Jharkhand
-
#India
Land Scam Case: ఢిల్లీలో హేమంత్ సోరెన్ను విచారిస్తున్న ఈడీ
జార్ఖండ్లోని భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ అధికారులు సీఎం హేమంత్ కు తొమ్మది సార్లు సమన్లు పంపారు. 7 సార్లు సమన్లను భేఖాతర్ చేసిన సీఎం ఎనిమిదో సారి
Published Date - 11:45 AM, Mon - 29 January 24 -
#India
50 Years – Pension : 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. గిరిజనులు, దళితులు, ఆదివాసీలకు వయోపరిమితి తగ్గింపు
50 Years – Pension : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వృద్ధాప్య పింఛన్పై సంచలన ప్రకటన చేశారు. ఇకపై 60 ఏళ్లకు బదులు 50 ఏళ్ల నుంచే గిరిజనులు, దళితులకు వృద్ధాప్య పింఛను అందిస్తామని ప్రకటించారు. జార్ఖండ్లోని హేమంత్ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాంచీలోని మోరబాది గ్రౌండ్లో భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రతి కంపెనీలో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే […]
Published Date - 03:52 PM, Fri - 29 December 23 -
#India
MP Dheeraj Prasad Sahu: ధీరజ్ ప్రసాద్ సాహు 351 కోట్లు తిరిగి ఇస్తారా?
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహు స్థలాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు జరిపి 351 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దొరికిన నగదు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులంతా ఉలిక్కిపడ్డారు.
Published Date - 05:49 PM, Tue - 12 December 23 -
#Speed News
Jharkhand: జార్ఖండ్ లో దారుణం, బైక్ తో గేదెను ఢీకొట్టాడని బాలుడ్ని చంపేశారు!
జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో 16 ఏళ్ల బాలుడిని మోటర్సైకిల్ గేదెను ఢీకొట్టినందుకు కొందరు వ్యక్తులు బాలుడ్ని చంపేశారు.
Published Date - 01:13 PM, Tue - 24 October 23 -
#India
Shocking: ధన్బాద్ లో దారుణం.. 19 రోజుల్లో 50 నవజాత శిశువులు మృతి
జార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లాలో దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఎస్ఎన్ఎంఎంసిహెచ్లోని పీడియాట్రిక్ విభాగంలో ఈనెల 1 నుంచి 19వ తేదీ మధ్య 50 మంది నవజాత శిశువులు మృతి చెందారు. వీటిలో 0 నుండి మూడు రోజుల వరకు నవజాత శిశువులు ఉన్నారు. నవజాత శిశువులలో 70% శ్వాసకోశ సమస్యలతో బాధపడి చనిపోతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలోని ఎన్ఐసియులో తగినన్ని వనరులు లేకపోవడమే నవజాత శిశువుల మరణానికి కారణమని చెబుతున్నారు. అంతేకాదు.. సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. శిశు […]
Published Date - 02:50 PM, Wed - 20 September 23 -
#Special
Transgenders: ట్రాన్స్జెండర్లకు నెలకు రూ.1000 ఫించన్
ట్రాన్స్జెండర్ల గౌరవాన్ని పెంచుతూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి సామాజిక భద్రత కల్పించి, ప్రజాస్రవంతిలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జార్ఖండ్ ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.
Published Date - 10:40 PM, Wed - 6 September 23 -
#Viral
Viral : జార్ఖండ్ లో ఇంజిన్ లేకుండానే కదిలిన ట్రైన్..ఆశ్చర్యంలో ప్రజలు
ఇంజిన్ లేకుండా ఉన్న నాల్గు బోగోలు ఒక్కసారిగా కదిలాయి. రైలు ఏదో వెనకుకు పరిగెడుతున్నట్లు వేగంగా కదిలాయి
Published Date - 01:00 PM, Wed - 6 September 23 -
#Speed News
Bus Accident: జార్ఖండ్లో వంతెనపై నుండి నదిలో పడిన బస్సు.. ముగ్గురు మృతి
జార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్లోని గిరిదిహ్ జిల్లాలో శనివారం రాత్రి బస్సు వంతెనపై నుండి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Published Date - 06:25 AM, Sun - 6 August 23 -
#India
Sunday Holiday : ఆదివారం జంతువులకు కూడా సెలవు.. ఓ ఆవు కోసం.. ఎక్కడో తెలుసా?
మనుషులు సరే.. మరి జంతువులు.. వాటికి కూడా సెలవు వర్తిస్తుందా.. ఎస్.. ఉంది.. మన సెలవు వాటికి ఇవ్వడం కాదు వాటికే ఒక ప్రతేకమైన సెలవు (Holiday) రోజు ఉంది. ఎక్కడో తెలుసా..
Published Date - 10:00 PM, Sun - 30 July 23 -
#Speed News
4 Lost Life-Muharram : మొహర్రం ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురి మృతి
4 Lost Life-Muharram : జార్ఖండ్లోని బొకారో జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మొహర్రం ఊరేగింపునకు సిద్ధమవుతున్న సమయంలో మతపరమైన జెండాకు విద్యుత్ హైటెన్షన్ వైరు తగిలింది.
Published Date - 10:58 AM, Sat - 29 July 23 -
#Speed News
Love Story: దేశం దాటిన మరో ప్రేమ కథ.. ప్రేయసి కోసం పోలాండ్ నుంచి ఖార్జండ్ కు?
ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ప్రేమిస్తే ఎంతకైనా తెగిస్తారు అని ఇప్పటికే ఎంతోమంది ప్రేమికులు నిరూపించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే చాలామంది
Published Date - 05:41 PM, Wed - 19 July 23 -
#Telangana
Telangana: కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంటులో 15వేల కోట్లు నొక్కేసిన కేసీఆర్: రేవంత్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలోంచలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంటులో సీఎం కెసిఆర్ అవినీతి చేసినట్టు ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.
Published Date - 03:02 PM, Tue - 18 July 23 -
#Speed News
RIMS Ranchi : రాంచీ రిమ్స్లో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
జార్ఖండ్లోని రాంచీలోని రిమ్స్లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా
Published Date - 08:06 AM, Tue - 23 May 23 -
#India
Cashew Nuts : జీడిపప్పు తక్కువ ధరకే కొనాలనుకుంటున్నారా.. అయితే అక్కడకు వెళ్లాల్సిందే..
జీడిపప్పును కొనాలి అంటే మామూలుగా kg జీడిపప్పు ధర మన దగ్గర 800 రూపాయల నుండి 1200 రూపాయల వరకు ఉంటుంది. హోల్ సెల్ లో కొంటె 600 నుండి 700 వరకు దొరుకుతుంది. కానీ జార్ఖండ్(Jharkhand) లోని....
Published Date - 07:00 AM, Mon - 22 May 23 -
#Speed News
Minor Dalit: జార్ఖండ్లో దారుణం.. అత్యాచారం ఆపై వీడియో చిత్రీకరణ
జార్ఖండ్లోని హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 16 ఏళ్ళ బాలికను ఇంట్లోనుంచి బలవంతంగా లాక్కెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు
Published Date - 11:09 AM, Sun - 21 May 23