India
-
#Off Beat
Unmarried Women Report: పెరుగుతున్న అవివాహిత యువతుల సంఖ్య.. సింగిల్గా ఎందుకు ఉంటున్నారు?
మోర్గాన్ స్టాన్లీ సర్వే ప్రకారం.. 2030 నాటికి 25-44 సంవత్సరాల ప్రధాన ఉద్యోగ వయస్సు పరిధిలో సుమారు 45% మహిళలు అవివాహితులుగా ఉంటారు. సంతానం కలిగి ఉండరు.
Published Date - 12:43 PM, Sat - 14 June 25 -
#India
Shocking : యూఎస్ ఆర్మీ వార్షికోత్సవానికి పాక్ ఆర్మీ చీఫ్..!
Shocking : భారత్కు స్నేహపూర్వక దేశంగా మాటలతో మేళం వేసే అమెరికా, మరోవైపు పాక్కు వెన్నుతొక్కే ప్రవర్తనతో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.
Published Date - 12:29 PM, Thu - 12 June 25 -
#Sports
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. వేదికలను మార్చిన టీమిండియా క్రికెట్ బోర్డు!
నవంబర్ 14 నుంచి భారత్- దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్ల సిరీస్లో మొదటి టెస్ట్ జరుగుతుంది. ఇది మొదట ఢిల్లీలో నిర్వహించబడాల్సి ఉంది. ఇప్పుడు ఈ మ్యాచ్ వేదికను BCCI కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంగా మార్చింది.
Published Date - 02:55 PM, Mon - 9 June 25 -
#World
D4 Anti-Drone System: డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్.. భారత్ నుంచి కొనుగోలుకు సిద్ధమైన తైవాన్!
D4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఆపరేషన్ సిందూర్లో తన సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించింది. ఇక్కడ ఇది టర్కీ బయరక్తార్ TB-2 డ్రోన్లతో సహా పాకిస్థానీ డ్రోన్ల గుండాలను విజయవంతంగా నిష్క్రియం చేసింది.
Published Date - 11:08 PM, Sat - 7 June 25 -
#World
India- Pakistan: సింధు జల ఒప్పందం.. భారత్కు 4 లేఖలు రాసిన పాక్!
పాకిస్తాన్ సింధు జల ఒప్పందం నిలిపివేతను రద్దు చేయాలని కోరుతూ మొదటి లేఖను మే ఆరంభంలో రాసింది. అప్పుడు ఆపరేషన్ సిందూర్ ప్రారంభం కాలేదు.
Published Date - 10:49 PM, Fri - 6 June 25 -
#India
Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra Modi: భారతదేశం మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యమవుతూ ప్రపంచానికి ఒక మెప్పు పరచింది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఆవిష్కరణ జరిగింది.
Published Date - 12:39 PM, Fri - 6 June 25 -
#India
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశంలో 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Published Date - 11:52 AM, Fri - 6 June 25 -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు మరో బలం!
ఎడ్రియన్ లే రాక్స్ ఇటీవల ఐపీఎల్ 2025లో రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుతో తన ఆరు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేశారు.
Published Date - 07:58 PM, Thu - 5 June 25 -
#India
Terrorism : భారత్ పోరుకు అంతర్జాతీయ మద్దతు అవసరం: మల్లికార్జున ఖర్గే
పాక్కు ఐఎంఎఫ్, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక సాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మన దేశం ఎప్పటినుంచో ఉగ్రవాదంతో పోరాడుతూ వస్తోంది.
Published Date - 03:14 PM, Thu - 5 June 25 -
#India
Stampede : ఇప్పటివరకు జరిగిన తొక్కిసలాట ఘటనల్లో 175 మంది మృతి
Stampede : 2025 జనవరిలో తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఎగబడి ఆరుగురు చనిపోగా, అదే నెలలో మహాకుంభమేళా సందర్భంగా మరో 30 మంది మృతి చెందారు
Published Date - 08:27 PM, Wed - 4 June 25 -
#automobile
ఇండియాలో లాంచ్ అయిన Range Rover SV Masara Edition – ధర ₹4.99 కోట్లు, కేవలం 12 యూనిట్లు మాత్రమే
ఇది గరిష్ఠంగా 615 హెచ్పీ పవర్ మరియు 750 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
Published Date - 12:59 PM, Tue - 3 June 25 -
#India
Trade deal : త్వరలో భారత్తో ట్రేడ్ డీల్: అమెరికా
ఇరుదేశాల మధ్య ఈ డీల్ ఇక దాదాపు తుది దశకు చేరిందని ఆయన వెల్లడించారు.లుట్నిక్ మాట్లాడుతూ..భారత్ సరైన ప్రతినిధిని పంపిస్తే, మేము కూడా చర్చలకు తగిన వ్యక్తిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం.
Published Date - 11:01 AM, Tue - 3 June 25 -
#Sports
World Cup 2025: ICC మహిళల వరల్డ్ కప్ 2025 వేదికలు, తేదీలు వెల్లడి.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ICC మహిళల వరల్డ్ కప్ 2025తో పాటు వచ్చే ఏడాది జరిగే ICC మహిళల T20 వరల్డ్ కప్ 2026 ఆతిథ్య దేశంగా ఇంగ్లండ్ ధృవీకరించబడింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో మహిళల T20 వరల్డ్ కప్ 2026 జూన్ 12న ప్రారంభమవుతుంది.
Published Date - 07:30 AM, Tue - 3 June 25 -
#Speed News
EPFO 3.0 : మీ పీఎఫ్ డబ్బు ఇక ఏటీఎం నుంచే..! ఈపీఎఫ్లో AI..!
EPFO 3.0 : ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) చందాదారులకు నిజంగా ఇది శుభవార్త! మీ ప్రావిడెంట్ ఫండ్ (PF) అనుభవాన్ని పూర్తిగా మార్చివేయడానికి EPFO 3.0 అనే విప్లవాత్మకమైన కొత్త ప్లాట్ఫారమ్ సిద్ధమవుతోంది.
Published Date - 04:41 PM, Sat - 31 May 25 -
#India
India Turkey: టర్కీకి దెబ్బ మీద దెబ్బ.. భారత్ మరో నిర్ణయం
India Turkey: ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టర్కీ చర్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా కౌంటర్లు వేస్తోంది.
Published Date - 03:12 PM, Sat - 31 May 25