Khammam
-
#Telangana
Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత పట్టున్న ఖమ్మం జిల్లా రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక సరికొత్త ముందస్తు వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని, బంధుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు, ప్రస్తుత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కుమారుడైన అర్జున్ రెడ్డిని వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపేందుకు తెరవెనుక బలమైన పునాది పడుతోందని రాజకీయ […]
Date : 18-06-2026 - 11:58 IST -
#Telangana
Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్లో భారీ దోపిడీ
ఖమ్మం నగరంలో గురువారం తెల్లవారుజామున ఒక భారీ చోరీ జరిగింది. నగరంలోని పాత కలెక్టరేట్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ షోరూం సోనోవిజన్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. కేవలం కొద్ది క్షణాల్లోనే చేతికి దొరికిన ఖరీదైన మొబైల్స్ను ఊడ్చేశారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే దాదాపు రూ. 67 లక్షల విలువైన 160 స్మార్ట్ఫోన్లను దొంగిలించి.. సినీ ఫక్కీలో పారిపోయారు. దుకాణ సిబ్బంది ప్రాణాలకు తెగించి దొంగల కారును అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకుండా […]
Date : 12-06-2026 - 11:30 IST -
#Speed News
Road Accident : ఖమ్మం గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టి హైవేపై ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న సర్వణకాంతి […]
Date : 30-05-2026 - 9:51 IST -
#Speed News
Kavitha : వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్ బాధితులతో గవర్నర్ను కలిసిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, వెలుగుమట్ల, ట్రిపుల్ ఆర్, పరిగి బాధితులతో కలిసి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మంగళవారం లోక్ భవన్లో కలిశారు. భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులు, రాయగిరి భూసేకరణ, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ వంటి అంశాలను […]
Date : 26-05-2026 - 2:42 IST -
#Telangana
Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు
ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం కుంటుపడిందని, అభివృద్ధి కంటే అవినీతికే పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇప్పటికే మార్పును కోరుకుంటున్నారని హరీష్ రావు తన ప్రసంగంలో స్పష్టం
Date : 20-04-2026 - 11:24 IST -
#Telangana
Madhira: మధిర కోల్డ్ స్టోరేజ్లో రెండో ఛాంబర్కు వ్యాపించిన మంటలు
Cold Storage Fire Accident ఖమ్మం జిల్లాలోని మధిర మండల పరిధిలోని ఆత్కూర్ సమీపంలో సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్లో శనివారం అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కోల్డ్ స్టోరేజ్లో మంటలు అదుపులోకి రావడం లేదు. తాజాగా మంటలు రెండో ఛాంబర్కు వ్యాపించాయి. అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. సాయిబాలాజీ కోల్డ్ స్టోరేజ్లో రెండు ఛాంబర్లు ఉన్నాయి. మొదట ఒక ఛాంబరులోనే మంటలు చెలరేగాయి. తాజాగా రెండో ఛాంబరుకు కూడా మంటలు వ్యాపించడంతో […]
Date : 23-03-2026 - 3:44 IST -
#Telangana
Khammam : ఖమ్మం జిల్లాలో రహదారుల విస్తరణకు రూ.594 కోట్లు
ఈ రహదారుల విస్తరణ కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జిల్లా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపనుంది. 4 లైన్ల రహదారులు అందుబాటులోకి రావడం వల్ల రవాణా సమయం గణనీయంగా తగ్గుతుంది
Date : 19-03-2026 - 11:15 IST -
#Telangana
Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్
ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
Date : 11-03-2026 - 5:30 IST -
#Telangana
ఖమ్మంలో దారుణం.. బీమా డబ్బు లు వస్తాయని కట్టుకున్న భర్తనే చంపేసిన భార్య
ఈ పథకంలో భాగంగా ప్రశాంతి మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఒక కిరాతక ప్లాన్ వేసింది. తొలుత తన భర్త రవికి మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేసింది. అనంతరం అతడిని బయటకు తీసుకెళ్లి, ముందుగా అనుకున్న ప్రకారం కారుతో వేగంగా ఢీకొట్టి ప్రాణాలు తీసింది
Date : 09-03-2026 - 11:25 IST -
#Telangana
Khammam : వెలుగుమట్ల సర్వేలో విస్తుపోయే నిజాలు
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో భాగంగా, అర్హులను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో అత్యంత కఠినంగా విచారణ చేపట్టారు
Date : 01-03-2026 - 2:45 IST -
#Telangana
Velugumatla House Collapse : కూల్చివేతలపై రాజకీయ నాటకమా? – పొంగులేటి
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (ప్రజా ప్రభుత్వం) పేదల పక్షాన ఉంటుందని, రాజకీయ డ్రామాలకు తావులేకుండా బాధితులకు శాశ్వత పరిష్కారం చూపుతామని పొంగులేటి భరోసా ఇచ్చారు
Date : 27-02-2026 - 7:02 IST -
#Telangana
Bhoodan Lands : అసలు ఏంటి ‘వెలుగుమట్ల’ భూముల వివాదం ? ఎక్కడ మొదలైంది ?
కోర్టు ఆదేశాల అమలులో భాగంగా రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య వెలుగుమట్లలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని బాధితులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ, చట్టపరంగా ఆ భూమి ప్రభుత్వానిదేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు
Date : 26-02-2026 - 3:10 IST -
#Business
తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్బీఐ లైఫ్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో మూడు కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా సంస్థ రాష్ట్రంలో తన సేవల విస్తృతిని పెంచింది.
Date : 23-02-2026 - 5:38 IST -
#Speed News
మధిర మున్సిపాలిటీలో టిడిపి పార్టీ అభ్యర్థి భారీ గెలుపు
TDP candidate Bodepudi Revathi wins in Madhira తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడి నుండి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. పదో వార్డులో 530 ఓట్లు పోల్ కాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకర్గం. మధిర మున్సిపాలిటీలో 22 […]
Date : 13-02-2026 - 11:12 IST -
#Speed News
పిల్లలకు పాఠాలు చెప్పకుండా రీల్స్ .. టీచర్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
Bhukya Gowthami పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఒక ఇంగ్లీష్ టీచర్.. ఆ పని మానేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం వైరల్ గా మారింది . ప్రభుత్వం ఉద్యోగంలో ఉంటూ కూడా ప్రయివేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రమోషన్స్ కోసం యాడ్స్ చేశారు. స్కూల్లో కూడా పిల్లల పాఠాలపై దృష్టి పెట్టకుండా రీల్స్ చేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు. దీంతో ఖమ్మం జిల్లా […]
Date : 26-01-2026 - 10:59 IST