India
-
#India
Digital Currency : డిజిటల్ కరెన్సీ తీసుకొస్తాం – పీయూష్ గోయల్
Digital Currency : భారత్లో ఆర్థిక వ్యవస్థలో మరో విప్లవాత్మక మార్పుకు రంగం సిద్ధమవుతోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన ప్రకారం..భారత్ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆధ్వర్యంలో త్వరలోనే డిజిటల్ కరెన్సీ ని లాంచ్ చేయనున్నారు
Date : 07-10-2025 - 10:40 IST -
#India
Khawaja Asif : భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.!
Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్కు […]
Date : 06-10-2025 - 11:44 IST -
#automobile
Abhishek Sharma: ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కారును భారత్కు తేలేకపోయిన అభిషేక్ శర్మ.. కారణమిదే!
హావల్ హెచ్9 ఎస్యూవీ (Haval H9 SUV) కారు నవంబర్ నెల కల్లా భారతదేశంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఈ కారులో డ్రైవర్ సీటు కుడి వైపున ఉంటుంది. అలాంటప్పుడు అభిషేక్ శర్మకు ఆ కారు లభించే అవకాశం ఉంది.
Date : 05-10-2025 - 4:28 IST -
#India
Good News from the Center : వాహనదారులకు కేంద్రం శుభవార్త
Good News from the Center : ఫాస్టాగ్ చెల్లింపులకు సంబంధించిన ఈ కొత్త రూల్స్ నవంబర్ 15 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. దీని ద్వారా వాహనదారులకు మరింత సౌకర్యం లభించనుంది. ఫాస్టాగ్ లేకున్నా డిజిటల్ పేమెంట్ ద్వారా తక్కువ మొత్తంలో చెల్లించుకునే అవకాశం
Date : 04-10-2025 - 11:50 IST -
#India
Indian Army Chief Upendra Dwivedi Warns Pakistan : భారత్ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి ఆపరేషన్ సిందూర్ 1.0లో లాగా సంయమనాన్ని పాటించము. పాకిస్థాన్ తన భౌగోళిక రూపాన్ని కాపాడుకోవాలనుకుంటుందా లేదా అని ఆలోచించుకునేటట్లు ఈసారి చేస్తాం. పాకిస్తాన్ భౌగోళికంగా ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలనుకుంటే.. తాము భారత్పైకి ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలి” అని జనరల్ ద్వివేది అన్నారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ మిలిటరీ జోన్లను విస్తరిస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్నాత్ సింగ్ పాక్ను హెచ్చరించారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడితే.. గుజరాత్ నుంచి […]
Date : 03-10-2025 - 5:20 IST -
#India
Vladimir Putin : అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు.!
Russia రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కక్షగడుతోంది. వారిని కొననివ్వకుండా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా భారత్పై ఒత్తిడి తేవాలని చూస్తోంది. ఇటీవల జీ7 దేశాలు కూడా రష్యాకు సహాయపడుతున్న దేశాలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తున్న అమెరికాకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం వార్నింగ్ ఇచ్చారు. తనను ఎవరిముందైనా అవమానించడం భారత్ ఎప్పటికీ ఒప్పుకోదన్నారు. ప్రధాని మోదీ చాలా తెలివైన […]
Date : 03-10-2025 - 1:47 IST -
#Sports
Asia Cup Trophy : ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. BCCI వాకౌట్
Asia Cup Trophy : నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని తన హోటల్ గదిలో ఉంచుకున్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి మరింత ఊపునిచ్చాయి. ఈ విషయమై సమావేశంలో ప్రశ్నించినా ఆయన తగిన సమాధానాలు ఇవ్వలేదని BCCI ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
Date : 01-10-2025 - 12:07 IST -
#World
Trump Tariffs : ట్రంప్ నోట మరోసారి ‘టారిఫ్స్’ మాట.. టార్గెట్ ఇండియానేనా?
Trump Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump ) తరచూ భారత్పై విమర్శలు గుప్పించడం, వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 01-10-2025 - 9:00 IST -
#Sports
Asia Cup: ఆసియా కప్ గెలిచిన భారత్.. కానీ ట్రోఫీ ఎక్కడా?
టాస్ సమయంలోనూ పాకిస్తాన్ తమ ప్రతినిధి ఉండాలని పట్టుబట్టడంతో రవిశాస్త్రితో పాటు వకార్ యూనిస్ను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 30-09-2025 - 6:55 IST -
#Speed News
H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. సంచలన నిర్ణయాలతో అమెరికన్లకే కాకుండా ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే టారిఫ్ల పెంపు, వాణిజ్య ఒప్పందాలు, వీసాలపై ఆంక్షలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్పై అధిక ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లు పెంచుతూ తీసుకున్న సంచలన నిర్ణయం భారతీయులపైనే అధికంగా ఉంది. 71 శాతం హెచ్-1బీ […]
Date : 30-09-2025 - 4:10 IST -
#Sports
India: ఐసీసీ టోర్నమెంట్ల నుండి టీమిండియాను సస్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆటగాడు
లతీఫ్ ఈ సంఘటనను 'క్రికెట్కు ఒక అగ్లీ డే (చెడ్డ రోజు)'గా అభివర్ణించారు. భారత జట్టు క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత అవార్డులు అందుకున్నప్పటికీ ఆటగాళ్లు సమిష్టిగా నఖ్వీని వేదికపై గుర్తించకుండా ఉండటంపై లతీఫ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
Date : 29-09-2025 - 2:15 IST -
#Sports
SuryaKumar Yadav: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో సంచలన నిర్ణయం!
ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు పాకిస్తాన్కు పలు సందర్భాల్లో గట్టిగా బుద్ధి చెప్పింది. మొదటి మ్యాచ్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు హ్యాండ్షేక్ చేసుకోలేదు.
Date : 27-09-2025 - 7:01 IST -
#India
Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తనపై అమీ బెరా కీలక వ్యాఖ్యలు.. ఎవరీ బెరా?!
నెలకొన్న ఉద్రిక్తతలను నిర్వహించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపిన సంయమనాన్ని డా. బెరా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
Date : 27-09-2025 - 4:08 IST -
#Business
America: భారత్లో పర్యటించనున్న అమెరికా ప్రతినిధులు.. అగ్రరాజ్యానికి మోదీ సర్కార్ కండీషన్!
వాషింగ్టన్ న్యూఢిల్లీపై 50 శాతం భారీ టారిఫ్ను విధించిన సమయంలోనే భారత అధికారులు అమెరికాలో పర్యటించడం గమనార్హం. పెనాల్టీ ఉన్నప్పటికీ భారతదేశం ఇప్పటికీ రష్యా నుండి చౌక చమురు కొనుగోలును కొనసాగిస్తోంది.
Date : 26-09-2025 - 9:52 IST -
#Sports
IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జట్టు ఇదేనా?
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్ టికెట్ను ఖరారు చేసుకుంది.
Date : 26-09-2025 - 11:25 IST