India Vs England
-
#Sports
బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే
MS Dhoni’s Reaction To Wife Sakshi టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో మైదానంలో ఆటగాళ్లు ఎంత టెన్షన్ పడ్డారో, గ్యాలరీలోనూ అంతే ఉత్కంఠ నెలకొంది. అయితే, ఈ ఉత్కంఠ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి అత్యుత్సాహాన్ని తనదైన ‘కూల్’ స్టైల్లో కంట్రోల్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ […]
Date : 06-03-2026 - 11:46 IST -
#Sports
నా వల్లే ఓడిపోయాం..కెప్టెన్ హ్యారీ బ్రూక్
Harry Brook టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ చేతిలో ఓటమికి ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలే కీలకమని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. ముఖ్యంగా సంజూ శాంసన్ క్యాచ్ జారవిడచడం తమను తీవ్రంగా దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం అతడు పేర్కొన్నాడు. ఫీల్డింగ్లో తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయామని, పిచ్ను అంచనా వేయడంలోనూ విఫలమయ్యామని తెలిపాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం బ్రూక్ మాట్లాడుతూ.. “తొలి ఇన్నింగ్స్లో పిచ్ […]
Date : 06-03-2026 - 10:23 IST -
#Speed News
ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ పోరు.. చరిత్ర సృష్టించిన భారత్!
భారత ఇన్నింగ్స్లో మొత్తం 19 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు 200కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించారు. శివమ్ దూబే తన శక్తిని ప్రదర్శిస్తూ కేవలం ఒక ఫోర్ కొట్టి, 4 సిక్సర్లను బాదాడు.
Date : 05-03-2026 - 9:17 IST -
#Sports
భారత్- ఇంగ్లాండ్ మ్యాచ్కు వర్షం ముప్పు?
ఒకవేళ రిజర్వ్ డే రోజున కూడా వర్షం కారణంగా ఆట సాధ్యపడకపోతే సూపర్-8 పాయింట్ల పట్టిక ఆధారంగా ఫైనల్కు వెళ్లే జట్టును నిర్ణయిస్తారు.
Date : 05-03-2026 - 5:00 IST -
#Sports
India vs England : వాంఖడే పిచ్ ఎవరికి కలిసొస్తుందో?
వాంఖడే మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. అయితే, ఈ మ్యాచ్ ఫలితాన్ని ఆటగాళ్ల ప్రతిభతో పాటు వాంఖడే పిచ్ ఎలా స్పందిస్తుందనే అంశం శాసించనుంది
Date : 05-03-2026 - 8:45 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా డేంజర్ ప్లేయర్స్ వీరే..
India vs England టీ20 ప్రపంచకప్ 2026లో అసలు సిసలైన పోరుకు రంగం సిద్ధమైంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, రెండుసార్లు విజేత అయిన ఇంగ్లండ్తో తలపడనుంది. క్రికెట్లోని ఈ చిరకాల ప్రత్యర్థులు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వరుసగా మూడోసారి అమీతుమీ తేల్చుకోనుండటంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు టోర్నీల చరిత్రను పరిశీలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. 2022, 2024 […]
Date : 04-03-2026 - 12:36 IST -
#Sports
సెమీస్ ముందు ఇండియాకు గవాస్కర్ వార్నింగ్
Sunil Gavaskar టీ20 ప్రపంచకప్లో భాగంగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా, హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే, జస్ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండటం, బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకే స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. 2022, 2024 తర్వాత ఇరు జట్లు మరోసారి సెమీఫైనల్లో తలపడనున్నాయి. ఈ […]
Date : 03-03-2026 - 3:00 IST -
#Sports
టీమిండియాపై మళ్లీ నోరుపారేసుకున్న ఆమిర్!
Mohammad Amir టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు సెమీఫైనల్కు కూడా చేరదని జోస్యం చెప్పి, అది తప్పడంతో సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ బారినపడ్డ పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమిర్ మరోసారి టీమిండియాపై విమర్శలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు సెమీస్కు దూసుకెళ్లినప్పటికీ భారత్ ఆటతీరు ఏమాత్రం బాగోలేదని, ఈ టోర్నమెంట్లో హాట్ ఫేవరెట్ కాదని కొత్త వ్యాఖ్యలు చేశాడు. “హార్నా మనా హై” అనే టీవీ షోలో ఆమిర్ మాట్లాడుతూ.. […]
Date : 03-03-2026 - 11:32 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ల వేదికలు ఖరారు.. ఎక్కడంటే?
భారత్- ఇంగ్లండ్ మధ్య 2026 టీ20 ప్రపంచకప్లో రెండో సెమీఫైనల్ జరగనుంది. సాయంత్రం ఆరున్నర గంటలకు టాస్ పడుతుంది.
Date : 02-03-2026 - 6:16 IST -
#Speed News
Sachin Tendulkar : గిల్ బ్యాటింగ్పై సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే..!
Sachin Tendulkar : 2025లో జరిగిన ఇంగ్లండ్ పర్యటన టీమిండియా యువ కెప్టెన్ శుభ్మన్ గిల్కు చిరస్మరణీయంగా నిలిచింది. తన కెప్టెన్సీ కింద టీమిండియా 5 టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేయడమే కాకుండా, గిల్ వ్యక్తిగతంగా చరిత్ర సృష్టించాడు.
Date : 07-08-2025 - 2:35 IST -
#Sports
Mohammed Siraj: ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో 23 వికెట్లతో సత్తా చాటిన సిరాజ్!
భారత్- ఇంగ్లండ్ల మధ్య జరిగిన చివరి ఓవల్ టెస్ట్ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్ విజయానికి 7 పరుగులు అవసరమైన సమయంలో సిరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు.
Date : 04-08-2025 - 8:45 IST -
#Sports
Ind vs Eng : ఓవల్లో చరిత్ర సృష్టించిన టీమిండియా – 6 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం
Ind vs Eng : లండన్లోని ఓవల్ మైదానం సోమవారం నరాలు తెగే ఉత్కంఠకు వేదికైంది. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన చివరి టెస్టు రసవత్తర మలుపులతో సాగి, చివరికి టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
Date : 04-08-2025 - 5:00 IST -
#Sports
India vs England: ఐదవ రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తుందా?
ఒకవేళ మొదటి సెషన్లో వర్షం కారణంగా ఆట ప్రారంభం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఈ కీలకమైన మ్యాచ్ ఫలితం లేకుండానే ముగుస్తుంది.
Date : 04-08-2025 - 2:47 IST -
#Speed News
Oval Test : ఓవల్ టెస్టులో చివరి రోజు తీవ్ర ఉత్కంఠ.. గాయంతోనే బ్యాటింగ్కు క్రిస్ వోక్స్
Oval Test : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాటకీయ మలుపు తీసుకుంది. తీవ్రమైన భుజం గాయంతో మ్యాచ్కు దూరమైనట్లు అనుకున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్, జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్కు దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్ వెల్లడించారు.
Date : 04-08-2025 - 10:05 IST -
#Sports
IND vs ENG 5th Test: ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం.. టీమిండియా ఇన్నింగ్స్ వివరాలీవే!
రెండో ఇన్నింగ్స్లో భారత్ 396 పరుగులు చేసింది. ఇందులో యశస్వి జైస్వాల్ సెంచరీ (118), ఆకాశ్దీప్ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్ సుందర్ (53)ల అర్ధ సెంచరీలు ఉన్నాయి.
Date : 02-08-2025 - 11:16 IST