Jairam Ramesh
-
#India
CEC: ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పే ధైర్యం CECకి లేదు – కాంగ్రెస్ ఫైర్
CEC: బిహార్లో ఓటర్ల జాబితాలో పౌరులు కాని వ్యక్తుల పేర్లు ఉన్నాయనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఎన్నికల సంఘంపై ఘాటైన విమర్శలు చేశారు.
Date : 07-10-2025 - 4:30 IST -
#India
PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.
Date : 31-08-2025 - 4:11 IST -
#India
Jairam Ramesh : ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
Jairam Ramesh : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాపై కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 22-07-2025 - 11:34 IST -
#India
Jairam Ramesh : ప్రజల దృష్టి మరల్చడానికే అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు: జైరాం రమేశ్
ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వాటిపై జవాబులు ఇవ్వాల్సిన ప్రశ్నలను తప్పించుకునేందుకు ఈ విదేశీ పర్యటనలు ఒక్కసారిగా అనుకున్నాయని ఆయన ఆరోపించారు.
Date : 21-05-2025 - 11:49 IST -
#India
All Party Delegations: అఖిలపక్ష బృందాలకు రాజకీయ సెగ.. తెరపైకి థరూర్, మనీశ్, సల్మాన్, పఠాన్
సమర్ధులైన ఎంపీలను ప్రభుత్వమే అఖిలపక్ష బృందాలకు ఎంపిక చేసింది’’ అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు(All Party Delegations) అంటున్నారు.
Date : 19-05-2025 - 5:45 IST -
#Telangana
T Congress Incharge : టీ కాంగ్రెస్కు కొత్త ఏఐసీసీ ఇన్ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !
ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి(T Congress Incharge) నియామకం జరిగిన తర్వాతే టీపీసీసీ కార్యవర్గం కూర్పు జరుగుతుందా ? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Date : 01-01-2025 - 5:02 IST -
#India
Congress : ఎన్నికల నిబంధనల్లో మార్పులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్..!
ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది.
Date : 24-12-2024 - 4:33 IST -
#India
Congress : పట్టణ మధ్యతరగతి తగ్గిపోతోందని ప్రధాని మోదీ ఎప్పుడు గుర్తిస్తారు
Congress : అసురక్షిత రుణాలు పెరగడం వల్ల నికర పొదుపు తగ్గుముఖం పట్టిందని, కుటుంబాలు తక్కువ ఖర్చుతో కూడిన ఆదాయాన్ని పొందుతున్నాయని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జైరాం రమేష్ అన్నారు.
Date : 27-11-2024 - 12:20 IST -
#India
Congress : హర్యానాలో ఎన్నికల ఫలితాలను తాము అంగీకరించడం లేదు: కాంగ్రెస్
Congress : హర్యానాలో ఫలితాలు పూర్తిగా అనూహ్యంగా, ఆశ్చర్యకరంగా ఉన్నాయని రమేష్ వ్యాఖ్యానించారు. హర్యానాలో క్షేత్రస్దాయి పరిస్ధితికి ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇది ప్రజాభీష్టాన్ని తారు మారు చేయడమేనని, ప్రజాస్వామ్య ప్రక్రియను నాశనం చేయడమే అని విమర్శించారు.
Date : 08-10-2024 - 7:22 IST -
#India
Priyanka Gandhi : రాజకీయాలు విషంతో నిండిపోయాయి
Priyanka Gandhi : కొందరు బిజెపి నాయకులు , మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభలో రాహుల్ గాంధీపై చేసిన అనియంత్రిత, హింసాత్మక ప్రకటనల దృష్ట్యా, నాయకుడికి ప్రాణహాని ఉందని ఆందోళన చెందారు. ప్రధానికి ఒక లేఖ రాశారు, ప్రధానికి ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసం, సమాన చర్చలు , పెద్దల పట్ల గౌరవం ఉంటే, ఈ లేఖపై ఆయన వ్యక్తిగతంగా స్పందించి ఉండేవారు.
Date : 20-09-2024 - 6:28 IST -
#India
jairam ramesh : మోడీ 3.0.. వందరోజుల పాలన పై జైరాం రమేష్ విమర్శలు
jairam ramesh comments on 100 days of modi 3.0 govt: వంద రోజుల పాలన అంతా అస్ధిరత, సంక్షోభాలమయమని దుయ్యబట్టారు. దేశంలో ఉపాధి అవకాశాలు సృష్టించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎక్స్ పోస్ట్లో జైరాం రమేష్ పేర్కొన్నారు.
Date : 17-09-2024 - 7:31 IST -
#India
PM Modi : మోడీజీ ఇది ట్రైలర్.. జైరాం రమేష్ విమర్శలు
ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత తొలి రెండు గంటల పాటు వారణాసి లోక్సభ స్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెనుకంజలో ఉండిపోయారు.
Date : 04-06-2024 - 11:51 IST -
#India
Tax Terrorism: బీజేపీ ఐటీ నోటీసులపై దేశవ్యాప్తంగా నిరసనలు
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఐటీ నోటీసులు పంపింది బీజేపీ. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి జరిమానా, వడ్డీతో సహా రూ.1,700 కోట్లు చెల్లించాలని డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అయితే బీజేపీ ఇచ్చిన నోటిసులపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమన్నది.
Date : 29-03-2024 - 8:14 IST -
#India
Nitin Gadkari: కాంగ్రెస్ నాయకులకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు
Nitin Gadkari: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkar) కాంగ్రెస్ నాయకులకు (Congress Leaders) లీగల్ నోటీసులు (Legal Notice) పంపారు. ఓ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను వక్రీకరించి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge ), సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh)లకు నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ((Nitin […]
Date : 02-03-2024 - 12:18 IST -
#India
Himachal Crisis: క్రాస్ ఓటింగ్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్.. సిమ్లాకు డీకే
హిమాచల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అక్కడ రాజకీయ గందరగోళంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Date : 28-02-2024 - 3:02 IST