India Vs England
-
#Sports
Team India Middle Order: టీమిండియాకు సమస్యగా మారిన మిడిలార్డర్..?
టీమ్ ఇండియా మిడిలార్డర్ (Team India Middle Order) ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. ఆటగాళ్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయారు.
Published Date - 09:36 AM, Fri - 9 February 24 -
#Speed News
India vs England: తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా ఆలౌట్
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకు టీమిండియా (India vs England) ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు.
Published Date - 11:22 AM, Sat - 3 February 24 -
#Sports
Rohit Sharma: మరోసారి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. 14 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్తో తొలి ఇన్నింగ్స్లో కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు.
Published Date - 11:44 AM, Fri - 2 February 24 -
#Sports
India vs England: టీమిండియాను కలవరపెడుతున్న ఆటగాళ్ల ఫామ్..!
భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. తొలి మ్యాచ్లో ఓడిన భారత జట్టు సిరీస్లో 1-0తో వెనుకంజలో ఉంది.
Published Date - 10:57 AM, Thu - 1 February 24 -
#Sports
India vs England: ఇంగ్లండ్తో జరిగే రెండో టెస్టుకు టీమిండియా జట్టు ఇదేనా..!?
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇంగ్లండ్ (India vs England)తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్లో నాలుగో రోజు భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.
Published Date - 10:27 AM, Wed - 31 January 24 -
#Sports
India vs England: తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్..!
భారత్, ఇంగ్లండ్ (India vs England) మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరుగుతోంది. మూడురోజు బ్యాటింగ్కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. దీంతో భారత్ 10 వికెట్ల నష్టానికి 436 పరుగులు చేసింది. ఇంగ్లండ్ కంటే భారత జట్టు 190 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Published Date - 10:42 AM, Sat - 27 January 24 -
#Speed News
India vs England: టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లండ్..!
భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 09:20 AM, Thu - 25 January 24 -
#Sports
England: టీమిండియా ఓటమి.. టీ20 సిరీస్ ఇంగ్లండ్ సొంతం..!
ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత మహిళా క్రికెట్ జట్టు, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు (England) మధ్య రెండో మ్యాచ్ జరిగింది.
Published Date - 09:51 PM, Sat - 9 December 23 -
#Sports
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్కు ముందు ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాల్సిందే..!
ఈరోజు ప్రపంచకప్ 2023లో భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య మ్యాచ్ ఉంది. ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉండగా, ఈ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 10వ స్థానంలో ఉంది.
Published Date - 11:06 AM, Sun - 29 October 23 -
#Sports
India vs England: నేడు భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు.. ఇంగ్లండ్ తో తలపడే టీమిండియా జట్టు ఇదేనా..?
2023 ప్రపంచకప్లో భారత్-ఇంగ్లండ్ (India vs England) మధ్య లక్నోలో నేడు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్లో మార్పులు చేసే అవకాశం ఉంది.
Published Date - 07:14 AM, Sun - 29 October 23 -
#Sports
India vs England: హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్.. మహ్మద్ సిరాజ్ బెంచ్ కే..!
ఐసీసీ ప్రపంచకప్ 2023లో విజయంతో 'పంచ్' కొట్టిన టీమిండియా తన తర్వాతి మ్యాచ్లో ఇంగ్లండ్ (India vs England)తో తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది.
Published Date - 10:34 AM, Fri - 27 October 23 -
#Sports
Team India: లక్నో చేరుకున్న టీమిండియా.. 29న ఇంగ్లండ్తో భారత్ ఢీ..!
2023 ప్రపంచకప్లో భారత్ తదుపరి మ్యాచ్ ఇంగ్లండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 29న జరగనుంది. ఇందుకోసం టీమిండియా (Team India) లక్నో చేరుకుంది.
Published Date - 06:24 AM, Thu - 26 October 23 -
#Sports
T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్… ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదున్న హర్మన్ ప్రీత్ సేన ఇంగ్లాండ్ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Published Date - 10:45 PM, Sat - 18 February 23 -
#Sports
U19 Women T20 World Cup 2023: రేపు ఇంగ్లాండ్, భారత్ ఫైనల్ మ్యాచ్.. కప్ కొట్టేదెవరో..?
అండర్-19 ఉమెన్స్ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ (U19 Women T20 World Cup) తుది ఘట్టానికి చేరుకుంది. భారత్ ఇప్పటికే ఫైనల్ కు చేరగా, మరో సెమీస్ లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఫైనల్ కు చేరుకుంది. దీంతో రేపు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Published Date - 12:56 PM, Sat - 28 January 23 -
#Sports
India vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..!
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి.
Published Date - 01:08 PM, Thu - 10 November 22