India
-
#World
Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్..!
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఈ కేబుళ్లు తెగినట్లు తెలుస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో అధికంగా నడిచే వాణిజ్య నౌకలు తమ లంగర్లను వదిలే తీరులో, ఆ కేబుళ్లపై ఒత్తిడి పెరిగి, అవి తెగిపోయే అవకాశముందని చెప్పారు.
Published Date - 12:15 PM, Tue - 9 September 25 -
#Sports
Asia Cup : ఆసియా కప్లో రెండో అత్యుత్తమ జట్టు ఏదో తెలుసా?
Asia Cup : ట్రై సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న పాకిస్థాన్ ఇప్పుడు ఆసియా కప్ 2025 కోసం సన్నద్ధమవుతోంది. అఫ్గానిస్తాన్, యూఏఈ, పాకిస్థాన్ల మధ్య జరిగిన
Published Date - 03:55 PM, Mon - 8 September 25 -
#World
Trump Tariffs : భారత్పై ట్రంప్ టారిఫ్లు సమంజసం: జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
యుద్ధాన్ని నడిపిస్తున్న రష్యా నుంచి చమురు వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాలు, అర్థపూర్వకంగా ఆ యుద్ధానికి వాణిజ్యంగా సహకరిస్తున్నట్టేనని. అలాంటి దేశాలపై పన్నులు, టారిఫ్లు విధించడం అన్యాయంగా కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు.
Published Date - 02:04 PM, Mon - 8 September 25 -
#Sports
India: హాకీ ఆసియా కప్.. ఫైనల్కు చేరిన భారత్!
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ సౌత్ కొరియాతో తలపడుతుంది. అంతకుముందు సూపర్-4లో భారత్ సౌత్ కొరియాతో తలపడింది. ఆ మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది.
Published Date - 11:10 PM, Sat - 6 September 25 -
#World
Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!
ఈ నివేదిక ప్రకారం, బబ్బర్ ఖాళ్సా ఇంటర్నేషనల్ మరియు ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ అనే రెండు ఖలిస్థానీ ఉగ్ర సంస్థలు కెనడా నుంచే నిధులను సమకూర్చుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ నిధులు రకరకాల మార్గాల్లో ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ కార్యక్రమాల పేరు మీద సేకరించబడుతున్నాయని అధికారులు గుర్తించారు.
Published Date - 05:39 PM, Sat - 6 September 25 -
#India
Delhi : తీహార్ జైలును పరిశీలించిన బ్రిటన్ అధికారులు.. భారత్కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!
ఈ క్రమంలో ఢిల్లీలోని తీహార్ జైలులో విదేశాల నుంచి అప్పగింత ద్వారా వచ్చే నేరగాళ్ల కోసం ప్రత్యేక హై-సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యూకే అధికారులకు ప్రతిపాదించింది. అంతేకాక, వారి భద్రతకు సంబంధించిన అన్ని అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తామని, మానవ హక్కులకు భంగం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
Published Date - 05:22 PM, Sat - 6 September 25 -
#India
Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!
ఈ గ్రహణం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:27 గంటలకు ముగియనుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంగా ఉండటం వల్ల, ఇది సాధారణ చంద్రగ్రహణాల కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వచ్చి ఎర్రటి వెలుతురుతో మెరిసిపోతాడు.
Published Date - 01:02 PM, Sat - 6 September 25 -
#World
Trade War : భారత్పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు
Trade War : భారత్–అమెరికా సంబంధాలు మళ్లీ కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల సుంకాల (టారిఫ్) వివాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Published Date - 10:45 AM, Sat - 6 September 25 -
#India
Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్ ద్వివేదీ
Operation Sindoor : భారత-పాక్ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.
Published Date - 10:22 AM, Sat - 6 September 25 -
#World
Trump Tariffs : టారిప్స్ పై ఆందోళన అవసరం లేదు – పీయూష్
Trump Tariffs : భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయని, వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు
Published Date - 07:45 AM, Fri - 5 September 25 -
#India
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Published Date - 11:52 AM, Wed - 3 September 25 -
#Trending
Peter Navarro: ట్రంప్ సలహాదారు భారత్పై కీలక వ్యాఖ్యలు.. ఎవరీ పీటర్ కెంట్?
పీటర్ నవారో జులై 15, 1949న మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జ్లో జన్మించారు. ఆయన ఇటాలియన్ మూలాలున్న వ్యక్తి. పీటర్ తండ్రి ఆల్బర్ట్ అల్ నవారో ఒక సాక్సోఫోనిస్ట్, శెహనాయి వాదకుడు.
Published Date - 06:48 PM, Mon - 1 September 25 -
#India
India: మోదీ చైనా పర్యటన.. ఆసియాను ఆకట్టుకున్న భారత విజయం!
ఈ దౌత్య విజయంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో పీఎం మోదీ జరిపిన ద్వైపాక్షిక సమావేశాలు అమెరికాతో భారత్ పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల సమయంలో చాలా ముఖ్యమైనవిగా నిరూపించబడ్డాయి.
Published Date - 05:58 PM, Mon - 1 September 25 -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Published Date - 06:50 PM, Sun - 31 August 25 -
#India
Modi China Tour : శాశ్వత మిత్రులు-శత్రువులంటూ ఏమీ ఉండదు..దేశ ప్రయోజనాలే శాశ్వతం: రాజ్నాథ్ సింగ్
ప్రపంచం వేగంగా మారుతోంది. ప్రతి దేశం తన ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాలు మార్చుకుంటోంది. అలాంటి పరిణామాల్లో మిత్రుడైనా, శత్రువైనా శాశ్వతం కాదు. శాశ్వతంగా ఉండేది కేవలం దేశ ప్రయోజనాలే అని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 12:28 PM, Sat - 30 August 25