India
-
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్లలో భారత్కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్లో భారత్కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Date : 30-07-2024 - 1:59 IST -
#Sports
Asia Cup 2024: ఫైనల్లో భారత్ కు షాక్, శ్రీలంకదే మహిళల ఆసియాకప్
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా మహిళ జట్టు ఓటమి పాలైంది.ఎనిమిదోసారి టైటిల్ గెలవాలనుకున్న భారత మహిళల జట్టుకు శ్రీలంక ఆటగాళ్లు కళ్లెం వేశారు. శ్రీలంక 8 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించింది
Date : 28-07-2024 - 6:43 IST -
#India
Jammu: మోడీ కీలక నిర్ణయం.. జమ్మూకి 2 వేల మంది బీఎస్ఎఫ్ జవాన్లు
జమ్మూ ప్రాంతంలో దాడులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జమ్మూలో బీఎస్ఎఫ్కు చెందిన రెండు బెటాలియన్లను మోహరించనుంది. ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల నుంచి బీఎస్ఎఫ్కు చెందిన రెండు యూనిట్లను పంపుతున్నారు
Date : 27-07-2024 - 11:45 IST -
#Sports
IND vs SL 1st T20: తొలి టి20లో సూర్య విధ్వంసం, 26 బంతుల్లో 58 పరుగులు
శ్రీలంకపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 58 పరుగులు చేశాడు. టీ20లో సూర్య 20వ హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్గా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్గా నిలిచాడు.
Date : 27-07-2024 - 9:52 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే, ఆమె ఎవరో తెలుసా?
ఒలింపిక్స్ లో ఒక ఎమ్మెల్యే పాల్గొననుండటంతో ఆమె గురించి తెలుసుకోవాలని స్పోర్ట్స్ లవర్స్ ఆరాటపడుతున్నారు. శ్రేయాసి సింగ్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. బీహార్లోని జముయి నుండి శాసనసభ సభ్యురాలిగా పోటీ చేసిన గెలిచింది.
Date : 27-07-2024 - 2:11 IST -
#Sports
IND vs SL: నేటి నుంచి భారత్- శ్రీలంక టీ20 సిరీస్.. ఇన్ఫెక్షన్ కారణంగా లంక ప్లేయర్ దూరం..!
టీ20 సిరీస్ కోసం భారత్, శ్రీలంక జట్లు కొత్త కెప్టెన్లతో రంగంలోకి దిగనున్నాయి. భారత టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు.
Date : 27-07-2024 - 9:39 IST -
#Sports
IND W vs BAN W: బంగ్లాదేశ్ని చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ ఖరారు
ఆసియా కప్ 2024లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను 10 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా సగర్వంగా ఫైనల్కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్రమే చేసింది.
Date : 26-07-2024 - 5:54 IST -
#Sports
Indian Team: టీమిండియా శిబిరంలోకి నెదర్లాండ్స్ ఆటగాడు.. అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు..!
టీమ్ ఇండియాలో చేరిన ఈ ఆటగాడు నెదర్లాండ్స్ మాజీ స్టార్ క్రికెటర్ ర్యాన్ టెన్ డోస్చాట్. ర్యాన్ టెన్ డొస్చేట్ టీమ్ ఇండియాలో అసిస్టెంట్ కోచ్గా చేరాడు.
Date : 26-07-2024 - 12:10 IST -
#Sports
IND W vs BAN W: ఆసియా కప్ సెమీ-ఫైనల్స్ నేడే, బంగ్లాదేశ్తో టీమిండియా ఢీ
మహిళల ఆసియా కప్ 2024 తొలి సెమీఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు దంబుల్లాలో ప్రారంభమయ్యే మ్యాచ్ స్టార్స్పోర్ట్స్ మరియు హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఏ మ్యాచ్లోనూ ఓడిపోలేదు. గ్రూప్ దశలో పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లను భారత్ ఓడించింది.
Date : 26-07-2024 - 8:13 IST -
#Sports
IND vs SL T20: కీపర్ పోస్ట్ కోసం సంజూ, పంత్ మధ్య పోటీ
టీ20 సిరీస్కు గానూ టీమిండియాలో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. పంత్ జట్టులో ఉండటంతో శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకునే అవకాశం ఉండకపోవచ్చు
Date : 25-07-2024 - 12:30 IST -
#Sports
Afghanistan: భారత్లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్.. కానీ ఆడేది టీమిండియాతో కాదు..!
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అవసరమైనప్పుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అఫ్గాన్ (Afghanistan) జట్టు సెప్టెంబర్లో న్యూజిలాండ్తో టెస్టు మ్యాచ్ ఆడనుంది.
Date : 23-07-2024 - 11:37 IST -
#India
Population Census: ఈ ఏడాది కూడా జనాభా లెక్కింపు లేనట్లేనా?, బడ్జెట్లో పైసల్ లేవుగా
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో జనాభా లెక్కల కోసం రూ.1309.46 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే జనాభా లెక్కలు, ఎన్పీఆర్ల ప్రక్రియకు రూ.12 వేల కోట్లకు పైగా వెచ్చించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా జనాభా గణన జరగదనే విషయం స్పష్టం అవుతోంది.
Date : 23-07-2024 - 10:23 IST -
#Sports
WTC Points Table: ఫైనల్ బెర్త్ భారత్ కే రెండో ప్లేస్ రేసులో ఉన్న జట్లు ఇవే
డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Date : 22-07-2024 - 3:26 IST -
#Technology
China Tech: చైనాలో మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ లేకపోవడానికి బిగ్ రీజన్ ఇదేనా..?
మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపాలు చైనా (China Tech)లో ఎటువంటి ప్రభావం చూపలేదు. చైనాలో ప్రభుత్వ ఎయిర్లైన్స్ నుండి బ్యాంకింగ్ రంగానికి సాధారణ పనిని కొనసాగించింది.
Date : 21-07-2024 - 9:55 IST -
#Sports
Who Is Sairaj Bahutule: టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ ట్రాక్ రికార్డు ఇదే.. కేవలం రెండు టెస్టుల అనుభవం..!
సాయిరాజ్ బహుతులే (Who Is Sairaj Bahutule) భారత బౌలింగ్ కోచ్గా నియమితులయ్యారు. నివేదికలను విశ్వసిస్తే.. మోర్నే మోర్కెల్ భారత తదుపరి బౌలింగ్ కోచ్ కావచ్చు.
Date : 21-07-2024 - 9:33 IST