India
-
#Sports
India: మూడు దేశాలతో జరిగే టీమిండియా షెడ్యూల్ను విడుదల చేసిన బీసీసీఐ.. పూర్తి షెడ్యూల్ ఇదే..
India: బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో జరిగే టెస్టు, టీ20, వన్డే సిరీస్ల షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. భారత జట్టు (India) అంతర్జాతీయ హోమ్ సీజన్ సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో ప్రారంభమవుతుంది. తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్ కాన్పూర్లో జరగనుంది. బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తర్వాత […]
Date : 20-06-2024 - 8:30 IST -
#India
110 Heatwave Deaths : 110 మందిని బలిగొన్న వడగాలులు.. 40వేల మంది ప్రభావితం
ఈ ఏడాది ఎండలు దడ పుట్టించాయి. ప్రత్యేకించి మన దేశంలోని ఉత్తరాది ప్రాంతంలో ప్రజలు ఎండలకు బాగా ప్రభావితమయ్యారు.
Date : 20-06-2024 - 4:06 IST -
#Sports
T20 World Cup: ఆఫ్ఘనిస్థాన్తో ఈజీ కాదు: రోహిత్ సేనకు హెచ్చరికలు
సూపర్-8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్తో తలపడేటప్పుడు భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలని అఫ్గానిస్థాన్ మాజీ బ్యాటింగ్ కోచ్ ఉమేష్ పట్వాల్ హెచ్చరించాడు. గురువారం బార్బడోస్లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగనుంది.
Date : 19-06-2024 - 4:54 IST -
#India
Dalai Lama : చైనాకు షాక్.. భారత్లో దలైలామాతో కీలక భేటీ
చైనాకు షాక్ ఇచ్చే కీలక పరిణామం భారత్లో చోటుచేసుకుంది.
Date : 19-06-2024 - 12:11 IST -
#India
Bomb Threat: దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం దేశంలోని 41 విమానాశ్రయాలకు బాంబు పేలుళ్ల బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఇమెయిల్ ద్వారా రావడం గమనార్హం.
Date : 18-06-2024 - 11:30 IST -
#Speed News
Gemini Mobile App : భారత్లోకి గూగుల్ ‘జెమిని’ వచ్చేసింది..
గూగుల్ ఏది చేసినా ఒక సంచలనమే. తాజాగా మరో సంచలనానికి గూగుల్ తెరతీసింది.
Date : 18-06-2024 - 4:54 IST -
#Technology
Jio Down: దేశవ్యాప్తంగా రిలయన్స్ జియో డౌన్
భారతదేశంలోని అగ్రశ్రేణి టెలికాం ఆపరేటర్లలో ఒకటిగా పరిగణించబడుతున్న జియో మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొంది. దీంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. కాల్స్ మరియు ఇంటర్నెట్ను ఉపయోగించలేకపోయారు
Date : 18-06-2024 - 4:17 IST -
#India
Lok Sabha Speaker: స్పీకర్ పదవిపై రగడ..టీడీపీ కీ రోల్. కూటమిలో విభేదాలు
ఒకవైపు లోక్సభ స్పీకర్ ఎన్నికపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా, స్పీకర్ పదవి తమకే ఉంటుందని ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు మిత్రపక్షాలతో ఏకాభిప్రాయానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని.
Date : 18-06-2024 - 3:07 IST -
#India
Nuclear Weapons : అణ్వాయుధాల లెక్కలో పాక్ను దాటేసిన భారత్
గతంలో భారత్ కంటే పాకిస్తాన్ వద్దే అణ్వాయుధాలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆ లెక్క మారింది.
Date : 18-06-2024 - 9:01 IST -
#Sports
Gautam Gambhir: ఇక కలిసి పని చేద్దాం…
టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ భారత జట్టును నడిపించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. దానికి గంభీర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆయనే స్వయంగా చెప్పారు. కానీ ఇక్కడ గంభీర్ ఓ షరతు బీసీసీఐ ముందు ఉంచినట్లు తెలుస్తుంది.
Date : 17-06-2024 - 7:33 IST -
#Sports
T20 World Cup: సూపర్ 8 మ్యాచ్ లకు రిజర్వ్ డే ఉందా ? వర్షంతో మ్యాచ్ రద్దయితే జరిగేది ఇదే
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లకు వర్షం అడ్డుపడుతూనే ఉంది. లీగ్ స్టేజ్ లో నాలుగు మ్యాచ్ లు వరుణుడి కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. పాయింట్లు పంచుకోవాల్సి రావడం పలు పెద్ద జట్లకు ఇబ్బందికరంగానే మారింది. ఇక సూపర్ 8 మ్యాచ్ లకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో అన్ని జట్లకు టెన్షన్ మొదలైంది.
Date : 17-06-2024 - 7:26 IST -
#Sports
Jonty Rhodes: భారత ఫీల్డింగ్ కోచ్ గా జాంటీ రోడ్స్ ?
ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు జాంటీ రోడ్స్...ఏ తరంలోనైనా అతన్ని మించిన ఫీల్డర్ లేరంటే అతిశయోక్తి లేదు. ఎన్నోసార్లు తన అధ్భుతమైన ఫీల్డింగ్ తో సౌతాఫ్రికా జట్టు విజయాలలో కీలకపాత్ర పోషించాడు.
Date : 17-06-2024 - 7:08 IST -
#Sports
T20 World Cup: వరల్డ్ కప్ ను వీడని వరుణుడు సూపర్ 8 రౌండ్ కు వర్షం బెడద
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ను వరుణుడు వీడడం లేదు. టోర్నీ ఆరంభం నుంచీ పలు మ్యాచ్ లకు వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లలో నాలుగు వర్షం కారణంగా రద్దయితే... ఇంగ్లాండ్, నమీబియా మ్యాచ్ 10 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది
Date : 17-06-2024 - 5:14 IST -
#India
EVM Hacking: ఈవీఎం రిగ్గింగ్ పై ఎన్నికల సంఘం కీలక సమాచారం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన షిండే వర్గం ఎంపీ రవీంద్ర వైకర్ బంధువుపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో దేశంలో ఈవీఎంలపై మరోసారి దుమారం చెలరేగింది. ఈవీఎంల వ్యవహారంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు ముఖాముఖి తలపడ్డాయి.
Date : 16-06-2024 - 6:24 IST -
#Technology
OnePlus Nord CE 4 Lite: త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న వన్ప్లస్ కొత్త ఫోన్.. లాంచింగ్ అయ్యేది అప్పుడే?
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్ప్లస్ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే
Date : 16-06-2024 - 1:55 IST