Medak
-
#Telangana
Purchase of Grain : ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే ‘రోహిత్ ‘ కీలక ఆదేశాలు
జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మరియు పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఘాటుగా ఆదేశించారు
Date : 07-05-2026 - 10:08 IST -
#Telangana
Rice Purchases : కలెక్టర్ నిర్లక్ష్యం.. మెదక్ జిల్లాలో గాలికి వదిలేసిన ధాన్యం కొనుగోళ్లు
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవహార శైలి ప్రస్తుతం జిల్లాలో పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిన తరుణంలో
Date : 07-05-2026 - 6:47 IST -
#Telangana
Tragedy : మెదక్ లో దారుణం..కన్న పేగు బంధానికి మాయని మచ్చ
Tragedy : తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వానికే మచ్చ తెచ్చింది.
Date : 09-11-2025 - 6:46 IST -
#Telangana
Heavy Rain : కామారెడ్డి, మెదక్ జిల్లాలను ముంచెత్తిన వాన
Heavy Rain : ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. కేవలం 12 గంటల్లోనే కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం పరిస్థితుల తీవ్రతను సూచిస్తోంది. కామారెడ్డిలోని జీఆర్ కాలనీ వరద నీటిలో
Date : 28-08-2025 - 10:53 IST -
#Telangana
Highest Rainfall : తెలంగాణలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే !!
Highest Rainfall : రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్
Date : 28-08-2025 - 9:35 IST -
#Telangana
KTR : ప్రమాద ఘంటికలు మోగుతున్న సింగూరు డ్యామ్ : కేటీఆర్ తీవ్ర ఆందోళన
జూరాలకు ముప్పు, మంజీరాకు ప్రమాదం ఇప్పుడు సింగూరుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రతీరోజూ ఒక ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం అని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 14-08-2025 - 1:27 IST -
#Telangana
Medak : కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య
Medak : హత్యకు కారణాలు భూ తగాదాలేనని భావిస్తున్నారు. అనిల్ ఇటీవల హైదరాబాద్లోని ఓ భూమి వివాదాన్ని సెటిల్ చేయడంలో పాలుపంచుకున్నాడని తెలుస్తోంది
Date : 15-07-2025 - 11:00 IST -
#Telangana
Bird Flu Outbreak : వేలాది కోళ్ల మృత్యువాత.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కొనసాగుతోందా ?
బర్డ్ ఫ్లూ(Bird Flu Outbreak) భయాల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో తెలంగాణలో దాదాపు 20వేల కోళ్లు చనిపోయాయని పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారులు వెల్లడించడం గమనార్హం.
Date : 09-03-2025 - 9:42 IST -
#Telangana
Medak Collector Rahul Raj: మరోసారి టీచర్గా మారిన కలెక్టర్.. వీడియో వైరల్
టీచర్గా మారటమే కాకుండా మ్యాథ్స్లో కష్టమైన త్రికోణమితిని తనదైన శైలిలో చెప్పి విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. ఏకంగా కలెక్టరే తమకు పాఠాలు చెప్పడంతో విద్యార్థలు సైతం ఆనందంలో మునిగిపోయారు.
Date : 19-01-2025 - 8:47 IST -
#Speed News
Tomato Farmers : కష్టాల్లో టమాట రైతులు.. తీవ్ర నిర్ణయం
Tomato Farmers : ప్రస్తుతం మార్కెట్లో టమాటకి సరైన ధర లేకపోవడంతో, టమాట పండించిన రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. పెట్టుబడి కూడా తిరిగి రాలేకపోవడంతో, చాలా మంది రైతులు పండించిన టమాటలను తగలబెడుతున్నారు లేదా పొలాల్లోనే వదిలివేస్తున్నారు.
Date : 02-01-2025 - 7:26 IST -
#Off Beat
Drunker Thief : దొంగతనానికి వెళ్లి.. వైన్షాపు, బ్యూటీ పార్లర్లలోనే నిద్రపోయారు
మద్యం దుకాణం పైకప్పు ధ్వంసమై ఉండటంతో.. అక్కడి నుంచే షాపులోకి దొంగ(Drunker Thief) ప్రవేశించి ఉండొచ్చని గుర్తించారు.
Date : 31-12-2024 - 3:55 IST -
#Speed News
Medak : క్యాథెడ్రిల్ చర్చి అభివృద్దికి రూ. 35 కోట్లు: సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే ఏడాది కూడా సీఎం హోదాలోనే ఉంటా..క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మా ప్రజా ప్రభుత్వాన్ని దీవించండి అని కోరారు.
Date : 25-12-2024 - 4:06 IST -
#Telangana
Christmas Celebrations: మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సీఎం రేవంత్ కూడా!
ఈ 100 ఏళ్ల వేడుకలో చర్చి నిర్మాత ఛార్లెస్ వాకర్ పోస్నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు లండన్ నుంచి క్రిస్టమస్ వేడుకలలో పాల్గొన్నారు. ఇంచార్జీ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ మత విశ్వాసులకు దైవ వాక్యాన్ని ఇచ్చారు.
Date : 25-12-2024 - 9:43 IST -
#Speed News
Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
Date : 23-12-2024 - 4:45 IST -
#Speed News
Raghunandan Rao: ఇందిరమ్మ కమిటీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం : రఘునందన్ రావు
ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ నేతలకు భాగస్వామ్యం ఇవ్వడం లేదని రఘునందన్ రావు(Raghunandan Rao) తెలిపారు.
Date : 30-10-2024 - 2:16 IST