India
-
#Speed News
Mohammed Shami : టీమిండియా షాంపేన్ వేడుక వేళ వేదిక దిగిన షమీ.. కారణమిదీ
ఇంతకీ షమీ(Mohammed Shami) ఎందుకిలా చేశారు ? షాంపేన్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదు ? అనే ప్రశ్నకు సమాధానం ఉంది.
Date : 10-03-2025 - 3:17 IST -
#World
India- America: అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులివే!
అమెరికా కూడా భారత్పై పరస్పర సుంకం విధిస్తే, అమెరికాలో లభించే భారతీయ వస్తువులు ఖరీదైనవిగా మారతాయి. అమెరికన్ ప్రజలు మేడ్ ఇన్ అమెరికా విషయాలపై దృష్టి పెడతారు.
Date : 09-03-2025 - 4:05 IST -
#India
26/11 Mumbai Attacks : తహవూర్ రాణా పిటిషన్ను తిరస్కరించిన అమెరికా న్యాయస్థానం
పాకిస్తాన్ మూలాలు ఉన్న ముస్లింను కాబట్టి.. ఒకవేళ భారత్కు అప్పగిస్తే, తనను ఆ దేశం వేధిస్తుందన్నాడు. ప్రాణాంతక జబ్బులతో పోరాడుతున్న తనను భారత్కు అప్పగించడమంటే మరణశిక్ష విధించడమేనని పేర్కొన్నాడు.
Date : 07-03-2025 - 11:45 IST -
#World
Donald Trump : ట్రంప్ మావ ఎంత పనిచేసావు – ఇండియన్స్
Donald Trump : వ్యాపార పరంగా సముచితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, అమెరికా కూడా అదే తరహాలో ఇండియాపై ప్రతిస్పందిస్తుందని ప్రకటించారు
Date : 05-03-2025 - 8:06 IST -
#India
Bofors Scam: బోఫోర్స్ స్కాం.. ఒక్క సాక్ష్యంపై సీబీఐ కన్ను.. అమెరికాకు రిక్వెస్ట్
మైఖెల్ హెర్ష్మన్ ఒక ప్రైవేటు ఇన్వెస్టిగేటర్. ఫెయిర్ఫాక్స్ గ్రూప్ను(Bofors Scam) ఈయనే నడుపుతుంటారు.
Date : 05-03-2025 - 3:41 IST -
#Sports
Australia: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ప్రారంభ వికెట్లు తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ బాధ్యతలు స్వీకరించాడు. అతను 73 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. 96 బంతుల్లో ఆడిన ఈ ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ 1 సిక్స్, 4 ఫోర్లు బాదాడు.
Date : 04-03-2025 - 7:12 IST -
#Fact Check
Fact Check : ఓ వర్గం ఇళ్లపై దాడి.. ఈ ఘటన హైదరాబాద్లో జరిగిందా ?
తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న హిందువుల ఇళ్లలోకి బలవంతంగా అల్లరి మూకలు(Fact Check) ప్రవేశించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Date : 02-03-2025 - 7:43 IST -
#Telangana
Ramdan 2025: సౌదీలో చంద్రుడు కనిపించాడు.. భారతదేశంలో మార్చి 2 నుండి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం
Ramadan 2025 : ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఏదైనా నెల తేదీని చంద్రుని దర్శనం ఆధారంగా లెక్కిస్తారు. సౌదీ అరేబియాలో నిన్న చంద్రుడు కనిపించాడు , ఈరోజు, మార్చి 1 నుండి అక్కడ రంజాన్ ఉపవాస మాసం ప్రారంభమైంది. దీని ప్రకారం, భారతదేశంలో మార్చి 2 నుండి ఉపవాసాలు ప్రారంభమవుతాయి. 12 ఏళ్లు పైబడిన ముస్లింలకు ఉపవాసం తప్పనిసరి. ఈ వ్యాసంలో లైలతుల్ ఖద్ర్ రాత్రి యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించడం జరిగింది.
Date : 01-03-2025 - 9:30 IST -
#India
Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ
చంద్రశేఖర్ ఆజాద్(Chandra Shekhar Azad) మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరులయ్యారు.
Date : 27-02-2025 - 12:07 IST -
#India
Indians Purchasing Power: 100 కోట్ల మంది భారతీయుల ‘పవర్’పై సంచలన నివేదిక
భారతదేశ జనాభాలో కేవలం 14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి(Indians Purchasing Power) ఉంది.
Date : 27-02-2025 - 10:06 IST -
#Andhra Pradesh
Supreme Court: జోగి రమేష్, దేవినేని అవినాష్ దేశం విడిచి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో(Supreme Court) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులోని నిందితులు మూడేళ్లుగా బెయిల్ కానీ, ముందస్తు బెయిల్ కానీ కోరలేదన్నారు.
Date : 25-02-2025 - 2:51 IST -
#automobile
Hyperloop Track : తొలి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ.. ఏమిటిది ? ఎలా పనిచేస్తుంది ?
‘హైపర్ లూప్’(Hyperloop Track) అంటే ప్రత్యేకమైన వాక్యూమ్ ట్యూబ్.
Date : 25-02-2025 - 9:29 IST -
#India
PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్న్యూస్.. నేడు ఖాతాల్లో నగదు
PM Kisan : పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్లో భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.
Date : 24-02-2025 - 11:23 IST -
#India
Final Wish: ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక.. భారత్లో ఏం చేశారో తెలుసా ?
భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పాలించిన సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ సామ్స్(Final Wish) తండ్రి అస్సాంలో డ్యూటీ చేశారు.
Date : 23-02-2025 - 4:59 IST -
#World
PCB Chairman : భారత జాలర్లను విడుదలపై పీసీబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
PCB Chairman: ఈ రోజు దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ, జట్టు పూర్తి సన్నద్ధమైందని, విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే, మొదటి మ్యాచ్లో ఓడిన పాక్, ఈ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోగలదు.
Date : 23-02-2025 - 10:13 IST