India Vs England
-
#Sports
KL Rahul: ఇంగ్లాండ్ గడ్డపై భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీ!
ఇంగ్లాండ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ భాగస్వామ్యం టీమ్ ఇండియా స్కోర్ను 295 రన్స్ దాటించింది.
Date : 23-06-2025 - 8:03 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌట్!
మూడవ రోజు ఇంగ్లాండ్ 209/3 స్కోరు నుండి తమ ఇన్నింగ్స్ను కొనసాగించింది. మూడవ రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ ఓలీ పోప్ను 106 పరుగుల వద్ద ఔట్ చేశాడు.
Date : 22-06-2025 - 9:05 IST -
#Speed News
Rishabh Pant: రిషభ్ పంత్ సెంచరీ సంచలనం.. ధోనీ రికార్డు బద్దలు, ఇంగ్లాండ్పై మెరుపులు
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన శైలిలో చెలరేగి శతకం నమోదు చేశాడు.
Date : 21-06-2025 - 5:51 IST -
#Sports
Ind vs Eng : టీమిండియా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందన్న సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత జట్టు విజయంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని ఆయన అంచనా వేశారు.
Date : 20-06-2025 - 12:56 IST -
#Sports
Team India: రైలులో తమ బాల్యాన్ని గుర్తుచేసుకున్న టీమిండియా ఆటగాళ్లు.. వీడియో వైరల్!
వికెట్ కీపర్ బ్యాట్స్మన్ ధ్రువ్ జురెల్ తన తండ్రి ధర్మశాల (హిమాచల్ ప్రదేశ్)లో పోస్టింగ్లో ఉన్నప్పుడు ప్రయాణ సమయంలో తన తండ్రి ఎప్పుడూ విండో సీట్ బుక్ చేసేవారని చెప్పాడు.
Date : 18-06-2025 - 6:08 IST -
#Sports
India Playing XI: ఇంగ్లాండ్తో టీమిండియా తొలి టెస్టు.. భారత జట్టు ఇదే!
ఇంగ్లాండ్లో జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో లేదా ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్తో జరిగే సిరీస్లో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టమవుతోంది.
Date : 15-06-2025 - 6:55 IST -
#Sports
IND vs ENG: ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. టీమిండియా జట్టు ప్రకటన ఆలస్యం?
ఐపీఎల్ 2025 మళ్లీ ప్రారంభమైన కారణంగా ఇంగ్లండ్ పర్యటన కోసం భారత జట్టు ప్రకటనలో జాప్యం జరిగింది. మొదట్లో బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా మే 20 నాటికి జట్టును ప్రకటిస్తామని చెప్పారు.
Date : 18-05-2025 - 10:03 IST -
#Sports
India Squad: ఇంగ్లండ్ పర్యటనకు ఇండియా-ఎ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్ ఎవరంటే?
ఈ టూర్ కోసం స్పిన్ బౌలర్ తనుష్ కోటియన్కు కూడా స్క్వాడ్లో చోటు లభించింది. అతన్ని బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత జట్టులోకి తీసుకొచ్చారు.
Date : 16-05-2025 - 9:50 IST -
#Sports
India Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్కు ముహూర్తం ఫిక్స్.. ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించనున్న బీసీసీఐ!
రోహిత్ శర్మ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు బీసీసీఐ కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సి ఉంది. క్రిక్బజ్ నివేదిక ప్రకారం.. మే 23, 2025న కొత్త కెప్టెన్ ప్రకటన జరగనుంది.
Date : 10-05-2025 - 7:33 IST -
#Sports
England Tour: ఇంగ్లండ్ టూర్ లో టీమిండియా కెప్టెన్ ఎవరు?
ఇదే సమయంలో ఇంగ్లండ్ టూర్లో టీమ్ ఇండియా కెప్టెన్గా ఎవరు ఉంటారన్నపై ఇప్పుడు చర్చ మొదలైంది.
Date : 13-03-2025 - 10:11 IST -
#Sports
India vs England: మూడు వన్డేలో భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు కుప్పకూలింది. ఇందులో శుభమన్ గిల్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా విరాట్, అయ్యర్ బ్యాట్తో అర్ధ సెంచరీలు సాధించారు.
Date : 12-02-2025 - 8:58 IST -
#Sports
Shubman Gill: ఇంగ్లాండ్తో మూడో వన్డే.. సెంచరీ సాధించిన గిల్, చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మూడో మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
Date : 12-02-2025 - 4:25 IST -
#Speed News
India Claim Series: భారత్ ఘనవిజయం.. 2-0తో సిరీస్ కైవసం
కటక్ వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని టీం ఇండియా 44.3 ఓవర్లలోనే సాధించింది. టీం ఇండియా తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ 90 బంతుల్లో 119 పరుగులు చేసి శక్తివంతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Date : 09-02-2025 - 11:14 IST -
#Sports
India vs England: నాగ్పూర్ వన్డేలో చరిత్ర సృష్టించిన హర్షిత్ రాణా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
హర్షిత్ రాణా అరంగేట్రం మ్యాచ్లోనే బంతితో విధ్వంసం సృష్టించాడు. హర్షిత్ ఒకే ఓవర్లో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్లకు పెవిలియన్ కు దారి చూపించాడు.
Date : 06-02-2025 - 5:18 IST -
#Sports
Cuttack Stampede: భారత్-ఇంగ్లండ్ వన్డే మ్యాచ్కు ముందు తొక్కిసలాట.. 15 మందికి గాయాలు!
భారత జట్టు 2022లో కటక్లో చివరి మ్యాచ్ ఆడింది. ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మళ్లీ ఈ మైదానంలో జరగనుంది.
Date : 05-02-2025 - 5:10 IST