Modi
-
#Telangana
PM Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ప్రధాని మోడీ
తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రధాని మోడీ (Modi). ఆదిలాబాద్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడీ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న […]
Published Date - 01:06 PM, Mon - 4 March 24 -
#India
BJP First List: ఎన్డీయే లక్ష్యం 400 సీట్లు
195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. నియోజకవర్గం వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
Published Date - 10:58 PM, Sat - 2 March 24 -
#Telangana
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Published Date - 06:37 PM, Sat - 2 March 24 -
#Technology
India Semiconductor Mission: మరో మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్ ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్ డెవలప్మెంట్ కింద మూడు సెమీకండక్టర్ యూనిట్ల స్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Published Date - 10:33 PM, Thu - 29 February 24 -
#India
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Published Date - 08:37 PM, Thu - 29 February 24 -
#Telangana
Most Powerful Indians : అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి వార్తల్లో నిలిచారు. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బిఆర్ఎస్ (BRS) పార్టీ ని అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి..తెలంగాణ రెండో సీఎం గా వార్తల్లో నిలిచినా రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయుల్లో (Most Powerful Indians ) చోటు దక్కించుకొని మరోసారి యావత్ మీడియా లో చర్చగా మారాడు. We’re now on WhatsApp. Click to Join. ది […]
Published Date - 03:40 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Published Date - 11:50 PM, Wed - 28 February 24 -
#Telangana
Telangana: స్కాం బీఆర్ఎస్, తప్పుడు హామీలతో కాంగ్రెస్..
కాంగ్రెస్ బారి నుంచి యూపీని ఎలా గట్టెక్కించిందో కేంద్ర సహకార, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ గుర్తు చేశారు. తెలంగాణలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ద్వజమెత్తారు
Published Date - 03:33 PM, Wed - 21 February 24 -
#Telangana
Medaram : మేడారం జాతర సందర్భాంగా ప్రధాని మోడీ ట్వీట్
మేడారం (Medaram) మహాజాతర సందర్బంగా ప్రధాని మోడీ ట్వీట్ చేసి భక్తులను ఆకట్టుకున్నారు. తెలంగాణలో అతి పెద్ద మహా కుంభవేళ గా భావించే మేడారం జాతర రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడాది ఈరోజు నుండి ఈ మహాజాతర మొదలైంది.ఈ సందర్భాంగా ప్రధాని మోడీ (PM Modi) తెలుగు లో ఈ మహాజాతర గురించి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ‘గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటైన, మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క-సారక్క […]
Published Date - 09:50 AM, Wed - 21 February 24 -
#India
PM Surya Ghar – Muft Bijli Yojana : గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) గుడ్ న్యూస్ తెలిపారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'(PM Surya Ghar – Muft Bijli Yojana)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 02:57 PM, Tue - 13 February 24 -
#India
Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
Published Date - 11:00 AM, Mon - 12 February 24 -
#India
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు తాజా వార్తలు
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గౌరవం లేని చోట తాను ఉండనని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నాని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ప్రకటించారు.
Published Date - 04:30 PM, Sat - 3 February 24 -
#India
Narendra Modi : వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం
కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సమర్పించిన మధ్యంతర బడ్జెట్(Interim Budget) అభివృద్ధి చెందిన భారత్ పునాదిని పటిష్టం చేసే ‘గ్యారంటీ’ని అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) గురువారం వ్యాఖ్యానించారు. బడ్జెట్ తరువాత టెలివిజన్ ప్రసంగంలో ప్రధాని మోడీ… అభివృద్ధి చెందిన భారతదేశానికి నాలుగు స్తంభాలు, అవి యువకులు, పేదలు, మహిళలు మరియు రైతులను సాధికారత చేస్తానని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. ”ఇది భారతదేశ […]
Published Date - 02:41 PM, Thu - 1 February 24 -
#India
Bharat Rice : రేపటి నుంచి మార్కెట్లోకి భారత్ రైస్..ధర చాల తక్కువ
ఓ పక్క బడ్జెట్ (Budget) జరుగుతుండగానే..కేంద్రం దేశ ప్రజలకు గుడ్ న్యూస్ (Good News) తెలిపింది. రేపటి నుండి మార్కెట్ లోకి భారత్ రైస్ (Bharat Rice) ను అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. దీని ధర కిలో 29 రూపాయల చొప్పున విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నాణ్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో రైస్ ధర […]
Published Date - 01:12 PM, Thu - 1 February 24 -
#Telangana
Telangana: ఫామ్హౌస్లో మోడీతో కేసీఆర్ రహస్య చర్చలు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్లు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్హౌస్లో విశ్రాంతి తీసుకోకుండా లోక్సభ ఎన్నికల కోసం రెండు పార్టీల మధ్య 'రహస్య ఒప్పందం'
Published Date - 10:47 PM, Wed - 31 January 24