India Pakistan Tensions
-
#India
Narendra Modi : మోడీ స్పష్టమైన హెచ్చరిక.. ఇక అణు బెదిరింపులకు భయపడేది లేదు
Narendra Modi : భారతదేశంపై పాకిస్తాన్ తరచూ ‘అణు బెదిరింపులు’ చేస్తూ వచ్చిందన్నది తెలిసిందే. కానీ తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది.
Published Date - 08:55 PM, Sun - 13 July 25 -
#India
Tulbul project : పాక్కు అడ్డుకట్ట..తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Published Date - 05:40 PM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
Sriharikota : శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపులు
ఈ బెదిరింపు విషయాన్ని తమిళనాడు కమాండ్ కంట్రోల్కు అధికారికంగా తెలియజేశారు. దీంతో తమిళనాడు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. షార్ పరిసరాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు, డ్రోన్ మానిటరింగ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా గాలింపు చేపట్టారు.
Published Date - 09:52 AM, Mon - 16 June 25 -
#India
DGCA : వాణిజ్య విమానాలకు డీజీసీఏ కీలక ఆదేశాలు
రక్షణశాఖకు చెందిన వైమానిక స్థావరాల్లో టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానాల్లోని కిటికీల షేడ్స్ (Window Shades)ను పూర్తిగా మూసివేయాలని డీజీసీఏ ఆదేశించింది.
Published Date - 03:02 PM, Sat - 24 May 25 -
#India
KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్
యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.
Published Date - 10:29 AM, Wed - 14 May 25 -
#India
Indian Diplomat : 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలి.. భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు
ఈ చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్థాన్ కూడా తక్షణమే స్పందించింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక భారతీయ అధికారికి పర్సోనా నాన్ గ్రాటా హోదా ప్రకటించింది. విదేశాంగ శాఖ నుంచి వచ్చిన నోటీసులో, ఆ అధికారి తన ప్రత్యేక దౌత్య హోదా విరుద్ధంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
Published Date - 08:46 AM, Wed - 14 May 25 -
#India
Kolkata airport : బాంబు బెదిరింపు..కోల్కతా ఎయిర్పోర్టులో హైఅలర్ట్
అందులోని ప్రయాణికులను, వారి లగేజీతో పాటు విమాన సిబ్బందిని సురక్షితంగా కిందకు దింపి, విమానాన్ని ‘ఐసోలేషన్ బే’కి తరలించారు. అక్కడ బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్ సహా అనేక భద్రతా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సీఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్పోర్టులో భద్రతను మరింత పెంచాయి.
Published Date - 05:59 PM, Tue - 13 May 25 -
#India
Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. తీవ్రమైన అంశం: ఆర్మీ మాజీ చీఫ్
యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు. ఇది గాఢమైన విషయం. బాలీవుడ్ చిత్రం మాదిరి ఇందులో విజయం, గెలుపు అన్నవి తెరపై చూపించినట్లు ఉండవు. యుద్ధంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు.
Published Date - 01:42 PM, Mon - 12 May 25 -
#India
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతోంది : ఇండియన్ ఎయిర్పోర్స్
వాయుసేన తెలిపిన ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కింద తమకు అప్పగించిన బాధ్యతలను అత్యంత నిపుణతతో, కచ్చితంగా పూర్తి చేశామని పేర్కొంది.
Published Date - 01:26 PM, Sun - 11 May 25 -
#India
Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
Published Date - 05:01 PM, Sat - 10 May 25 -
#Andhra Pradesh
Operation Sindoor: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఢిల్లీకి తరలింపు!
భారత్-పాకిస్తాన్ యుద్ధ భయానక పరిస్థితుల మధ్య పంజాబ్, జమ్ముకశ్మీర్లో ఉన్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే సుమారు 2,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.
Published Date - 02:15 PM, Sat - 10 May 25 -
#India
PM Modi : త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని హైలెవల్ మీటింగ్
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం అత్యున్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరుగుతున్న ఈ అత్యవసర భేటీలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Published Date - 01:55 PM, Sat - 10 May 25 -
#Devotional
India-Pakistan tensions : ఛార్ధామ్ యాత్ర నిలిపివేత
ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే, పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు భారత దేశంలో హిందూ పుణ్యక్షేత్రాలపై డ్రోన్ దాడులకు యత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వెలువడ్డాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతా పరిస్థితులపై కేంద్రం సీరియస్ అయింది.
Published Date - 01:14 PM, Sat - 10 May 25 -
#India
India Pakistan Tensions : గుజరాత్లో బాణసంచా, డ్రోన్లపై నిషేధం
గుజరాత్ రాష్ట్రంలో ఏ వేడుకల్లోనైనా డ్రోన్లు, బాణసంచా వాడకాన్ని ఈ నెల 15 వరకు పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రభుత్వం నిర్ణయాలకు సహకరించాలి. భద్రతా కారణాల చేత తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలి” అని హర్ష్ సంఘవి తన ఎక్స్ (హిందీలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Published Date - 05:58 PM, Fri - 9 May 25 -
#India
Territorial Army : కేంద్రం మరో కీలక నిర్ణయం..రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ.. !
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అర్థమవుతోంది.టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక రిజర్వ్ సైనిక దళం. అత్యవసర సమయంలో, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేస్తుంది.
Published Date - 04:03 PM, Fri - 9 May 25