Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్లోకి వలసలు.. బీజేపీ ఎమ్మెల్యే చేరిక..!
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో..
- By Maheswara Rao Nadella Published Date - 06:30 PM, Tue - 4 April 23
Karnataka Congress : ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఎన్నికలకు ముందు గోపాలకృష్ణ అధికార బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. గోపాలకృష్ణ బీజేపీని కాదని కాంగ్రెస్లో చేరడంతో అధికార పవనాలు ఎటువైపు వీస్తున్నాయో అర్థమవుతున్నదని కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) అధ్యక్షుడు డీకే శివకుమార్ చెప్పారు. ఇక త్వరలో జేడీఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా చేరుతారన్నారు. ఇప్పటికే అనేక సర్వేల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్తున్న సందర్భంగా ఈ వలసలతో కర్ణాటక కాంగ్రెస్ మరింత బలపడుతోందన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
Also Read: Cheruku Sudhakar: హైకోర్టు కు చేరిన చెరుకు సుధాకర్ పంచాయతీ..!
Related News
Praja Rajyam party: ప్రజారాజ్యం నాశనం కావడానికి కారణం అతనే: పవన్
ప్రజారాజ్యం ... మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ ఇది. ఓ పదిహేనేళ్ళ క్రితం ఈ పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ, కాంగ్రెస్ ఏలుతున్న రోజులవి. 2008 ఆగస్టు 26న ఎన్నో ఆశలు, ఆశయాలతో స్థాపించారు మెగాస్టార్ చిరు. ప్రజారాజ్యంలో యువరాజ్యం సగభాగం. యువరాజ్యానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్నారు.