Mumbai
-
#Off Beat
Toilet Showroom : మహిళా ప్రయాణికులకు ‘టాయిలెట్ షోరూమ్’.. ఫీజు కేవలం రూ.10
Toilet Showroom : టాయిలెట్ వేరు.. షోరూమ్ వేరు.. కానీ టాయిలెట్, షోరూమ్ ఒకేచోట ఉండటమే ‘వులూ ఉమెన్స్ టాయిలెట్’ (Woloo Women) ప్రత్యేకత.
Date : 24-12-2023 - 10:03 IST -
#Cinema
Tanuja Health Update: ఐసీయూలో కాజోల్ తల్లి తనూజ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తల్లి ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ICUలో పరిశీలనలో ఉన్నారు. కాజోల్ తల్లి తనూజ గత రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ముంబైలోని జుహులోని క్రిటికేర్ ఆసుపత్రిలో చేరారు.
Date : 18-12-2023 - 12:49 IST -
#World
Dawood Ibrahim: విషం తాగి కరాచీలో ప్రాణాలతో పోరాడుతున్న దావూద్ ఇబ్రహీం
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అతను విషం తాగి పాకిస్థాన్లోని కరాచీలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నట్టు ప్రపంచ మీడియా సంస్థలు చెప్తున్నాయి.
Date : 18-12-2023 - 12:39 IST -
#Sports
India Thrash England: భారత మహిళల క్రికెట్ జట్టు అతిపెద్ద విజయం.. 347 పరుగుల తేడాతో విన్..!
ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో భారత మహిళల జట్టు 347 పరుగుల తేడాతో విజయం (India Thrash England) సాధించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా టీమిండియా ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.
Date : 16-12-2023 - 2:12 IST -
#India
Heart Attack: 51 ఏళ్ల మహిళకు 16 నెలల్లో 5 సార్లు గుండెపోటు..!
ప్రస్తుతం ప్రపంచంలో గుండెపోటు (Heart Attack) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండెపోటు అనే పేరు వినగానే జనంలో ఏం చేయాలో తెలియని భయం.
Date : 07-12-2023 - 9:20 IST -
#Sports
Virat Kohli Restaurant: విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లోకి ఓ వ్యక్తికి నో ఎంట్రీ.. డ్రెస్సింగే కారణమా..?
ముంబైలోని విరాట్ కోహ్లి రెస్టారెంట్ (Virat Kohli Restaurant)లోకి తమిళనాడుకు చెందిన వ్యక్తిని అనుమతించడం లేదని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
Date : 05-12-2023 - 1:52 IST -
#Trending
Cybercrime: సైబర్ మోసగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి..రూ. 3.5 కోట్లు
టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఆసాంతం ఆన్లైన్ కావడంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ ఐటీ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల వలలో పడి 3 కోట్లు నష్టపోయాడు. బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగి నుంచి రూ. 3.5 కోట్లను నేరగాళ్లు స్వాహా చేసినట్లు పోలీసులు తెలిపారు
Date : 29-11-2023 - 9:46 IST -
#World
Exactly like Hamas: 26/11 దాడిని హమాస్తో పోల్చిన ఇజ్రాయెల్
ముంబైలో నవంబర్ 26, 2008న జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడులకు నేటితో 15 ఏళ్లు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోలీసు ఆవరణలోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Date : 26-11-2023 - 12:14 IST -
#India
Mumbai Terror Attacks: 26/11 దేశానికి చీకటి రోజు.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులను స్మరించుకోవాల్సిందే..!
26/11 దేశానికి చీకటి రోజు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai Terror Attacks)లో 2008లో ఈ రోజున ఆందోళనలు జరిగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడక్కడ దాక్కున్నారు.
Date : 26-11-2023 - 10:28 IST -
#India
Basketball Player Aakash Dhumal : దొంగగా మారిన జాతీయ ఛాంపియన్
జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు ఆకాష్ ధుమాల్ .. గోరేగావ్ వెస్ట్లో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాగడం
Date : 23-11-2023 - 1:49 IST -
#Cinema
Bellamkonda Sreenivas: ఛత్రపతి ఫెయిల్యూర్ ఎఫెక్ట్, ముంబై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో రాణించాలని రెండేళ్లుగా కలలు కన్నాడు.
Date : 22-11-2023 - 12:30 IST -
#Cinema
Venkatesh : ముంబై లో వెంకీమామ సందడి..క్రికెటర్స్ తో సెల్ఫీలు
విండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ తో సెల్ఫీ దిగిన వెంకీ..దానిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు
Date : 16-11-2023 - 2:56 IST -
#Sports
Pitch Swap For Semis: సెమీస్ ముంగిట బీసీసీఐపై సంచలన ఆరోపణలు.. పిచ్ను మార్చేశారంటూ కథనాలు..!?
ఆతిథ్య భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ భారీ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో (Pitch Swap For Semis) పెద్ద దుమారం రేగింది.
Date : 15-11-2023 - 2:58 IST -
#Speed News
India Opt To Bat: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టు ఇదే..!
ప్రపంచకప్లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ (India Opt To Bat) ఎంచుకుంది.
Date : 15-11-2023 - 1:49 IST -
#Speed News
Semi-Final: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ కు బెదిరింపు.. నిఘా పెంచిన ముంబై పోలీసులు..!
క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్లో (Semi-Final) భాగంగా బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
Date : 15-11-2023 - 10:53 IST