Jairam Ramesh
-
#Andhra Pradesh
AP Special Status: లోకసభ ఎన్నికలకు ముందు తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం
దేశంలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపనున్నారు. అయితే పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్
Date : 25-02-2024 - 1:39 IST -
#India
Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఐదు రోజుల పాటు విరామం
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో యాత్రకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. We’re now on WhatsApp. […]
Date : 21-02-2024 - 11:55 IST -
#India
Lok Sabha Polls 2024: మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ బలం సరిపోదా..
రానున్న లోకసభ ఎన్నికలపై రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ వ్యూహాలతో ఇతరత్రా పార్టీలను కలుపుకుని ముందుకెళుతున్నాయి.
Date : 03-02-2024 - 3:44 IST -
#India
Jairam Ramesh: బీజేపీ పాలనలో చిన్నారులపై అత్యాచార కేసులు పెరిగాయి: జైరాం రమేశ్
Jairam Ramesh: 2016 నుంచి 2022 వరకు చిన్నారులపై అత్యాచారం కేసులు బాగా పెరిగాయని ఎన్జీవో నివేదికపై కాంగ్రెస్ సోమవారం కేంద్రంపై దాడి చేసి, మోదీ ప్రభుత్వ హాయంలోనే పిల్లలకు కూడా భద్రత లేదని ఆరోపించింది. 2016 నుండి 2022 వరకు పిల్లలపై అత్యాచారాల కేసులు 96 శాతం పెరిగాయని బాలల హక్కుల NGO CRY నివేదిక పేర్కొంది. మెరుగైన ప్రజా అవగాహన కారణంగా పిల్లలపై లైంగిక నేరాల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఫలితాలపై మీడియా నివేదికను […]
Date : 29-01-2024 - 3:52 IST -
#Telangana
Congress CM Candidate : టీ కాంగ్రెస్ లో సీఎం ఎవరు..? ఫుల్ క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్
ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిని ప్రకటించే సంస్కృతి కాంగ్రెస్లో లేదని స్పష్టం చేశారు
Date : 27-11-2023 - 7:08 IST -
#Telangana
Modi Warangal Meeting: మోడీ బీఆర్ఎస్ అవినీతి వ్యాఖ్యలపై జైరాం రమేష్ ఎటాక్
ప్రధాని నరేంద్ర మోదీ బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనలో భాగంగా అధికార పార్టీపై అనేక ఆరోపణలు చేశారు.
Date : 08-07-2023 - 8:30 IST -
#India
Nehru Museum: నెహ్రూ పేరు తీసేసి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంగా మార్పు
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తుంది. కేవలం రాజకీయంగానే కాకుండా మూలలను దెబ్బ తీసే రాజకీయాలకు పాల్పడుతున్నారు.
Date : 16-06-2023 - 12:01 IST -
#South
Karnataka Elections 2023: కర్ణాటక తర్వాత తెలంగాణే మా టార్గెట్: జైరాం రమేష్
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డి టిపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ పరిస్థితి కాస్త మారింది.
Date : 07-05-2023 - 1:37 IST -
#India
Jodo Congress : మెరుపుదాడులపై దిగ్విజయ్, జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
సర్టికల్ స్ట్రైక్స్ వ్యవహారాన్ని దిగ్విజయ్ సింగ్ (Jodo Congress) బయటకు తీశారు.
Date : 24-01-2023 - 2:04 IST -
#India
Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాక్ అనుకూల నినాదాలు..!
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు
Date : 25-11-2022 - 5:22 IST -
#Speed News
Congress : బీహార్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్ర తరహాలో డిసెంబర్ 28 నుంచి బీహార్లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...
Date : 14-11-2022 - 6:17 IST -
#India
G20 Logo Issue : G20 సదస్సు `లోగో` లడాయి
భారత్ దేశం ఈ ఏడాది నిర్వహించబోయే G20 సదస్సు `లోగో` కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదాన్ని రేపుతోంది.
Date : 09-11-2022 - 5:20 IST -
#Andhra Pradesh
AP Special Status:రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైలుపైనే చేస్తానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ విభాగం ఇంచార్జి జైరాం రమేష్ అన్నారు.
Date : 04-10-2022 - 5:17 IST -
#India
Sonia Gandhi : సోనియాగాంధీ తల్లికి కన్నీటి వీడ్కోలు..!!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తల్లి పాలోవా మయానో కాలం చేశారు.
Date : 31-08-2022 - 6:57 IST -
#India
Padma Awards : కాంగ్రెస్ లో ‘పద్మ అవార్డ్’ చిచ్చు
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది.
Date : 26-01-2022 - 12:30 IST