Karnataka
-
#Speed News
Canada PM Race : కెనడా ప్రధాని రేసులో ఎంపీ చంద్ర ఆర్య.. ఈయన ఎవరు ?
పెద్దపెద్ద నిర్ణయాలను తీసుకోవడంలో భయపడని బలమైన నాయకత్వం కెనడాకు(Canada PM Race) కావాలి.
Date : 10-01-2025 - 8:17 IST -
#Telangana
GHMC : ఒక్కసారిగా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా
GHMC : కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు రూ. 1100 కోట్లు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ఓ కాంట్రాక్టర్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పూనుకొన్నాడు. ఇతర కాంట్రాక్టర్లు అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Date : 09-01-2025 - 8:10 IST -
#Cinema
Telugu Movies: కర్ణాటకలో తెలుగు సినిమాలకు అవమానం..!
రామ్ చరణ్ హీరోగా తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ సినిమా జనవరి 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే.
Date : 05-01-2025 - 9:45 IST -
#Viral
Viral : స్టేషన్ కు వచ్చిన మహిళపై పోలీసు అసభ్యకర ప్రవర్తన
Viral : స్టేషన్ కు వచ్చిన మహిళపై పోలీసు అసభ్యకర ప్రవర్తన
Date : 03-01-2025 - 4:59 IST -
#Andhra Pradesh
Viral News : దున్నపోతు కోసం కొట్టుకున్న రెండు గ్రామాలు.. చివరికి ఏమైందంటే..!
Viral News : కర్ణాటకలోని బొమ్మనహాల్ గ్రామానికి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మేడేహాల్ గ్రామానికి మధ్య ఈ వివాదం తలెత్తింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారి మోకా పోలీస్స్టేషన్ వరకు చేరింది..
Date : 02-01-2025 - 5:10 IST -
#Cinema
Singer Sivasri : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు కాబోయే భార్య ఎవరో తెలుసా ?
తేజస్వి సూర్య వృత్తి రీత్యా లాయర్(Singer Sivasri). అత్యంత పిన్న వయసులో ఎంపీగా ఎన్నికవడం ద్వారా తేజస్వి రికార్డును క్రియేట్ చేశారు.
Date : 01-01-2025 - 10:37 IST -
#Speed News
Divorce : అత్యధిక విడాకుల రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ..!
Divorce : ఇటీవలి కాలంలో పెళ్లయ్యాక విడాకులు తీసుకునే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో సాధారణంగా ఉండే విడాకులు ఇప్పుడు భారత్లోనూ సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా మన దేశంలోని ఈ ఎనిమిది రాష్ట్రాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువ. ఆ రాష్ట్రాలు ఏమిటో చూద్దాం.
Date : 30-12-2024 - 11:11 IST -
#Speed News
Manmohan Singh: మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం.. ఈ రాష్ట్రంలో సెలవు!
భారతదేశం తన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Date : 26-12-2024 - 11:47 IST -
#India
CWC Meeting : సోనియాగాంధీకి అస్వస్థత.. సీడబ్ల్యూసీ భేటీకి దూరం
సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడితే ప్రియాంక గాంధీ సమావేశానికి హాజరవుతారని, లేదంటే ఆమె కూడా తల్లి దగ్గరే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 26-12-2024 - 4:29 IST -
#Telangana
Divorce Ratio In India : భారతదేశంలో మూడు రెట్లు పెరిగిన విడాకులు.. తెలంగాణ స్థానం ఏమిటి?
Divorce Ratio In India : బాంధవ్యాలకు విలువనిచ్చే భారతదేశంలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలలో, సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొన్నట్లుగా గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల్లో విడాకుల పిటిషన్లు మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా విడాకుల కేసులు నమోదయ్యాయి అనే గణాంకాలను కూడా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Date : 12-12-2024 - 7:40 IST -
#Cinema
‘Pushpa-2’ Midnight Shows : ‘పుష్ప-2’ మిడ్ నైట్ షోలు రద్దు..షాక్ లో ఫ్యాన్స్
'Pushpa-2' Midnight Shows : బెంగళూరు జిల్లా కలెక్టర్ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షో('Pushpa-2' midnight shows cancelled)లపై ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల వరకు సినిమాలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేశారు
Date : 04-12-2024 - 7:21 IST -
#India
Fengal Effect : భారీ వర్షాలు.. బెంగళూరులో స్కూల్స్, కాలేజీలు బంద్
Fengal Effect : భారీ వర్షాల నేపథ్యంలో.. దక్షిణ కన్నడ, కొడగు, చామరాజనగర్, ఉడిపి, మైసూరు, చిక్కబల్లాపూర్ వంటి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Date : 03-12-2024 - 12:09 IST -
#Speed News
Maharashtra Results : తెలంగాణలో యుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్
మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి.. అయినా వాళ్ళు అక్కడ గెలవ లేదని బండి సంజయ్ తెలిపారు.
Date : 23-11-2024 - 2:05 IST -
#India
Maoists : హతమైన మావోయిస్టు విక్రమ్గౌడ్ సహచరుల కోసం 20 బృందాలు వేట
Maoists : భయంకరమైన , మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్, 46 ఏళ్ల విక్రమ్ గౌడ్ సోమవారం సాయంత్రం పోలీసు ఎన్కౌంటర్లో రాష్ట్ర పోలీసులు కాల్చి చంపబడ్డాడు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరించిన పోలీసు బలగాలు కూంబింగ్ను చేస్తున్నాయి. డ్రోన్లు , డాగ్ స్క్వాడ్లను అడవులు , ఏకాంత ప్రాంతాలలో శోధన కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరి, కొప్పా, ముదిగెరె, కలస తాలూకాలలో హైఅలర్ట్ ప్రకటించారు.
Date : 20-11-2024 - 12:06 IST -
#India
Lokayukta : భూ కుంభకోణం కేసు..సీఎం సిద్ధరామయ్యకు సమన్లు
Lokayukta : లోకాయుక్త ద్వారా ముఖ్యమంత్రిని ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు వచ్చాయి. అయితే ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త ఇప్పటికే ప్రాథమిక సమాచార నివేదికను దాఖలు చేసింది.
Date : 04-11-2024 - 7:30 IST