India Vs England
-
#Sports
India vs England: టీమిండియా- ఇంగ్లండ్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిస్తే ఓవర్లు తగ్గిస్తారా..?
India vs England: టీ20 ప్రపంచకప్ 2024 రెండో సెమీఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య జరగనుంది. టోర్నీలో తొలి సెమీఫైనల్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగింది. దక్షిణాఫ్రికా విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఈ మ్యాచ్కు రిజర్వ్ డే ఉంచారు. అయితే భారత్-ఇంగ్లండ్ సెమీఫైనల్కు రిజర్వ్ డే ఉంచలేదు. వర్షం పడితే మ్యాచ్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్కు ఐసీసీ అదనపు సమయాన్ని కేటాయించింది. […]
Date : 27-06-2024 - 2:08 IST -
#Sports
India vs England Semi-Final: నేడు టీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య సెమీఫైనల్.. గెలిచిన జట్టు ఫైనల్కు..!
India vs England Semi-Final: ICC T20 వరల్డ్ కప్ 2024 రెండో సెమీ-ఫైనల్ (India vs England Semi-Final) మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకు గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య జరగనుంది. టీమ్ ఇండియా గ్రూప్ 1 నుంచి, ఇంగ్లండ్ గ్రూప్ 2 నుంచి పోటీపడుతున్నాయి. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్లో మరోసారి రోహిత్ శర్మ, జోస్ బట్లర్ తలపడనున్నారు. అంతకుముందు 2022లో సెమీస్లో భారత్ను ఇంగ్లండ్ ఏకపక్షంగా ఓడించింది. అయితే […]
Date : 27-06-2024 - 10:17 IST -
#Sports
T20 World Cup Semi-Final : ఇంగ్లాండ్ తో సెమీఫైనల్.. ఆ ముగ్గురితోనే డేంజర్
గత ఎడిషన్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత్ రివేంజ్ కోసం ఎదురుచూస్తోంది
Date : 26-06-2024 - 11:02 IST -
#Sports
112 Year Old Record: 112 ఏళ్ల రికార్డును సమం చేసిన టీమిండియా..!
ధర్మశాల విజయంతో భారత జట్టు 112 ఏళ్ల రికార్డు (112-Year-Old Record)ను సమం చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇది నాలుగోసారి మాత్రమే.
Date : 09-03-2024 - 5:25 IST -
#Sports
Rohit Sharma Skips Fielding: మూడో రోజు రోహిత్ శర్మ గ్రౌండ్లోకి ఎందుకు రాలేదంటే..? బీసీసీఐ సమాధానం ఇదే..!
ధర్మశాల టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఫీల్డింగ్ కోసం రోహిత్ శర్మ (Rohit Sharma Skips Fielding) మైదానానికి రాలేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
Date : 09-03-2024 - 2:55 IST -
#Sports
Rohit Sharma: రోహిత్ శర్మ మరో రికార్డు.. ధోనీ, కోహ్లీల తర్వాత అరుదైన ఘనత సాధించిన టీమిండియా కెప్టెన్..!
ఇంగ్లండ్ ఆలౌట్ అయిన తొలిరోజే భారత్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 104 పరుగులతో జట్టుకు శుభారంభం అందించగా, షోయబ్ బషీర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి స్టంపౌట్ అయ్యాడు.
Date : 08-03-2024 - 7:57 IST -
#Sports
Devdutt Padikkal: ఐదో టెస్టులో అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్
ఇంగ్లండ్తో ధర్మశాలలో జరగనున్న ఐదవ టెస్టులో దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal) భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ అరంగేట్రం క్యాప్ను పడిక్కల్కు అందించాడు.
Date : 07-03-2024 - 9:35 IST -
#Sports
India vs England: 307 పరుగులకే టీమిండియా ఆలౌట్.. 46 పరుగుల అధిక్యంలో ఇంగ్లాండ్
రాంచీ టెస్టులో భారత జట్టు (India vs England) తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులకే పరిమితమైంది. యువ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధృవ్ జురెల్ జట్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు.
Date : 25-02-2024 - 12:37 IST -
#Sports
Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ మరో రికార్డు.. ఒకే టెస్టు సిరీస్లో 600కు పైగా పరుగులు..!
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుత ఫామ్లో ఉన్నాడు.
Date : 24-02-2024 - 9:15 IST -
#Sports
India vs England 4th Test: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ స్కోరు 219/7..!
ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో మ్యాచ్ (India vs England 4th Test) రాంచీలో జరుగుతోంది. జో రూట్ సెంచరీతో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌటైంది.
Date : 24-02-2024 - 4:59 IST -
#Sports
India vs England: తొలి రోజు ముగిసిన నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ స్కోరు 302/7..!
టీమిండియా- ఇంగ్లాండ్ (India vs England) జట్ల మధ్య రాంచీ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ స్కోరు 7 వికెట్లకు 302 పరుగులు చేసింది.
Date : 23-02-2024 - 7:21 IST -
#Sports
Bumrah: బుమ్రా రాంచీ టెస్టు ఆడాలనుకున్నాడు..? మరి మేనేజ్మెంట్ ఎందుకు రెస్ట్ ఇచ్చింది..?
ఫిబ్రవరి 23 నుంచి రాంచీలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah)కు విశ్రాంతినిచ్చారు.
Date : 22-02-2024 - 10:24 IST -
#Speed News
Ravichandran Ashwin: టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులో చేరనున్న అశ్విన్..!
టీమిండియా అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) పునరాగమనం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారత్కు పెద్ద ఊరటనిస్తుంది.
Date : 18-02-2024 - 11:54 IST -
#Speed News
Team India: కష్టాల్లో భారత్.. 33 పరుగులకే 3 వికెట్లు నష్టపోయిన టీమిండియా..!
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ (Team India) బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 15-02-2024 - 10:26 IST -
#Sports
India vs England: భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు మూడో టెస్టు.. రిక్డారు సృష్టించనున్న అశ్విన్, స్టోక్స్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య గురువారం నుంచి మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్ రాజ్కోట్లో జరగనుంది.
Date : 15-02-2024 - 8:53 IST