Khammam
-
#Speed News
Chakali Shweta: ఖమ్మంలో చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు ఘన సన్మానం
Chakali Shweta: చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. అయితే ఆమెను మొదట ఖమ్మంలో మహిళా సంఘాలు సన్మానించాయి. ఖమ్మం వీరనారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం చిట్యాల శ్వేతను ఘనంగా
Date : 15-09-2024 - 7:32 IST -
#Telangana
Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్
Central Team Visits Telangana: కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు.
Date : 11-09-2024 - 8:10 IST -
#Telangana
Flood Water Increasing in Munneru River : భయం గుప్పింట్లో ఖమ్మం..
Flood Water Increasing in Munneru River : శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి మున్నేరు వరద ఉదృతి 16 అడుగులకు చేరుకుంది. దీంతో కవిరాజు నగర్, బొక్కల గడ్డ, మున్నేరు పరివాహక ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
Date : 08-09-2024 - 10:45 IST -
#Telangana
REAL HERO Subhan Khan : సుభాన్ ఖాన్ ను సన్మానించిన అసదుద్దీన్ ఒవైసీ
Owaisi Brothers Feliciated Subhan Khan : సుభాన్ ఖాన్ను అతని ధైర్యసాహసాలకు గాను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (AIMIM) శనివారం అతన్ని సన్మానించింది
Date : 07-09-2024 - 7:34 IST -
#Telangana
Munnar Floods : మున్నేరు శాంతించింది..బురద మిగిల్చింది
ఇంట్లో ఉన్న సమస్తం నానిపాడైపోయాయి. విలువైన టీవీ, కూలర్, ఫ్రీజ్, ల్యాప్టాప్ తదితర వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయని, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్స్ , కార్లు కొట్టుకపోయాయని బాధితులు ఆవేదన
Date : 03-09-2024 - 10:43 IST -
#Telangana
Khammam : కాంగ్రెస్ శ్రేణుల రాళ్ల దాడిని ఖండించిన కేటీఆర్
ప్రజలకు సేవ చేయడం చేతకాదని.. సేవ చేసేవారిపై మాత్రం దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు
Date : 03-09-2024 - 4:46 IST -
#Telangana
High Tension at Khammam : హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి
మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కారులో హరీశ్ రావు, సబితా, నామా నాగేశ్వరరావు ఉన్నారు
Date : 03-09-2024 - 4:31 IST -
#Telangana
Khammam : వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: సీఎం రేవంత్ ప్రకటన
వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు
Date : 02-09-2024 - 6:22 IST -
#Telangana
Telangana Rains: రోడ్డు మార్గాన ఖమ్మంకు సీఎం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటారు సీఎం. ముఖ్యమంత్రి పర్యటన వరద సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది.
Date : 02-09-2024 - 1:29 IST -
#Telangana
CM Revanth Reddy : మరికాసేపట్లో ఖమ్మం కు సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరుపై ప్రకాశ్నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది
Date : 02-09-2024 - 11:11 IST -
#Telangana
Heavy Rains : ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు
Date : 02-09-2024 - 10:38 IST -
#Telangana
Khammam Rains: ఖమ్మం ఆకేరు వాగులో ఐదుగురు యువకులు గల్లంతు
ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు బయల్దేరిన ఐదుగురు వ్యక్తులు మధు, గోపి, బన్నీ, వీరబాబు, మరో గుర్తుతెలియని వ్యక్తి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Date : 01-09-2024 - 2:26 IST -
#Telangana
Khammam : శీనన్న..వర్షాలు కనిపించడం లేదా..?
చుట్టుపక్కల నుంచి భారీగా వరదనీరు పాలేరుకు చేరుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 26.అడుగులకు చేరుకుంది
Date : 01-09-2024 - 11:15 IST -
#Speed News
Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ వినూత్న ఫలితం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం(khammam) జిల్లాలోని ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న 53 ఏళ్ల దాసరి రవికిరణ్ ఈ ఎగ్జామ్లో అర్హత సాధించారు.
Date : 08-07-2024 - 7:43 IST -
#Telangana
Chilli Price: ఎండు మిర్చి ధర పతనం, రైతుల ఆశలపై నీళ్లు…
నెల క్రితం ధరతో పోలిస్తే క్వింటాల్కు రూ.3 వేలకు పైగా ధర తగ్గింది. మార్కెట్ లో నాన్ ఏసీ మిర్చి ధరలు మరింత పడిపోయాయి. క్వింటాల్ ఎండు మిర్చి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. అంతేకాదు శుక్రవారం అమావాస్య కావడంతో మార్కెట్ లేదు.
Date : 06-07-2024 - 6:16 IST