India
-
#India
NSA Ajit Doval : రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు.. మాస్కోకు భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్!
ఆ ఫోన్ కాల్ చేసిన రోజే భారత్ తరఫున శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ను(NSA Ajit Doval) పంపాలని ప్రధాని మోడీ నిర్ణయించినట్లు తెలిసింది.
Date : 08-09-2024 - 10:35 IST -
#Speed News
Vinesh Phogat Resigns Railways: రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా.. కాంగ్రెస్లో చేరటం ఖాయమేనా..?
వినేష్ ఫోగట్ భారతీయ రైల్వేకు లేఖ రాసి తన రాజీనామాను సమర్పించారు. భారతీయ రైల్వేకు సేవ చేయడం నా జీవితంలో మరచిపోలేని, గర్వించదగిన సమయం అని వినేష్ లేఖలో పంచుకున్నారు.
Date : 06-09-2024 - 2:15 IST -
#Speed News
Russia and Ukraine Talks : భారత్, చైనా, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహిస్తే శాంతిచర్చలకు రెడీ : పుతిన్
భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్తో(Russia and Ukraine Talks) శాంతిచర్చలకు తాను రెడీ అని పుతిన్ ప్రకటించారు.
Date : 05-09-2024 - 3:13 IST -
#automobile
Jawa 42 FJ 350: ఎన్ఫీల్డ్ బైక్ కి గట్టి పోటీని ఇస్తున్న జావా బైక్.. ధర పూర్తి వివరాలివే!
ఎన్ఫీల్డ్ గట్టి పోటీని ఇస్తూ మార్కెట్ లోకి విడుదల అయిన జావా బైక్.
Date : 05-09-2024 - 3:00 IST -
#Sports
Highest Tax-Paying Cricketers : అత్యధిక ట్యాక్స్ కట్టిన క్రికెటర్ల లిస్ట్… టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ?
బీసీసీఐ ఇచ్చే మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్ ఫీజులు, ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో పాటు వాణిజ్య ఒప్పందాలతో మరిన్ని కోట్లు ఆర్జిస్తుంటారు
Date : 04-09-2024 - 8:58 IST -
#India
First Drone Attack : భద్రతా దళాలపై తొలిసారిగా డ్రోన్ దాడి.. మణిపూర్కు ఎన్ఎస్జీ నిపుణులు
మన దేశంలోనే తొలిసారిగా మణిపూర్ ఉగ్రవాదులు డ్రోన్తో భద్రతా దళాలపైకి దాడికి తెగబడ్డారు.
Date : 04-09-2024 - 3:17 IST -
#Sports
Paris Paralympics 2024: టోక్యో రికార్డు బద్దలు, పారాలింపిక్స్లో భారత్ 20 పతకాలు
టోక్యో రికార్డు బద్దలయ్యాయి. పారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు మెరిశారు. ఈ ఈవెంట్ లో భారత్ 20 పతకాల సంఖ్యను అధిగమించింది. బుధవారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి జరిగిన పారా-అథ్లెటిక్స్లో భారత్ తన పతకాల పట్టికలో మరో నాలుగు పతకాలను జోడించింది
Date : 04-09-2024 - 2:15 IST -
#India
PM Modi : బ్రూనై చేరుకున్న ప్రధాని మోడీ.. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ ఘన స్వాగతం
మోడీకి ఆ దేశ క్రౌన్ ప్రిన్స్, హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ హాజీ అల్-ముహతాదీ బిల్లాహ్ ఘన స్వాగతం పలికారు. ఇక, తన పర్యటనలో, సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియాతో పాటు బ్రూనై రాజ కుటుంబ సభ్యులతో ప్రధాని చర్చించనున్నారు.
Date : 03-09-2024 - 5:21 IST -
#Sports
IND vs BAN Test: టెస్ట్ జట్టులోకి కోహ్లీ,పంత్ రీఎంట్రీ… బంగ్లాతో సిరీస్ కు భారత్ జట్టు ఇదే
సొంతగడ్డపై జరిగే సిరీస్ కు టీమిండియా పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగబోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టగా... ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విరాట్ కోహ్లీ దాదాపు 8 నెలల తర్వాత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Date : 02-09-2024 - 8:32 IST -
#Speed News
Paris : పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం
. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ (Nitesh Kumar) పసిడి గెలిచాడు. తొలిసారి పారాలింపిక్స్లో ఆడుతున్న నితేశ్ ఫైనల్లో 21-14, 18-21, 23-21తో డానియల్ బెతెల్ (బ్రిటన్)ను ఓడించాడు.
Date : 02-09-2024 - 6:13 IST -
#India
Bangladesh : భారత్ షేక్ హసీనాను అప్పగిస్తుందా ? లేదా?: బంగ్లా ప్రభుత్వం
ఆమెను బంగ్లాకు అప్పగించాలని భారత్ను ఎన్నిసార్లు అడిగినా జవాబు లేదని అసహనం వ్యక్తంచేశారు. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్పైనే ఉందని వ్యాఖ్యానించారు.
Date : 02-09-2024 - 2:26 IST -
#Sports
Rahul Dravid Son: టీమిండియాలోకి రాహుల్ ద్రవిడ్ కొడుకు
తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకొనేందుకు సిద్ధమయ్యాడు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్. గత కొంతకాలంగా తన ఆట తీరుతో ఆశ్చర్యపరుస్తూ వచ్చిన సమిత్ ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సమిత్ ఆల్ రౌండర్ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు సమీత్ ఎంపికయ్యాడు.
Date : 31-08-2024 - 5:51 IST -
#India
Covid : భారత్కి మరో కోవిడ్ వ్యాప్తి సిద్దంగా ఉండాలి..!
అమెరికాతో పాటు దక్షిణ కొరియాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు వచ్చాయి. సీడీసీ అంచనాల ప్రకారం.. యూఎస్లో దేశంలోని 25 రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
Date : 30-08-2024 - 7:17 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు
Date : 30-08-2024 - 5:21 IST -
#India
Abudhabi : భారత్లో పర్యటించనున్న అబుదాబి యువరాజు..!
అబుదాబి యువరాజు ప్రధాని నరేంద్ర మోడీని, దేశ అగ్ర నాయకత్వాన్ని కలుస్తారు. ఈ పర్యటన రాబోయే దశాబ్దాలలో భవిష్యత్తు సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై దృష్టి సారించనుంది.
Date : 29-08-2024 - 6:13 IST