HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Padma Awards Controversy In Congress Party

Padma Awards : కాంగ్రెస్ లో ‘పద్మ అవార్డ్’ చిచ్చు

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది.

  • By CS Rao Published Date - 12:30 PM, Wed - 26 January 22
  • daily-hunt
Sashi Jairam Kapil
Sashi Jairam Kapil

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది. జీ23 లీడర్లు గులాం నబీ ఆజాద్ కు అభినందనలు తెలుపుతున్నారు. వాళ్లకు వ్యతిరేకంగా జయరాం రమేష్ వ్యంగాస్త్రాలు విసురుతూ ట్వీట్ చేసాడు. దీంతో మరోసారి కాంగ్రెస్ సీనియర్ల మధ్య కోల్డ్ వార్ ప్రారంభం అయింది. బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ అవార్డ్ ను తిరస్కరించాడు. ఆయన గులాం కాదు…ఆజాద్ అంటూ జయరాం ట్వీట్ చేయటం జీ 23 టీంకు ఒక పోటు పొడవటమే. మరో వైపు ఆజాద్ సేవలను కేంద్రం గుర్తించినా, కాంగ్రెస్ గుర్తుంచలేకపోతుందని కపిల్ సిబల్ ట్వీట్ చేసాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ఢిల్లీ సీనియర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం షురూ అయింది.

Shall we congratulate Rajeev Mehrishi, ex CAG for Padma Bhushan — or believe theory that it’s reward for his clean chit to Modi on Rafale Deal & Demonetisation? His ex-CAG Vinod Rai also rewarded with crores of fees + top cream posts for toppling UPA Govt. No reward-proof CAGs?

— Jawhar Sircar (@jawharsircar) January 25, 2022

సంస్థాగత సంస్కరణలు కోరుకుంటున్న జీ 23 బ్యాచ్ కు చెందిన కపిల్ సిబల్ సంచలన ట్వీట్ చేసాడు. గులాం నబీ ఆజాద్ సేవలను దేశం గుర్తిస్తున్నప్పుడు కాంగ్రెస్‌కు ఆయన సేవలు అవసరం లేదని వ్యంగ్యంగా అన్నారు.
ఈ ఏడాది పద్మ అవార్డులకు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఎంపికైన తర్వాత ఇది జరిగింది.గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌ను ప్రదానం చేశారు. అభినందనలు భాయిజాన్. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను దేశం గుర్తించినప్పుడు కాంగ్రెస్‌కు ఆయన సేవలు అవసరం లేదని వ్యంగ్యం” అని కపిల్ సిబల్ అన్నారు.

Ghulam Nabi Azad conferred Padam Bhushan

Congratulations bhaijan

Ironic that the Congress doesn’t need his services when the nation recognises his contributions to public life

— Kapil Sibal (@KapilSibal) January 26, 2022

అయితే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఒక రహస్య శీర్షికను పోస్ట్ చేశారు. పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో పార్టీ సహోద్యోగి గులాం నబీ ఆజాద్ పేరుపై సూక్ష్మమైన అపహాస్యం అనిపించింది అంటూ పోస్ట్ పెట్టాడు.
బెంగాల్ మాజీ సిఎం బుద్ధదేవ్ భట్టాచార్జీ పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారనే వార్తలను ట్వీట్ చేస్తూ జైరామ్ రమేష్ ఇలా అన్నారు. ఆయన చేయడం సరైనది, అతను గులాం కాదు ఆజాద్ కావాలనుకుంటున్నాడు”. అంటూ ఎత్తిపొడిచాడు. పరిహాసం చేస్తూ ట్వీట్ చేసాడు.కాగా, గులాం నబీ ఆజాద్‌కు పద్మవిభూషణ్‌ అవార్డు లభించినందుకు కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అభినందనలు తెలిపారు.”పద్మభూషణ్ సందర్భంగా శ్రీ @గులామ్‌నాజాద్‌కు హృదయపూర్వక అభినందనలు. ఒకరి ప్రజాసేవకు అవతలి వైపు ప్రభుత్వం కూడా గుర్తింపు పొందడం మంచిది” అని శశి థరూర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Warm congratulations to Shri @ghulamnazad on his Padma Bhushan. It is good to be recognized for one's public service even by a government of the other side. https://t.co/OIT0iVNPjo

— Shashi Tharoor (@ShashiTharoor) January 25, 2022

బుద్ధదేవ్ భట్టాచార్జీ, గులాం నబీ ఆజాద్‌లు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. అయితే బుద్ధదేవ్ భట్టాచార్జీ అంగీకరించడానికి నిరాకరించారు. మొత్తం మీద కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ విభేదాలకు ఆజ్యం పోశాయి. జీ 23 మరో సారి కదిలింది. ఆ ప్రభావం ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడకుండా సోనియా టీం జాగ్రత్త పడుతుంది. సో..గులాం నబీఆజాద్ ఇప్పుడు బుద్ధదేవ్ బాట పడతాడా? లేక మోడీ విపా అనేది చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gulam nabi azad
  • jairam ramesh
  • padma awards
  • sashi tharoor

Related News

Preparing for compromise with China is cruel: Jairam Ramesh Fire

PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్

ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.

    Latest News

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd