Karnataka
-
#India
NIA Raids: దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు.. ఉగ్రవాదులతో సంబంధం ఉందనే అనుమానంతోనే..!?
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నేడు దేశవ్యాప్తంగా దాడులు (NIA Raids) నిర్వహిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి.
Published Date - 09:10 AM, Sat - 9 December 23 -
#South
30 Elephants Entry : 30 ఏనుగుల ఎంట్రీ.. పది గ్రామాల్లో హై అలర్ట్
30 Elephants Entry : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 ఏనుగులు కర్ణాటక బార్డర్లోని అడవుల నుంచి తమిళనాడులోని డెంకనికోట్టై రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించాయి.
Published Date - 12:38 PM, Fri - 24 November 23 -
#South
Karnataka: మాజీ సీఎం కుమార స్వామి పై విద్యుత్ చౌర్యం కేసు
Karnataka: కర్ణాటకలో కరెంటు కోతలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామిపై విద్యుత్ చౌర్యం కేసును నమోదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీపావళి పండుగ సందర్భంగా బెంగుళూరులోని తన నివాసానికి విద్యుత్ దీపాలను అలంకరించేందుకు ఓ కరెంట్ స్తంభం నుంచి విద్యుత్ను అక్రమంగా తీసుకున్నారంటూ బెంగుళూరు విద్యుత్ సరఫరా సంస్థ కేసు నమోదు చేసింది. విద్యుత్తు స్తంభం నుంచి అక్రమంగా కరెంట్ […]
Published Date - 03:05 PM, Wed - 15 November 23 -
#Speed News
Karnataka: పరీక్ష హాలులోకి ఆ వస్తువులు నిషేధం.. కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష సమయంలో అన్ని రకాల పేస్ మాస్క్ లను నిషేధిస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళనల నేపథ్యంలో మంగళసూత్రాలు, కాలి మెట్టెలు అనుమతిస్తారు.
Published Date - 04:17 PM, Tue - 14 November 23 -
#Telangana
Telangana: కర్ణాటక కరెంట్ తీగలను పట్టుకోవడానికి నేను రెడీ
తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్, అధికార పార్టీ బీఆర్ఎస్ మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. కర్ణాటకలో కరెంట్ వైర్లను పట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని
Published Date - 07:08 PM, Mon - 13 November 23 -
#Speed News
Karnataka: టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోస్టులు.. కర్ణాటకలో ఉద్రిక్తతం
మైనారిటీలను అవమానకరంగా చిత్రీకరించే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్వం మైసూరు ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీ రాజులను అవమానించే పోస్ట్లు కర్ణాటక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Published Date - 03:26 PM, Sat - 11 November 23 -
#South
Karnataka: కర్ణాటక గుడిలో విద్యుత్ షాక్, 17 మందికి గాయాలు
Karnataka: కర్ణాటక లోని హాసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో దర్శనం కోసం క్యూలో నిలబడి విద్యుదాఘాతానికి గురై 17 మంది శుక్రవారం ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. దైవదర్శనం కోసం వచ్చిన భక్తులు బారికేడ్ల మధ్య నిలబడి ఉన్నారు. వారిలో కొంతమందికి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగిలింది. ఇనుప బారికేడ్ల గుండా విద్యుత్ ప్రసారం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో భక్తులు భద్రత కోసం పరుగులు తీయడంతో చాలామంది గాయపడ్డారు. శ్రీ […]
Published Date - 05:29 PM, Fri - 10 November 23 -
#Speed News
Karnataka Crime: కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగి ప్రతిమ హత్యకేసులో నిందితుడు అరెస్ట్
కర్నాటకలో మహిళా ప్రభుత్వ ఉద్యోగి కేఎస్ ప్రతిమ హత్య కేసులో మాజీ కారు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
Published Date - 02:11 PM, Mon - 6 November 23 -
#India
KPSC Exam: పరీక్షకు హాజరైన వివాహిత మంగళసూత్రం తీయాలని బలవంతం
పరీక్షకు హాజరవుతున్న మహిళా అభ్యర్థులు తమ మంగళసూత్రాలను తొలగించే షాకింగ్ ఉదంతం కర్ణాటకలో తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినులు పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు
Published Date - 01:43 PM, Mon - 6 November 23 -
#Telangana
Vijayabheri Yatra: కేసీఆర్..కేటీఆర్ కర్ణాటకకు రండీ .. డీకే శివకుమార్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలును చూసేందుకు రాష్ట్ర మంత్రులతో కలిసి కర్ణాటక రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ లను డీకే శివకుమార్ ఆహ్వానించారు. ఈ రోజు తాండూరులో జరిగిన కాంగ్రెస్ 'విజయభేరి యాత్ర'లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:21 PM, Sat - 28 October 23 -
#Telangana
Telangana: కాంగ్రెస్ను ప్రజలు నమ్మరు: నిరంజన్రెడ్డి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు కాంగ్రెస్ను నమ్మరని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకాయన్నారు .
Published Date - 11:43 AM, Mon - 23 October 23 -
#South
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మహిళల కోసం 5675 కొత్త బస్సులు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 5675 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published Date - 05:09 PM, Sat - 21 October 23 -
#Speed News
Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది
Published Date - 03:31 PM, Sat - 21 October 23 -
#Speed News
Love Marriages Ban : లవ్ మ్యారేజెస్ పై బ్యాన్.. ఆ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం
Love Marriages Ban : కర్ణాటకలోని కలబురిగి జిల్లా డోంగర్గావ్ గ్రామ పంచాయతీ సంచలన తీర్మానం చేసింది.
Published Date - 12:50 PM, Tue - 17 October 23 -
#Special
Jatti Kalaga Wrestling : ప్రత్యర్ధి రక్తం చిందిస్తేనే గెలిచినట్టు.. ‘జట్టి కలగ’ పోటీల హిస్టరీ
Jatti Kalaga Wrestling : ప్రతీ ఏడాది దసరాలాగే.. ఈ దసరా వేళ కూడా జట్టి కలగ కుస్తీ పోటీలకు కర్ణాటకలోని మైసూరు నగరం రెడీ అయింది.
Published Date - 01:31 PM, Sat - 14 October 23