Karnataka
-
#Speed News
Kishan Reddy : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది
Kishan Reddy :మూసీ నది సుందరీకరణ పేరుతో అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆరోపించిన పేద ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.
Published Date - 12:43 PM, Thu - 3 October 24 -
#India
CM Siddaramaiah : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య
CM Siddaramaiah : రాజీనామా చేస్తారా అని అడిగినప్పుడు, "ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పడంలో ఉత్సాహంగా ఉన్నాయి, నేను రాజీనామా చేస్తే అది అయిపోతుందా? వారు అనవసరంగా నా రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు" అని సిద్ధరామయ్య అన్నారు.
Published Date - 05:51 PM, Tue - 1 October 24 -
#Andhra Pradesh
Kunki Elephants : ఏపీ-కర్ణాటక మధ్య కీలక ఒప్పందాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Kunki Elephants : ఏపీ - కర్ణాటక రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది. దీనికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Published Date - 02:27 PM, Fri - 27 September 24 -
#India
Muda scam case : చట్టం, రాజ్యాంగాన్ని విశ్వసిస్తాను..సత్యానిదే గెలుపు: సీఎం సిద్ధరామయ్య
Karnataka : సెక్షన్ 218 కింద గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు పూర్తిగా తోసిపుచ్చిందని.. జడ్జిలు గవర్నర్ ఆర్డర్లోని సెక్షన్ 17Aకి మాత్రమే పరిమితమైనట్లు సీఎం పేర్కొన్నారు.
Published Date - 04:47 PM, Tue - 24 September 24 -
#India
MUDA Case: హైకోర్టు తీర్పుతో రాహుల్ ని టార్గెట్ చేస్తున్న బీజేపీ
MUDA Case: ముడా కుంభకోణం కేసులో హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్, సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేసింది. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. హైకోర్టు తీర్పుపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవిలో కొనసాగడం
Published Date - 02:29 PM, Tue - 24 September 24 -
#India
PM Modi : ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్లు..అర్బన్ నక్సల్స్ నడిపిస్తున్నారు: ప్రధాని మోడీ
PM Modi visited Wardha in Maharashtra: మహారాష్ట్ర మొత్తం గణేశ్ చతుర్ధిని జరుపుకుంటుంటే, కర్ణాటకలో మాత్రం గణేశుడి విగ్రహాన్ని పోలీసు వ్యానులో ఎక్కించారని చెప్పారు. దీనిపై దేశ మొత్తం బాధపడుతుంటే కాంగ్రెస్ మిత్రపక్షాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంటున్నాయని నరేంద్ర మోడీ అన్నారు.
Published Date - 05:37 PM, Fri - 20 September 24 -
#India
B.Y. Vijayendra : గణేష్ నిమజ్జనంలో హింసాత్మక చర్య.. బీజేపీ ఫైర్
B.Y. Vijayendra : కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడినా తమకు రక్షణ ఉంటుందన్న విశ్వాసం విద్రోహశక్తులకు ఉందని, శాంతియుతంగా గణపతి నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటన ప్రజల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉందని విజయేంద్ర అన్నారు.
Published Date - 02:24 PM, Thu - 12 September 24 -
#Business
Ola Showroom On Fire : ఓలా స్కూటర్ పనిచేయడం లేదని.. ఓలా షోరూంకు నిప్పుపెట్టిన యువకుడు
మహ్మద్ నదీం ఒక మెకానిక్. అతడు కలబురగిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షోరూం(Ola Showroom On Fire) నుంచి ఒక స్కూటర్ కొన్నాడు.
Published Date - 03:00 PM, Wed - 11 September 24 -
#South
Siddaramaiah Losing Top Post : నేనెందుకు సీఎం కాకూడదో చెప్పండి.. సిద్ధరామయ్య సలహాదారుడి సంచలన కామెంట్స్
వక్కలిగ, లింగాయత్ వర్గాలకు చెందిన తనలాంటి ప్రముఖ నేతలు చాలామందే కాంగ్రెస్లో ఉన్నారని.. వారిలో ఎవరి పేరునైనా సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్కు సిఫారసు చేసే అవకాశం ఉంటుందని బసవరాజ్ రాయరెడ్డి(Siddaramaiah Losing Top Post) చెప్పారు.
Published Date - 12:51 PM, Tue - 10 September 24 -
#Speed News
KTR : తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేసింది ‘వాల్మీకి స్కాం’ డబ్బులే.. కేటీఆర్ సంచలన ఆరోపణలు
ఆ స్కాం కర్ణాటక కాంగ్రెస్తో పాటు తెలంగాణ కాంగ్రెస్కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని ఆయన ఆరోపించారు.
Published Date - 12:44 PM, Sun - 25 August 24 -
#Telangana
KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??
వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?
Published Date - 04:00 PM, Sat - 24 August 24 -
#India
CM Siddaramaiah : నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..ఎలాంటి తప్పు చేయలేదు: సీఎం సిద్ధరామయ్య
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదన్నారు. గవర్నర్ నిర్ణయం తననేమీ ఆశ్చర్యపరచలేదన్న ఆయన.. రాజకీయంగా సవాళ్లు ఎదురైనప్పుడు తనలో మరింత జోష్ పెరుగుతుందన్నారు.
Published Date - 04:43 PM, Mon - 19 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu: తుంగభద్ర డ్యామ్ గేట్ నష్టంపై ఆరా తీసిన చంద్రబాబు
తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ డ్యామ్ కు సంబందించిన వివరాలను చంద్రబాబుకు వివరించారు.
Published Date - 02:22 PM, Sun - 11 August 24 -
#Speed News
Karnataka: పావురాన్ని కాపాడే క్రమంలో విద్యుదాఘాతంతో మైనర్ మృతి
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విద్యుదాఘాతంతో ఓ మైనర్ మృతి చెందాడు. కరెంటు తీగలో చిక్కుకున్న పావురాన్ని రక్షించేందుకు బాలుడు విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
Published Date - 05:17 PM, Wed - 24 July 24 -
#Speed News
GT Mall bengaluru: దారుణం: రైతుకు మాల్ లోకి ప్రవేశం లేదట
వృత్తిరీత్యా రైతు అయిన ఫకీరపన్ తన కొడుకు నాగరాజ్తో కలిసి బెంగళూరులోని మాగడి మెయిన్ రోడ్లోని జిటి మాల్లో లో సినిమా చూసి ఆనందించడానికి వెళ్ళాడు, అయితే అతని వేషధారణ కారణంగా మాల్ నిర్వాహకులు ఆపారు. ఫకీరపాన్ తలపాగా మరియు ధోతీ ధరించాడు
Published Date - 04:35 PM, Wed - 17 July 24