Modi
-
#Andhra Pradesh
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Published Date - 08:28 AM, Mon - 11 March 24 -
#Telangana
BJP-TDP-JSP Joint Meeting : ఈ నెల 17 న టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభ..?
మొత్తానికి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనుకున్నది సాధించాడు. మొదటి నుండి బిజెపి తో పొత్తు (BJP-TDP Alliance) పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాలని చూసిన పవన్..ఇప్పుడు అనుకున్నట్లే బిజెపి – టీడీపీ తో కలిసి బరిలోకి దిగబోతున్నాడు. గత మూడు రోజులుగా ఢిల్లీ లో బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపి..ఫైనల్ గా పొత్తుకు ఓకే చేయించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికలపై బీజేపీ (BJP) […]
Published Date - 07:49 PM, Sat - 9 March 24 -
#India
Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో యువత ప్రాధాన్యత
భారతదేశంలో పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నారు. ఇది ఏటా పెరుగుతోంది. ప్రతి ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో యువ ఓటర్లు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులో లేనప్పుడు, ఓటరు నమోదు రేట్లు కొద్దిగా తక్కువగా ఉండేవి
Published Date - 04:04 PM, Sat - 9 March 24 -
#India
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ను నాలుగు శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Published Date - 10:54 PM, Thu - 7 March 24 -
#India
Modi Selfie: యువ రైతు కోరిక మేరకు సెల్ఫీ ఇచ్చిన మోడీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శ్రీనగర్లో పర్యటించారు. బక్షి స్టేడియంలో రూ.6400 కోట్లతో 53 అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్కు వెళ్లడం ఇదే తొలిసారి
Published Date - 05:46 PM, Thu - 7 March 24 -
#Telangana
DK Aruna : సీఎం రేవంత్ ను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చిన డీకే అరుణ
తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth ) ఫై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విరుచుకపడ్డారు. పాలమూరు సభ (Palamuru Meeting)లో రేవంత్ మాట్లాడిన తీరు చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తువస్తున్నాయని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి తాను సీఎం హోదాలో ఉన్నానని మర్చిపోయి..ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోడీ – కేడీ అంటున్నారని, ఇది ఆయన […]
Published Date - 04:21 PM, Thu - 7 March 24 -
#World
Maldives : మాల్దీవులకు భారతీయులు వెళ్లడమే తగ్గించేసారట..
కొద్దీ రోజుల క్రితం వరకు మాల్దీవుల(Maldives)కు భారతీయులు క్యూ కట్టేవారు..సినీ ప్రముఖులు , క్రీడా కారులు , బిజినెస్ ప్రముఖులు ఇలా అనేక రంగాలవారు కాస్త గ్యాప్ దొరికిందటే చాలు మాల్దీవుల్లో ప్రత్యక్షం అయ్యేవారు. అలాంటిది గత కొద్దీ రోజులుగా ఆవైపు చూడడమే మానేశారు. ఏ క్షణాన భారత ప్రధాని మోడీ (Modi) లక్షద్వీప్ (Lakshadweep ) పర్యటన చేసి..దానికి సంబదించిన విశేషాలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసారో..అప్పటి నుండి ప్రతి ఒక్కరు లక్షద్వీప్ గురించి […]
Published Date - 04:07 PM, Thu - 7 March 24 -
#Telangana
Praja Deevena Sabha : మోడీ , కేసీఆర్ లను ఉతికిఆరేసిన సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి మాజీ సీఎం కేసీఆర్ (KCR) , దేశ ప్రధాని మోడీ (Modi) లపై విరుచుకపడ్డారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే ఉతికి ఆరేస్తామని ప్రధానికి..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ చేస్తున్న కేసీఆర్ ఫై సీఎం రేవంత్ విరుచుకుపడ్డారు. ‘కేసీఆర్ పదేళ్లు సీఎంగా, మోడీ పదేళ్లు పీఎంగా ఉండొచ్చు. పేదోళ్ల ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనివ్వరా? పాలమూరు బిడ్డ సీఎం కుర్చీపై కూర్చుంటే ఓర్వలేకపోతున్నారా? ఎవడైనా మా ప్రభుత్వాన్ని […]
Published Date - 09:31 PM, Wed - 6 March 24 -
#Telangana
Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ
పటాన్చెరులో ఏర్పాటుచేసిన బీజేపీ విజయ సంకల్ప సభ (BJP Vijaya Sankalpa Sabha)లో ప్రధాని మోడీ (Modi) బిఆర్ఎస్ , కాంగ్రెస్ (BRS-COngress) పార్టీలపై విరుచుకపడ్డారు. కాళేశ్వరం (Kaleshwaram Lift Irrigation Project) పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచుకుందని ఆరోపించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా పటాన్ చెరు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 9 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించారు. మంగళవారం ఉదయం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి […]
Published Date - 01:15 PM, Tue - 5 March 24 -
#India
Modi Ka Parivaar : ‘మోదీ కా పరివార్’ – దేశమంతా మోడీ కుటుంబమే అంటున్న నేతలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)..ప్రధాని మోడీ (PM Modi) ఫై చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇస్తూ..దేశమంతా మోడీ కుటుంబమే అంటూ ‘మోదీ కా పరివార్’ పేరును వైరల్ చేస్తున్నారు. ఆదివారం బీహార్ పాట్నా వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో జరిగిన ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ (‘Jan Vishwas Rally’) కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, […]
Published Date - 04:27 PM, Mon - 4 March 24 -
#Telangana
PM Modi : తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ప్రధాని మోడీ
తెలంగాణ (Telangana) అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రధాని మోడీ (Modi). ఆదిలాబాద్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాగపూర్కు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆయనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడీ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో 6 వేల 700 కోట్ల రూపాయలతో చేపట్టనున్న […]
Published Date - 01:06 PM, Mon - 4 March 24 -
#India
BJP First List: ఎన్డీయే లక్ష్యం 400 సీట్లు
195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. నియోజకవర్గం వారణాసి నుంచి మూడోసారి పోటీ చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ . ఆయనతో పాటు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, అమిత్ షా గాంధీనగర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు.
Published Date - 10:58 PM, Sat - 2 March 24 -
#Telangana
Telangana: ఎంపీ సీట్లు పెరిగితే తెలంగాణకు 25 లక్షల కోట్లు తెస్తాం
గత మూడు నెలల్లో జిడిపి ఎనిమిది శాతానికి పెరిగిందని మాజీ ఎంపి, బిజెపి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రే జరిగింది కాదు. కేంద్రం చొరవ మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కారణంగానే ఇది జరిగిందని చెప్పారు
Published Date - 06:37 PM, Sat - 2 March 24 -
#Technology
India Semiconductor Mission: మరో మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్ ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్ డెవలప్మెంట్ కింద మూడు సెమీకండక్టర్ యూనిట్ల స్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Published Date - 10:33 PM, Thu - 29 February 24 -
#India
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Published Date - 08:37 PM, Thu - 29 February 24