Khammam
-
#Telangana
High Tension at Khammam : హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి
మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కారులో హరీశ్ రావు, సబితా, నామా నాగేశ్వరరావు ఉన్నారు
Published Date - 04:31 PM, Tue - 3 September 24 -
#Telangana
Khammam : వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: సీఎం రేవంత్ ప్రకటన
వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు
Published Date - 06:22 PM, Mon - 2 September 24 -
#Telangana
Telangana Rains: రోడ్డు మార్గాన ఖమ్మంకు సీఎం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటారు సీఎం. ముఖ్యమంత్రి పర్యటన వరద సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది.
Published Date - 01:29 PM, Mon - 2 September 24 -
#Telangana
CM Revanth Reddy : మరికాసేపట్లో ఖమ్మం కు సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరుపై ప్రకాశ్నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది
Published Date - 11:11 AM, Mon - 2 September 24 -
#Telangana
Heavy Rains : ఖమ్మం జిల్లాలో 39 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం, వరద ఎప్పుడూ చూడలేదన్నారు స్థానికులు
Published Date - 10:38 AM, Mon - 2 September 24 -
#Telangana
Khammam Rains: ఖమ్మం ఆకేరు వాగులో ఐదుగురు యువకులు గల్లంతు
ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు బయల్దేరిన ఐదుగురు వ్యక్తులు మధు, గోపి, బన్నీ, వీరబాబు, మరో గుర్తుతెలియని వ్యక్తి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Published Date - 02:26 PM, Sun - 1 September 24 -
#Telangana
Khammam : శీనన్న..వర్షాలు కనిపించడం లేదా..?
చుట్టుపక్కల నుంచి భారీగా వరదనీరు పాలేరుకు చేరుతోంది. దీంతో 23 అడుగుల గరిష్ట నీటి మట్టానికి గాను 26.అడుగులకు చేరుకుంది
Published Date - 11:15 AM, Sun - 1 September 24 -
#Speed News
Group 1 Prelims : గ్రూప్-1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తండ్రీకొడుకు
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఓ వినూత్న ఫలితం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం(khammam) జిల్లాలోని ముచ్చర్ల-జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్గా పనిచేస్తున్న 53 ఏళ్ల దాసరి రవికిరణ్ ఈ ఎగ్జామ్లో అర్హత సాధించారు.
Published Date - 07:43 AM, Mon - 8 July 24 -
#Telangana
Chilli Price: ఎండు మిర్చి ధర పతనం, రైతుల ఆశలపై నీళ్లు…
నెల క్రితం ధరతో పోలిస్తే క్వింటాల్కు రూ.3 వేలకు పైగా ధర తగ్గింది. మార్కెట్ లో నాన్ ఏసీ మిర్చి ధరలు మరింత పడిపోయాయి. క్వింటాల్ ఎండు మిర్చి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పలుకుతోంది. అంతేకాదు శుక్రవారం అమావాస్య కావడంతో మార్కెట్ లేదు.
Published Date - 06:16 PM, Sat - 6 July 24 -
#Telangana
Farmer Suicide : ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు
కొంతమంది అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మరికొంతమంది భూ అక్రమాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు
Published Date - 04:07 PM, Thu - 4 July 24 -
#Telangana
Deputy CM Bhatti : రైతు ఆత్మహత్య ఫై డిప్యూటీ సీఎం భట్టి స్పందన
రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం.. పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదు
Published Date - 04:59 PM, Wed - 3 July 24 -
#Telangana
Van Mahotsav Program : సత్తుపల్లిలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం..
గతంలో పెద్దలు 100 సంవత్సరాలు బతికారు అంటే చెట్లే అని , ప్రతి నిత్యం మనిషి జీవితంలో చెట్లతో అవసరం ఉంటుందన్నారు
Published Date - 03:45 PM, Wed - 3 July 24 -
#Speed News
Police: మల్టీ జోన్1లో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లపై సస్పెండ్ వేటు
Police: మల్టీ జోన్ 1 పరిధిలోని అవినీతికి పాల్పడి నందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాటరాయళ్ళకు సహకరిస్తూ, జూదగృహలను ప్రోత్సాహిస్తూ అవినీతి కి పాల్పడుతున్న సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం తో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకుగాను ఇదే కమిషనరేట్ లో గతంలో పని చేసి ప్రస్తుతం ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న సి. హెచ్ శ్రీధర్ ఇన్స్ […]
Published Date - 11:37 PM, Sat - 22 June 24 -
#Telangana
Khammam Lok Sabha : 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు, ఫలితాల కోసం ఆరు చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు..!
ఖమ్మం లోక్సభ ఓట్ల లెక్కింపు 21 రౌండ్లలో పూర్తవుతుందని, త్వరితగతిన ఫలితాలు వెల్లడి చేసేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని ఎనిమిది కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు కౌంటింగ్ హాళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం ఒకటి ఏర్పాటు చేశారు. ఒక్కో హాలులో 14 టేబుళ్లు, ఖమ్మం అసెంబ్లీ కౌంటింగ్ హాలులో […]
Published Date - 08:34 AM, Tue - 4 June 24 -
#Telangana
MLC By Poll : రెండు రోజులు వైన్ షాప్స్ బంద్
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు
Published Date - 05:47 PM, Fri - 24 May 24