Karnataka
-
#India
PM Modi : ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్లు..అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారు: ప్రధాని మోడీ
PM Modi visited Wardha in Maharashtra: మహారాష్ట్ర మొత్తం గణేశ్ చతుర్ధిని జరుపుకుంటుంటే, కర్ణాటకలో మాత్రం గణేశుడి విగ్రహాన్ని పోలీసు వ్యానులో ఎక్కించారని చెప్పారు. దీనిపై దేశ మొత్తం బాధపడుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాయని నరేంద్ర మోడీ అన్నారు.
Date : 20-09-2024 - 5:37 IST -
#India
B.Y. Vijayendra : గణేష్ నిమజ్జనంలో హింసాత్మక చర్య.. బీజేపీ ఫైర్
B.Y. Vijayendra : కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడినా తమకు రక్షణ ఉంటుందన్న విశ్వాసం విద్రోహశక్తులకు ఉందని, శాంతియుతంగా గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటన ప్రజల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విజయేంద్ర అన్నారు.
Date : 12-09-2024 - 2:24 IST -
#Business
Ola Showroom On Fire : ఓలా స్కూటర్ పనిచేయడం లేదని.. ఓలా షోరూంకు నిప్పుపెట్టిన యువకుడు
మహ్మద్ నదీం ఒక మెకానిక్. అతడు కలబురగిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షోరూం(Ola Showroom On Fire) నుంచి ఒక స్కూటర్ కొన్నాడు.
Date : 11-09-2024 - 3:00 IST -
#South
Siddaramaiah Losing Top Post : నేనెందుకు సీఎం కాకూడదో చెప్పండి.. సిద్ధరామయ్య సలహాదారుడి సంచలన కామెంట్స్
వక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన తనలాంటి ప్రముఖ నేతలు చాలామందే కాంగ్రెస్లో ఉన్నారని.. వారిలో ఎవరి పేరునైనా సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్కు సిఫారసు చేసే అవకాశం ఉంటుందని బసవరాజ్ రాయరెడ్డి(Siddaramaiah Losing Top Post) చెప్పారు.
Date : 10-09-2024 - 12:51 IST -
#Speed News
KTR : తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసింది ‘వాల్మీకి స్కాం’ డబ్బులే.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఆ స్కాం కర్ణాటక కాంగ్రెస్తో పాటు తెలంగాణ కాంగ్రెస్కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.
Date : 25-08-2024 - 12:44 IST -
#Telangana
KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??
వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?
Date : 24-08-2024 - 4:00 IST -
#India
CM Siddaramaiah : నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..ఎలాంటి తప్పు చేయలేదు: సీఎం సిద్ధరామయ్య
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు.
Date : 19-08-2024 - 4:43 IST -
#Andhra Pradesh
CM Chandrababu: తుంగభద్ర డ్యామ్ గేట్ నష్టంపై ఆరా తీసిన చంద్రబాబు
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ డ్యామ్ కు సంబందించిన వివరాలను చంద్రబాబుకు వివరించారు.
Date : 11-08-2024 - 2:22 IST -
#Speed News
Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
Date : 24-07-2024 - 5:17 IST -
#Speed News
GT Mall bengaluru: దారుణం: రైతుకు మాల్ లోకి ప్రవేశం లేదట
వృత్తిరీత్యా రైతు అయిన ఫకీరపన్ తన కొడుకు నాగరాజ్తో కలిసి బెంగళూరులోని మాగడి మెయిన్ రోడ్లోని జిటి మాల్లో లో సినిమా చూసి ఆనందించడానికి వెళ్ళాడు, అయితే అతని వేషధారణ కారణంగా మాల్ నిర్వాహకులు ఆపారు. ఫకీరపాన్ తలపాగా మరియు ధోతీ ధరించాడు
Date : 17-07-2024 - 4:35 IST -
#Viral
Zomato: రూ.133 తో జాక్ పాట్ కొట్టిన మహిళ, పాపం జొమాటో
శీతల్ అనే మహిళ 31 ఆగస్టు 2023న జొమాటో నుండి మోమోస్ని ఆర్డర్ చేసింది. అలాగే గూగుల్ పే ద్వారా రూ. 133.25 చెల్లించారు. ఆర్డర్ ఇచ్చిన 15 నిమిషాల తర్వాత, ఆ మహిళకు తన ఆర్డర్ డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ ఆమెకు ఆర్డర్ డెలివరీ కాలేదు.
Date : 15-07-2024 - 4:58 IST -
#Speed News
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. లారీ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు.
Date : 12-07-2024 - 10:13 IST -
#India
Tragic Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి
బ్యాడగి తాలూకా, గుండెనహళ్లి క్రాస్ సమీపంలోని హావేరి వద్ద 48వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది మృతి చెందారు
Date : 28-06-2024 - 10:12 IST -
#India
MLC Suraj Revanna: లైంగిక వేధింపుల కేసులో ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ అరెస్టు
కర్ణాటకలోని ప్రముఖ సెక్స్ స్కాండల్ కేసులో భారీ అరెస్ట్ చోటు చేసుకుంది. అశ్లీల వీడియో కేసులో జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అరెస్ట్ అయ్యారు. పలువురు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సూరజ్ సోదరుడు.
Date : 23-06-2024 - 10:46 IST -
#India
Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్
Rahul Gandhi Gets Bail: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి బెంగళూరు ప్రత్యేక కోర్టు బెయిల్ (Rahul Gandhi Gets Bail) మంజూరు చేసింది. ఈ కేసు గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయిపై రాహుల్ గాంధీ కమీషన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ నేత రాహుల్పై కేసు పెట్టారు. ఈ విషయమై బీజేపీ తరపు న్యాయవాది వినోద్ మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో […]
Date : 07-06-2024 - 11:43 IST