India Vs England
-
#Sports
Jasprit Bumrah: మూడో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడా..? లేదా..?
ఫిబ్రవరి 15 గురువారం నుంచి రాజ్కోట్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. సమాచారం ప్రకారం.. బుమ్రా (Jasprit Bumrah) జట్టుతో రాజ్కోట్ చేరుకోలేదు.
Date : 14-02-2024 - 11:15 IST -
#Sports
Rajkot stadium: రాజ్కోట్ స్టేడియం పేరు మార్పు.. కొత్త నేమ్ ఇదే..!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రాజ్కోట్ స్టేడియం (Rajkot stadium) పేరును మార్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
Date : 14-02-2024 - 7:41 IST -
#Sports
Dhruv Jurel: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ..!?
రాజ్కోట్ టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్లో టీమ్ ఇండియా చాలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్లో ధృవ్ జురెల్ (Dhruv Jurel) ప్లేయింగ్ ఎలెవన్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 13-02-2024 - 2:05 IST -
#Sports
Team India Middle Order: టీమిండియాకు సమస్యగా మారిన మిడిలార్డర్..?
టీమ్ ఇండియా మిడిలార్డర్ (Team India Middle Order) ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఆటగాళ్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు.
Date : 09-02-2024 - 9:36 IST -
#Speed News
India vs England: తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.
Date : 03-02-2024 - 11:22 IST -
#Sports
Rohit Sharma: మరోసారి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. 14 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్తో తొలి ఇన్నింగ్స్లో కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు.
Date : 02-02-2024 - 11:44 IST -
#Sports
India vs England: టీమిండియాను కలవరపెడుతున్న ఆటగాళ్ల ఫామ్..!
భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. తొలి మ్యాచ్లో ఓడిన భారత జట్టు సిరీస్లో 1-0తో వెనుకంజలో ఉంది.
Date : 01-02-2024 - 10:57 IST -
#Sports
India vs England: ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా జట్టు ఇదేనా..!?
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్ (India vs England)తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్లో నాలుగో రోజు భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
Date : 31-01-2024 - 10:27 IST -
#Sports
India vs England: తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్..!
భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. మూడురోజు బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. దీంతో భారత్ 10 వికెట్ల నష్టానికి 436 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే భారత జట్టు 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Date : 27-01-2024 - 10:42 IST -
#Speed News
India vs England: టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 25-01-2024 - 9:20 IST -
#Sports
England: టీమిండియా ఓటమి.. టీ20 సిరీస్ ఇంగ్లండ్ సొంతం..!
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు (England) మధ్య రెండో మ్యాచ్ జరిగింది.
Date : 09-12-2023 - 9:51 IST -
#Sports
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్కు ముందు ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ఈరోజు ప్రపంచకప్ 2023లో భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య మ్యాచ్ ఉంది. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా, ఈ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 10వ స్థానంలో ఉంది.
Date : 29-10-2023 - 11:06 IST -
#Sports
India vs England: నేడు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు.. ఇంగ్లండ్ తో తలపడే టీమిండియా జట్టు ఇదేనా..?
2023 ప్రపంచకప్లో భారత్-ఇంగ్లండ్ (India vs England) మధ్య లక్నోలో నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు చేసే అవకాశం ఉంది.
Date : 29-10-2023 - 7:14 IST -
#Sports
India vs England: హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్.. మహ్మద్ సిరాజ్ బెంచ్ కే..!
ఐసీసీ ప్రపంచకప్ 2023లో విజయంతో 'పంచ్' కొట్టిన టీమిండియా తన తర్వాతి మ్యాచ్లో ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది.
Date : 27-10-2023 - 10:34 IST -
#Sports
Team India: లక్నో చేరుకున్న టీమిండియా.. 29న ఇంగ్లండ్తో భారత్ ఢీ..!
2023 ప్రపంచకప్లో భారత్ తదుపరి మ్యాచ్ ఇంగ్లండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 29న జరగనుంది. ఇందుకోసం టీమిండియా (Team India) లక్నో చేరుకుంది.
Date : 26-10-2023 - 6:24 IST