Invitation
-
#Andhra Pradesh
Mega PTM 2.0: గిన్నిస్ రికార్డు కొట్టబోతున్న మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0
Mega PTM 2.0: ఈ కార్యక్రమంలో మొత్తం 2.28 కోట్ల మంది పాల్గొననుండటం విశేషం. అందులో 74.96 లక్షల మంది విద్యార్థులు, 3.32 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.49 కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు
Published Date - 07:17 AM, Thu - 10 July 25 -
#Andhra Pradesh
Amaravati Relaunch : జగన్ కు ఆహ్వానం అందింది..మరి వస్తారా..?
Amaravati Relaunch : ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ సభకు అందరినీ ఆహ్వానిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Jagan)కి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం
Published Date - 10:44 AM, Thu - 1 May 25 -
#Trending
Russia : విక్టరీ డే పరేడ్.. భారత ప్రధాని మోడీకి రష్యా ఆహ్వానం
ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు. ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు.. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఓ రష్యన్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది.
Published Date - 02:57 PM, Wed - 9 April 25 -
#India
PM Modi : మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ
ఆయన ఇక్కడ మా ప్రత్యేక అతిథిగా ఉండటానికి అంగీకరించారని అన్నారు. అంతకుముందు, గత ఏడాది నవంబర్లో మారిషస్ ప్రధానిగా ఎన్నికైనందుకు ప్రధానమంత్రి మోడీ ఆయనను అభినందించారు.
Published Date - 12:22 PM, Sat - 22 February 25 -
#Telangana
KTR : కేటీఆర్కు మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆహ్వానం
KTR : హైదరాబాద్లోని నంది నగర్ కేటీఆర్ నివాసంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కేటీఆర్కు ఆదివారం ఆహ్వానం అందించారు.
Published Date - 03:42 PM, Sun - 20 October 24 -
#Telangana
Telangana: బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం
నాగర్ కర్నూల్ జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు అందజేశారు.
Published Date - 09:53 PM, Wed - 12 June 24 -
#Telangana
KTR: అమెరికాలోని మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ నుంచి కేటిఆర్ కు ఆహ్వానం
KTR: అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు హాజరు కావాలని రాష్ట్ర మాజీ మంత్రి కేటిఆర్ కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంగా పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన […]
Published Date - 11:28 PM, Tue - 19 March 24 -
#Andhra Pradesh
Chandrababu: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు.
Published Date - 03:35 PM, Wed - 17 January 24 -
#Cinema
Ram Charan-Upasana: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి రామ్ చరణ్, ఉపాసనకు ఆహ్వానం
Ram Charan-Upasana: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం ఆయోధ్య వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండటమే అందుకు కారణం. లక్షకు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలకు ఆహ్వానం అందింది. ఆరెస్సెస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్ లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన […]
Published Date - 02:57 PM, Sat - 13 January 24 -
#India
Uddhav Thackeray: రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని ఠాక్రే
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.
Published Date - 05:39 PM, Sat - 6 January 24 -
#Devotional
Ram Mandir: రామ మందిర శంకుస్థాపనకు ఆహ్వానాలు అందుకుంటున్న ప్రముఖులు
జనవరిలో అయోధ్యలోని రామ మందిరంలో జరిగే పవిత్రోత్సవాలకు హాజరుకావాలని కేరళ నుంచి మోహన్లాల్, మాతా అమృతానందమయికి ఆహ్వానం అందింది. జనవరి 22న దీక్షా కార్యక్రమం జరగనుంది.
Published Date - 05:21 PM, Tue - 19 December 23 -
#Cinema
Chiranjeevi: అయోధ్య రామమందిర ప్రారంభానికి సెలబ్రిటీలకు ఆహ్వానం.. టాలీవుడ్ నుంచి మెగాస్టార్.!
2024 జనవరి 22న అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రపంచంలోని పలువురు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందింది. ఈ క్రమంలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి మాత్రమే ఆహ్వానం అందింది.
Published Date - 08:35 AM, Sun - 17 December 23 -
#Telangana
MLC Kavitha: కవితకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం, తెలంగాణ స్థితిగతులపై కీలకోపన్యాసం
కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది.
Published Date - 11:24 AM, Tue - 24 October 23 -
#Speed News
MLC Kavitha: కల్వకుంట్ల కవితకు లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం
ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది.
Published Date - 04:21 PM, Sat - 30 September 23 -
#Telangana
KTR@UK: కేటీఆర్ కు యూకే ఆహ్వానం.. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో స్పీచ్!
మంత్రి హోదాలో ఇప్పటికే ఎన్నో ప్రపంచ వేదికల మీద ప్రసంగాలు చేశారు కేటీఆర్.
Published Date - 11:33 AM, Thu - 6 April 23