HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ka Paul Went To Turkey During The India Pakistan Tensions What Did He Do

KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్

యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.

  • By Pasha Published Date - 10:29 AM, Wed - 14 May 25
  • daily-hunt
Ka Paul In Turkey India Pakistan Tensions Andhra Pradesh  

KA Paul In Turkey:  భారత్ – పాకిస్తాన్ సైనిక ఘర్షణలపై ఇటీవలే సంచలన కామెంట్స్ చేసిన ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ టర్కీలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ మ‌హ‌దీ అనే వ్య‌క్తితో క‌లిసి ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ‘‘పాకిస్తాన్‌కు ట‌ర్కీ మిస్సైల్స్, డ్రోన్లు అమ్మిన  మాట నిజమేనని నాకు ఇక్కడి వాళ్లు చెప్పారు. పాకిస్తాన్‌కు మిస్సైల్స్, డ్రోన్లు వెళ్లకుండా ఆపేందుకే నేను టర్కీకి వచ్చాను. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్‌కు అమెరికా మిస్సైల్స్, డ్రోన్లు అమ్మ‌లేదా ?’’ అని ఆయన ప్ర‌శ్నించారు. ‘‘ట్రంప్ ఇప్పుడు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ దేశానికి ట్రిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలను అమ్మడమే ట్రంప్ టార్గెట్. ఆయుధాలను అమ్మడం, యుద్ధాలను క్రియేట్ చేయడం సరికాదు. ప్రపంచంలో శాంతి రావాలంటే యుద్ధాలు ఆగాలి. ఆయుధాలు విక్రయాలు తగ్గాలి’’ అని  కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Dr. K.A Paul , Chairman Mahdi from Turkey and Prez Trump selling Military warfare equipment to Saudi Arabia. Millions are already dead in the Middle East and Trillions of dollars are wasted. STOP NOW stupid wars. Watch and share to all peace makers . pic.twitter.com/PhSaurL6VZ

— Dr KA Paul (@KAPaulOfficial) May 13, 2025

ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడిని పెంచాలి

‘‘పశ్చిమాసియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఇప్పటివరకు లక్షలాది మంది అమాయ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారత్, పాకిస్తాన్ యుద్ధాల్లోనూ ఎంతోమంది చనిపోయారు. ప్రజలు, సైనికుల ప్రాణాలు చాలా విలువైనవి. వాళ్ల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడకూడదు. ప్రజలు కూడా ఈ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచాలి’’ అని ఆయన హితబోధ చేశారు. ‘‘భవిష్యత్తులో ప్రపంచంలో న్యూక్లియ‌ర్ వార్ జరిగితే.. ల‌క్షలు కోట్ల మంది చ‌నిపోతారు. ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దం టైంలోనూ నేను అక్కడికి వెళ్లాను. యుద్ధం ఆపాలని కోరాను. ఈ ప్రపంచానికి యుద్దాల‌ను మొద‌లుపెట్టే నాయకత్వం అక్కర్లేదు. యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.

Also Read :Jaishankars Security: జైశంకర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. 25 మంది నేతలకు భద్రత పెంపు

మే 11న ముంబైలో కేఏ పాల్..  ఏమైందంటే.. 

మే 11న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌‌ టీమ్‌ను విమానం ఎక్కకుండా ముంబై ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆరోజు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ, సంబంధిత సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి చర్చల కోసం తాను టర్కీకి వెళ్తుంటే విమానం ఎక్కనివ్వలేదని ధ్వజమెత్తారు. ‘‘నేను 37 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నానున. తాజాగా భారత్- పాక్ ఉద్రిక్తతల గురించి ట్రంప్, అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు టర్కీకి వెళ్తుంటే అడ్డుకున్నారు’’ అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :Earthquakes : 8 దేశాల్లో భూకంపం.. గ్రీస్‌ నుంచి జోర్డాన్‌ దాకా భూప్రకంపనలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • india
  • India Pakistan Tensions
  • ka paul
  • KA Paul In Turkey
  • pakistan
  • Turkey

Related News

Cbn Jagan

Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్

  • Srm

    SRM University : SRM యూనివర్శిటీకి నోటీసులు..ఈ నెల 24న విచారణ!

  • Ap

    AP CM Chandrababu : ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..!

  • New Smart Ration Card

    New Smart Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలా.. కొత్తగా పెళ్లైన వారికి కూడా శుభవార్త.. చాలా సింపుల్!

  • Agarbatti Ttd

    Tirumala : ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లు..!

Latest News

  • Nara Bhuvaneshwari : సాధారణ మహిళగా నారా భువనేశ్వరి..ఫ్రీ బస్సులో ఉచిత ప్రయాణం..

  • BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…

  • DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్

  • RGV : రాజమౌళికి ఆర్‌జీవీ అండ.. విమర్శల వెనుక అసలు కారణం అదేనంటా ?

  • మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన

Trending News

    • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

    • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

    • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    • IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఈ ఆట‌గాళ్ల‌పై రూ. 20 కోట్ల వర్షం కురవనుందా?

    • IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియా కెప్టెన్ ఎవ‌రంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd