Karnataka Government
-
#India
Videos : ఇకపై మీ ఫోన్లలో ‘ఆ వీడియో ‘లు ఉంటె మీరు నేరస్థులే !!
ఈ తీర్పు సామాన్య ప్రజలకు ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తోంది. వాట్సాప్ గ్రూపుల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా తెలియకుండానే ఇటువంటి అశ్లీల వీడియోలు మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, ఎప్పటికప్పుడు ఫోన్ స్టోరేజీని తనిఖీ చేసుకోవడం
Date : 09-03-2026 - 2:00 IST -
#South
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
Siddaramaiah కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు బడ్జెట్ సమర్పణ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొబైల్ అతి వినియోగం వల్ల కంటిచూపు సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, […]
Date : 06-03-2026 - 12:55 IST -
#India
Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ గడిచిన 84 రోజులుగా పూర్తిగా మౌనం పాటించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ శనివారం, ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Date : 30-08-2025 - 11:56 IST -
#South
Actor Darshan: మళ్లీ లు? కర్ణాటక రాత్రి ఇచ్చిన ఉపశమనం
సుప్రీం కోర్టు, అటువంటి కేసులలో సమగ్ర విచారణ జరిపి, సరైన తీర్పును ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Date : 24-07-2025 - 3:24 IST -
#India
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట..ఆర్సీబీనే కారణం: ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు
ఈ విషాద ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆర్సీబీ యాజమాన్యం ముందుగా పోలీసులను సంప్రదించకుండా, స్వయంగా తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విజయోత్సవ పరేడ్ ప్రకటన చేసినట్లు పేర్కొంది.
Date : 17-07-2025 - 11:47 IST -
#India
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగుణంగా ఈ కేసును రిట్ పిటిషన్గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.
Date : 05-06-2025 - 5:04 IST -
#India
DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది
DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.
Date : 04-06-2025 - 2:41 IST -
#Speed News
IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్
IPL 2025 : ఐపీఎల్ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
Date : 03-06-2025 - 2:06 IST -
#India
Covid-19: తెరుచుకోనున్న పాఠశాలలు.. వైద్యశాఖ కీలక సూచనలు..!
Covid-19: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పటివరకు వందల్లో ఉన్న కేసులు ఇప్పుడు వేగంగా పెరిగి వేలల్లోకి చేరుకున్నాయి.
Date : 02-06-2025 - 12:17 IST -
#Andhra Pradesh
Kumki Elephants : ఏపీకి కుంకీ ఏనుగుల బహుమతి..రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనం
ఏపీ తరఫున కుంకీ ఏనుగులను ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్యకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.ఎప్పుడు అవసరం వచ్చినా కర్ణాటక ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనుబంధం అభినందనీయం.
Date : 21-05-2025 - 1:47 IST -
#India
Mallikarjun Kharge : ఎన్నికల హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు
Mallikarjun Kharge : 'త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో 5, 6, 10, 20 ఇలా ఏ ఒక్క హామీలను ప్రకటించడం లేదు. బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించాలి. లేదంటే రాష్ట్రం దివాలా పరిస్థితికి చేరుతుంది. ప్రణాళికా రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది.
Date : 01-11-2024 - 3:41 IST -
#Business
Welfare Fees: ఫుడ్, ఆన్లైన్ షాపింగ్ యాప్స్ వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా చదవాల్సిందే!
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024ను సిద్ధం చేసింది. ఈ చట్టం ప్రకారం ఈ అగ్రిగేటర్ ప్లాట్ఫారమ్లపై ప్రభుత్వం 1 నుండి 2 శాతం రుసుమును విధించవచ్చని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ పేర్కొంది.
Date : 19-10-2024 - 11:03 IST -
#India
CBI: రాష్ట్రంలో సీబీఐకి నో ఎంట్రీ.. సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం
CBI: రాష్ట్రంలో సీబీఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. చాలా కేసుల్లోనూ సీబీఐకి రిఫర్ చేశాం. కానీ ఛార్జ్ షీట్లు దాఖలు చేయలేదు.
Date : 26-09-2024 - 6:41 IST -
#India
BJP vs Congress : బీజేపీ నేతల పెండింగ్ కేసులపై కర్ణాటక ప్రభుత్వం ఫోకస్
BJP vs Congress : బీజేపీ నేతలపై పెండింగ్లో ఉన్న కేసులను సమీక్షించే ప్రక్రియను కర్ణాటక ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ముడా లో జరిగిన అవకతవకలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా కోసం బీజేపీ ఆందోళనను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
Date : 11-09-2024 - 4:55 IST -
#Covid
New Year Celebreations: కోవిడ్-19 ఎఫెక్ట్.. నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని సూచన..!
కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్-19 కొత్త ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతుండడం స్థానిక పరిపాలనను ఆందోళనకు గురిచేసింది. ప్రజలు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని నిర్ణయించారు. అలాగే నూతన సంవత్సర వేడుకల (New Year Celebreations)కు దూరంగా ఉండాలని సూచించారు.
Date : 27-12-2023 - 11:45 IST