HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Jodo Congress Congress Leaders Digvijay Jairam Rameshs Key Comments On Lightning Attacks

Jodo Congress : మెరుపుదాడులపై దిగ్విజ‌య్, జైరాం ర‌మేష్ కీల‌క వ్యాఖ్య‌లు

స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ వ్య‌వ‌హారాన్ని దిగ్విజ‌య్ సింగ్ (Jodo Congress) బ‌య‌ట‌కు తీశారు.

  • By CS Rao Published Date - 02:04 PM, Tue - 24 January 23
  • daily-hunt
Jodo Congress
Congress Jodo

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ వ్య‌వ‌హారాన్ని దిగ్విజ‌య్ సింగ్ (Jodo Congress) బ‌య‌ట‌కు తీశారు. ఆ రోజున జ‌రిగిన స‌ర్టిక‌ల్ స్ట్రైక్ (Surgical strike)స‌రే, భార‌త సైన్యంలోని 19 మంది చ‌నిపోయిన విష‌యం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. అప్ప‌ట్లోనూ దిగ్విజ‌య్ సింగ్ ఇదే వ్యాఖ్య‌ల‌ను చేశారు. ఇప్పుడు కూడా ఆ వ్యాఖ్య‌ల మీద ఉన్నారు. భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జైరాం ర‌మేష్ స్పందించారు. భార‌త జ‌వాన్ల‌ను కోల్పోయిన త‌రువాత జ‌రిగిన మెరుపుదాడుల గురించి మోడీని అడ‌గాల‌ని మీడియాకు చుక‌లంటించారు.

స‌ర్టిక‌ల్ స్ట్రైక్స్ వ్య‌వ‌హారాన్ని దిగ్విజ‌య్ సింగ్ (Jodo Congress)

మెరుపుదాడుల‌కు సంబంధించిన ఆధారాల‌ను బ‌య‌ట పెట్టాల‌ని కాంగ్రెస్ పార్టీ (Jodo Congress) చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అప్ప‌ట్లో పార్ల‌మెంట్ లోనూ అధికార బీజేపీ ప‌క్షాన్ని నిలదీసింది. ఇప్పుడు కూడా మెరుపుదాడుల‌కు సంబంధించిన న్యూస్ ఉత్త‌దేనంటూ మోడీ ప్ర‌భుత్వాన్ని జైరాం ర‌మేశ్ విమ‌ర్శించారు. 2016లో జ‌రిగిన మెరుపుదాడుల(Surgical Strikes) దాడుల గురించి ప‌లు అనుమానాల‌ను కాంగ్రెస్ పార్టీ లేవ‌నెత్తుతోంది. వాటి ఆధారాల‌ను బ‌య‌ట పెట్టాల‌ని డిమాండ్ చేస్తూ ఉంది. సాయుధ ద‌ళాల ప‌ట్ల గౌవ‌రం ఉంద‌ని చెబుతూ 2016వ ఏడాది జ‌రిగిన మెరుపుదాడుల అంశాన్ని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు దిగ్విజయ సింగ్ గుర్తు చేశారు.

Also Read : Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ

ఇదే విష‌యాన్ని జైరాం ర‌మేశ్ ను ప్ర‌శ్నించ‌గా ఈ విషయంపై పార్టీ ఇప్పటికే మాట్లాడిందని గుర్తు చేశారు. అన్ని ప్ర‌శ్న‌ల‌కు కాంగ్రెస్ పార్టీ స‌మాధానం ఇచ్చింద‌ని, మిగిలిన విష‌యాల‌పై మోడీని ప్ర‌శ్నించాల‌ని మీడియాకు చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ లోని ఉరీ. సెక్టార్లో భారత ఆర్మీ ప్రధాన కార్యాలయంపై 19 మంది సైనికులను చంపిన మాట వాస్త‌వం. ఆ తరువాత పొరుగు దేశం పాకిస్థాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్‌పై దిగ్విజయ్ సింగ్ ప్రశ్నిస్తూ వివాదం రేకెత్తించారు. “వారు (కేంద్రం) సర్జికల్ స్ట్రైక్ జరిగిందని పేర్కొన్నారు కానీ రుజువు చూపలేదు. వారు అబద్ధాలను మాత్రమే ప్రచారం చేశార‌ని సింగ్ చెప్పాడు.

యూపీఏ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది…

కాంగ్రెస్ మాత్రం సింగ్ వ్యాఖ్యలకు దూరంగా ఉంది. అతని అభిప్రాయాలు వ్య‌క్తిగ‌తం అంటూ అని చెప్పింది. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన సొంతం. కాంగ్రెస్ పార్టీ ప‌రంగా తీసుకోవాల్సిన అవ‌స‌రంలేద‌ని చెబుతోంది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని సైనిక చర్యలకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అలాంటి ప‌రిస్థితిని కాంగ్రెస్ కొన‌సాగిస్తుంద‌ని జైరాం రమేష్ అన్నారు.

Also Read : T Congress : దిగ్విజ‌య్ సింగ్‌తో ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి భేటీ

భార‌త్ జోడో యాత్ర సంద‌ర్భంగా రాహుల్ ప‌లు వివాద‌స్ప‌ద అంశాల‌ను త‌ర‌చూ బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఆయ‌న వెంట న‌డిచే వాళ్లు కూడా వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఇప్పుడు దిగ్విజ‌య్ సింగ్ మెరుపుదాడుల అంశాన్ని లేవ‌నెత్తారు. అంతేకాదు, క‌శ్మీర్ ను మ‌ళ్లీ ప్ర‌త్యేక ప్రాంతంగా చేస్తామ‌ని రాహుల్ చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bharat Jodo campaign
  • comments congress
  • digvijay singh
  • jairam ramesh

Related News

Preparing for compromise with China is cruel: Jairam Ramesh Fire

PM Modi : చైనాతో రాజీకి సిద్ధపడటం దారుణం : జైరాం రమేశ్ ఫైర్

ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చైనా పట్ల మెత్తగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతను పణంగా పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, 2020లో గల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్లు ప్రాణత్యాగం చేసిన ఘటనను గుర్తు చేశారు.

    Latest News

    • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd