IPL Mega Auction 2025
-
#Sports
Marco Jansen: ప్రీతి పాపను ఆకట్టుకున్న పంజాబ్ బౌలర్
ప్రస్తుతం పంజాబ్ లో భారీ హిట్టర్లు, ఆల్రౌండర్లు, కెప్టెన్, స్పిన్నర్, ఫాస్ట్ బౌలర్లున్నారు. వీళ్ళ కోసం భారీగా ఖర్చు చేసింది. పంజాబ్ జట్టులో ఇప్పుడున్న ఆటగాళ్లను చూస్తే టైటిల్ చేజారే పరిస్థితి కనిపించడంలేదు.
Published Date - 02:39 PM, Sun - 1 December 24 -
#Sports
IPL Auction: వేలంలో ఫాస్ట్ బౌలర్లదే ఆధిపత్యం.. 100 పైగా కోట్లు ఖర్చు చేసిన ఫ్రాంచైజీలు
టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ మెగా వేలంలో చరిత్ర సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ RTM ద్వారా 18 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఫాస్ట్ బౌలర్గా అర్ష్దీప్ సింగ్ నిలిచాడు.
Published Date - 07:19 PM, Fri - 29 November 24 -
#Sports
Mallika Sagar Blunder: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మల్లికా సాగర్ మిస్టేక్ చేసిందా?
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ స్వస్తిక్ చికారా కోసం వేలం వేయడానికి బిడ్ను పెంచినట్లు వెల్లడించాడు. అయితే మల్లికా దానిని గమనించలేదు. తన తప్పును తెలుసుకున్న మల్లిక తన తప్పును అంగీకరించింది.
Published Date - 02:25 PM, Wed - 27 November 24 -
#Sports
IPL Mega Auction: ఐపీఎల్ 2025 ఆక్షన్ కు ఆటగాళ్ల పైనల్ లిస్ట్ ఇదే!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితా విడుదల. మొత్తం 1,574 మంది రిజిస్టర్ చేసుకున్న వారు, అందులో 574 మందిని షార్ట్లిస్ట్ చేశారు. ఈ జాబితాను ఐపీఎల్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది. నవంబర్ 24, మధ్యాహ్నం 12:30 గంటలకు వేలం ప్రారంభం.
Published Date - 03:04 PM, Mon - 18 November 24 -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీకి షాకిచ్చిన హైకోర్టు.. కోర్టుకు రావాల్సిందేనని నోటీసులు!
ప్రపంచ స్థాయిలో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ, మిహిర్ దివాకర్ మధ్య ఒప్పందం కుదిరింది.
Published Date - 09:19 AM, Wed - 13 November 24 -
#Sports
IPL 2025 Auction Venue: ఐపీఎల్ మెగా వేలం వేదిక మార్పు.. వేలంలోకి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు!
ఈసారి వేలంలో 409 మంది విదేశీ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ పేర్లను అందించారు.
Published Date - 11:25 PM, Tue - 5 November 24 -
#Sports
IPL Mega Auction 2025: ఐపీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్ చేయనున్న పంత్.. ప్రారంభ ధరే రూ. 20 కోట్లు?
ఈసారి మెగా వేలంలో పంజాబ్ కింగ్స్కు ఎక్కువ డబ్బుతో రానుంది. ఈ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే రిటైన్ చేసుకుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వారి పర్స్లో రూ. 110.5 కోట్లు ఉన్నాయి.
Published Date - 11:49 PM, Sat - 2 November 24