Indian Railways
-
#India
Indian Railways : రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట
Indian Railways : రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఊరటనిచ్చింది. ఎక్స్ప్రెస్ స్పెషల్గా మార్చిన ప్యాసింజర్ రైళ్ల(Passenger trains)లోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీల(Second Class Ordinary harges)ను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్ధరించింది(Restored)కేంద్రం. కరోనా లాక్డౌన్ తర్వాత ఇండియన్ రైల్వేస్.. ప్యాసింజర్ రైళ్లను పేర్లను మార్చడం ప్రారంభించింది. ఆ పేర్లకు తగ్గట్టుగా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్డినరీ ఛార్జీలు పూర్తిగా మాయమయ్యాయి. దీంతో ఎక్స్ప్రెస్ రైళ్లకు కనీస టికెట్ను ధర రూ. 10 […]
Date : 27-02-2024 - 4:19 IST -
#India
Where Is My Train APP: మీ ఫోన్లో ఈ యాప్ ఉంటే ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు..!
భారతదేశంలో ప్రయాణించడానికి సులభమైన, చౌకైన మార్గం రైలు. ప్రతిరోజు లక్షల మంది రైలులో ప్రయాణిస్తున్నారు. మీరు కూడా తరచూ రైలు (Where Is My Train APP)లో వస్తూ పోతూ ఉండే ఉంటారు.
Date : 21-02-2024 - 1:55 IST -
#Speed News
RRB Technician Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మీరు భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుంటే..? ఈ వార్త మీ కోసమే. రైల్వే రిక్రూట్మెంట్ (RRB Technician Recruitment) బోర్డు 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 21-02-2024 - 10:30 IST -
#Speed News
24 Trains Running Late: పొగమంచు కారణంగా 24 రైళ్లు ఆలస్యం.. పూర్తి లిస్ట్ ఇదే..!
ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులు, దట్టమైన పొగమంచుతో ఇబ్బంది పడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 24 రైళ్లు (24 Trains Running Late) ఈరోజు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Date : 11-01-2024 - 9:32 IST -
#Technology
Indian Railways: కదులుతున్న రైలు నుంచి మీ విలువైన వస్తువులు పడిపోయాయి.. అయితే వెంటనే ఇలా చేయండి?
మామూలుగా రైలులో నిత్యం లక్షలాదిమంది ప్రయాణికులు ప్రయాణిస్తూనే ఉంటారు. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్న
Date : 10-01-2024 - 3:00 IST -
#India
Amrit Bharat Express: నేడు ప్రధాని చేతుల మీదుగా అమృత్ భారత్ రైలు ప్రారంభం.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే..!
ఇండియన్ రైల్వేస్ నూతనంగా ప్రవేశపెడుతున్న ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’ (Amrit Bharat Express) రైలు నేటి నుంచి సేవలు కొనసాగించనుంది.
Date : 30-12-2023 - 7:08 IST -
#India
3015 Jobs : 3015 రైల్వే అప్రెంటిస్ జాబ్స్.. 24 ఏళ్లలోపు వారికి ఛాన్స్
3015 Jobs : వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యూసీఆర్) పరిధిలోని యూనిట్లలో శిక్షణ కోసం 3,015 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Date : 17-12-2023 - 8:04 IST -
#India
3000 New Trains : 3వేల కొత్త రైళ్లు.. 1000 కోట్ల మంది ప్రయాణికులు
3000 New Trains : వచ్చే ఐదేళ్లలో దేశంలో 3వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తేవాలని భారత సర్కారు యోచిస్తోంది.
Date : 17-11-2023 - 3:31 IST -
#Andhra Pradesh
Diwali – Special Trains : దీపావళికి స్పెషల్ ట్రైన్స్.. ఏపీలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే
Diwali - Special Trains : దీపావళిని మనం నవంబరు 12న జరుపుకోబోతున్నాం.
Date : 05-11-2023 - 8:38 IST -
#India
Increases Ex Gratia: ఎక్స్గ్రేషియా 10 రెట్లు పెంచిన భారతీయ రైల్వే బోర్డు..!
రైలు ప్రమాదంలో మరణించినా లేదా గాయపడినా చెల్లించే ఎక్స్గ్రేషియా (Increases Ex Gratia) మొత్తాన్ని భారతీయ రైల్వే బోర్డు 10 రెట్లు పెంచింది. ఈ మొత్తాన్ని చివరిగా 2012- 2013లో సవరించారు.
Date : 21-09-2023 - 8:01 IST -
#Speed News
Two Special Trains: భక్తులకు గుడ్ న్యూస్.. న్యూఢిల్లీ- వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్లు..!
రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం, అదనపు రద్దీ భారాన్ని తగ్గించేందుకు ఉత్తర రైల్వే న్యూఢిల్లీ - శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా మధ్య ప్రత్యేక రైళ్ల (Two Special Trains)ను నడపాలని నిర్ణయించింది.
Date : 20-09-2023 - 6:54 IST -
#Speed News
Northern Railways: 168 ఎలుకలను పట్టుకునేందుకు రూ. 69 లక్షలు ఖర్చు చేసిన రైల్వే శాఖ..!
ఉత్తర రైల్వే (Northern Railways) ఎలుకలను వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
Date : 17-09-2023 - 12:28 IST -
#India
200 Trains Cancel: ఢిల్లీలో G20 శిఖరాగ్ర సమావేశం.. 200 రైళ్లు రద్దు చేసిన భారతీయ రైల్వే
జీ20 సదస్సులో దేశంలోని పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. G20 శిఖరాగ్ర సమావేశం (G20 Summit) 2023 సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ఢిల్లీలో జరుగుతుంది. G20 సమ్మిట్ కారణంగా 200 రైళ్లను రద్దు (200 Trains Cancel) చేసినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
Date : 03-09-2023 - 8:29 IST -
#India
Jaya Verma Sinha: తొలిసారిగా రైల్వే ప్రెసిడెంట్, సీఈవోగా మహిళ.. ఎవరీ జయ వర్మ సిన్హా..?
తొలిసారిగా రైల్వే ప్రెసిడెంట్, సీఈవోగా మహిళను నియమించారు. 105 ఏళ్ల చరిత్రలో ఈ రైల్వే శాఖలో నియమితులైన తొలి మహిళ జయ వర్మ సిన్హా (Jaya Verma Sinha)
Date : 01-09-2023 - 9:29 IST -
#India
Railways: లీజులకు రైల్వే భూములు.. రూ. 7,500 కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం..!
ఇండియన్ రైల్వే (Railways) రాబోయే 18 నెలల్లో 84 మిగులు ప్లాట్లను లీజుకు ఇవ్వడం ద్వారా రూ.7,500 కోట్లకు పైగా సమీకరించాలని యోచిస్తోంది.
Date : 19-08-2023 - 8:24 IST