India
-
#India
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Published Date - 12:39 PM, Tue - 19 March 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ ఇండియాలోనే: రూమర్స్ పై జైషా క్లారిటీ
2024 ఐపీఎల్ ని విదేశాలకు తరలించేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా క్లారిటీ ఇచ్చారు. దేశంలో ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్ లోని కొన్ని మ్యాచ్ లను విదేశాల్లో జరిపిస్తారని కొద్దీ రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 11:37 PM, Sat - 16 March 24 -
#India
Modi: ఎన్నికలకు ఎన్డీయే కూటమి సర్వసన్నద్ధంగా ఉందిః ప్రధాని మోడీ
Narendra Modi:కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)నేడు లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 26 ఉప ఎన్నికలకు షెడ్యూల్(Elections Schedule) ప్రకటించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) స్పందించారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండుగ వచ్చేసిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికలు-2024 తేదీలను ఈసీ ప్రకటించిందని తెలిపారు. బీజేపీ-ఎన్డీయే కూటమి ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉందని మోడీ సమరశంఖం పూరించారు. తాము అందించిన సుపరిపాలన, వివిధ రంగాలకు తాము అందించిన […]
Published Date - 06:31 PM, Sat - 16 March 24 -
#India
Ras Malai : వరల్డ్ టాప్-10 ఛీజ్ డెజర్ట్లలో మన ‘రస్ మలై’
Ras Malai : జున్నును చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. జున్నుతో తయారు చేసే ఫుడ్ ఐటమ్స్లో ప్రధానమైనది ‘రస్ మలై’.
Published Date - 03:26 PM, Sat - 16 March 24 -
#Telangana
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ […]
Published Date - 03:13 PM, Sat - 16 March 24 -
#India
విదేశాల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందిః జైశంకర్
Jaishankar: భారత్(India)పై ప్రపంచ దేశాల(world countries) అభిప్రాయంలో మార్పులు వస్తున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్(external affairs minister s. jaishankar) అన్నారు. తన సమస్యలను తనే పరిష్కరించుకోగల దేశంగా భారత్పై అభిప్రాయం ఉందని అన్నారు. ఈటీ అవార్డ్స్ 2023(ET Awards 2023)కార్యక్రమంలో తాజాగా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ‘సంవత్సరం మేటి సంస్కరణకర్త’ అవార్డును అందించారు. అనంతరం భారత్పై ప్రపంచదేశాల ధోరణిలో వస్తున్న మార్పును ఆయన ప్రస్తావించారు. We’re now […]
Published Date - 01:21 PM, Sat - 16 March 24 -
#Special
Megha Engineering : మేఘ చేతుల్లో ‘దేశ రాజకీయాలు’..అసలు నిజమెంత..?
అసలు 'మేఘ' బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 'మేఘ సంస్థ' ఎవరిదీ..? తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఈ సంస్థ..ఇప్పుడు దేశ రాజకీయాలనే మార్చే శక్తి గా మారబోతుందా..?
Published Date - 12:50 PM, Sat - 16 March 24 -
#Special
Pokhran – Top 10 : అణు పరీక్షల గడ్డ ‘పోఖ్రాన్’.. విశేషాలు ఇవిగో
Pokhran - Top 10 : పోఖ్రాన్.. ఈ పేరు ప్రపంచమంతటికీ సుపరిచితం.
Published Date - 12:45 PM, Sat - 16 March 24 -
#India
Population Census : జనగణనకు భారత్ రెడీ.. ఏమేం చేస్తారో తెలుసా ?
Population Census : మనదేశంలో చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించారు.
Published Date - 10:45 AM, Fri - 15 March 24 -
#India
Election Commissioners: బాధ్యతలు స్వీకరించిన నూతన ఎలక్షన్ కమిషనర్లు..!
సుదీర్ఘ రాజకీయ ఉత్కంఠ, గందరగోళం మధ్య ఎన్నికల కమిషనర్ల (Election Commissioners) నియామకానికి సంబంధించిన అధికారిక సమాచారం వెలుగులోకి వచ్చింది.
Published Date - 10:12 AM, Fri - 15 March 24 -
#India
UN Hails India: భారత్పై ప్రశంసలు కురిపించిన ఐక్యరాజ్యసమితి.. కారణాలివే..!
10 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో భారత్ సాధించిన ప్రగతిని ఇప్పుడు ఐక్యరాజ్యసమితి (UN Hails India) (UN) ఆమోదించింది.
Published Date - 07:47 AM, Fri - 15 March 24 -
#India
Petrol Diesel Price: దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ నరేంద్ర మోదీ సర్కార్ వాహనదారులకు గుడ్న్యూస్ చెప్పింది. లోక్సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం రెండు రూపాయల కోత విధించింది. తగ్గిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.
Published Date - 10:32 PM, Thu - 14 March 24 -
#India
Railway: దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో 411 కోట్ల ఆదాయం
Railway: దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్ జీరో స్క్రాప్’ లక్ష్య సాధనలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ 411.39 కోట్ల గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ తుక్కు అమ్మకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 లో స్క్రాప్ అమ్మకం ద్వారా సాధించిన ఆదాయం రూ. 391 కోట్ల కంటే అధికం. భారతీయ రైల్వేల ఇ-ప్రొక్యూర్మెంట్ (ఐఆర్ఇపిఎస్) పోర్టల్ ఆన్లైన్లో […]
Published Date - 05:44 PM, Thu - 14 March 24 -
#Speed News
TikTok: అమెరికాలో టిక్టాక్పై నిషేధం.. యాప్ నిషేధానికి అనుకూలంగా 352 ఓట్లు..!
ప్రముఖ వీడియో యాప్ టిక్టాక్ (TikTok)ను చైనా యజమాని విక్రయించకపోతే దానిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించే బిల్లును యుఎస్ ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది.
Published Date - 08:55 AM, Thu - 14 March 24 -
#Sports
World Cup 1996: 28 సంవత్సరాల క్రితం ఇదే రోజున మంటల్లో ఈడెన్ గార్డెన్స్
28 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈడెన్ గార్డెన్స్లో క్రికెట్ ఫ్యాన్స్ నిప్పంటించారు. టీమిండియా ఓటమిని తట్టుకోలేక స్టేడియంలో రచ్చ చేశారు. ప్రపంచకప్ లో భాగంగా టీమిండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు పలు ప్రదేశాల్లో నిప్పంటించారు.
Published Date - 02:25 PM, Wed - 13 March 24