం.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ట్రాఫిక్కు, రోజువారీ పనులకు అంతరాయం ఏర్పడింది. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉన్నారు, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు, నివాసితులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Date : 01-09-2024 - 4:46 IST -
#Telangana
Hyderabad: బిల్డర్లకు షాక్.. మూసీ పక్కన నిర్మాణాలకు చెక్
హైదరాబాద్ జీహెచ్ఎంసీ బిల్డర్లకు షాక్ ఇచ్చింది. మూసీ నది పక్కన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Date : 03-04-2024 - 3:00 IST -
#Speed News
Musi River: మూసీ నది ప్రక్షాళనలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Musi River: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా మూసీ నది ప్రక్షాళన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం పలు సీవేజీ ప్లాంటులను ఏర్పాటు చేస్తోంది. నగరం నలువైపులా సుడిగాలిలా పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉప్పల్ నల్లచెరువు సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే 25 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు […]
Date : 10-03-2024 - 10:12 IST -
#Telangana
Hyderabad: మూసీ అభివృద్ధిపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సింగపూర్ కంపెనీ
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రముఖ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశారు.
Date : 06-02-2024 - 10:23 IST -
#Telangana
Revanth-Akbar: లండన్ లో రేవంత్, అక్బర్ అలయ్ బలయ్, ఆసక్తి రేపుతున్న భేటీ!
Revanth-Akbar: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య లండన్లో జరిగిన సమావేశం రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది. హైదరాబాద్లోని మూసీ నది పునరుద్ధరణ కోసం థేమ్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు తెలంగాణ సీఎం ఒవైసీని లండన్కు ఆహ్వానించారని పేర్కొనగా, తమ విభేదాలను పక్కనపెట్టి సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది. థేమ్స్ నదిని అధ్యయనం చేయడానికి 309 మీటర్ల ఎత్తైన ఆకాశహర్మ్యం లండన్ షార్డ్ను […]
Date : 21-01-2024 - 5:12 IST -
#Speed News
CM Revanth: మూసీ పునర్వైభవంపై సీఎం రేవంత్ ఫోకస్
CM Revanth: తెలంగాణకు పెట్టబడులే లక్ష్యంగా రేవంత్ టూర్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం లండన్ పర్యటన కొనసాగుతోంది. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో చర్చించారు. మూసీ పరీవాహక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజినీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్లో […]
Date : 20-01-2024 - 12:54 IST