Hyderabad
-
#Telangana
Hyderabad : మెడికవర్ హాస్పటల్ లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.!
Hyderabad : మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో జూనియర్ డాక్టర్ నాగప్రియ జాయిన్ అయ్యింది. కాగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది
Date : 06-11-2024 - 1:51 IST -
#Telangana
100 Feet Statue of NTR : హైదరాబాద్ లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహం..ఎక్కడంటే..!!
NTR 100 feet statue : హైదరాబాద్ నగరంలో టీడీపీని స్థాపించిన మాజీ సీఎం ఎన్టీఆర్(NTR) విగ్రహం ఏర్పాటు చేస్తామని.. టీడీ జనార్ధన్(TD Janardhan) తెలిపారు.
Date : 06-11-2024 - 12:56 IST -
#Telangana
Rahul Gandhi : హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi : ఇప్పటికే వీరందిరికి సమావేశానికి సంబంధించి ఆహ్వానాలు అందాయి. మరికాసేపట్లో కులగణన అభిప్రాయ సేకరణ సమావేశం మొదలు కానుంది. కాగా ఈ సమావేశం అనంతరం రాహుల్ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
Date : 05-11-2024 - 6:32 IST -
#Telangana
Rahul Gandhi : ఇప్పుడు చెయ్యమను తెలంగాణలో రాహుల్ యాత్ర ..? – బండి సంజయ్
Rahul Gandhi : రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో యాత్ర చేపట్టినప్పటికీ, ప్రస్తుతం తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై యాత్ర చేయాలంటూ సంజయ్ పేర్కొన్నారు
Date : 05-11-2024 - 3:40 IST -
#Health
BITS Hyderabad : బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల ఘనత.. పేస్మేకర్లలో ఇక ‘ఫ్యూయల్ సెల్’
గుండె పరిసర ప్రాంతాల్లో రక్తప్రసరణ ద్వారా లభించే శక్తితో పేస్మేకర్లలోని ఫ్యూయల్ సెల్(BITS Hyderabad) సగటున 60 రోజుల నుంచి 90 రోజుల దాకా పనిచేస్తుంది.
Date : 05-11-2024 - 10:34 IST -
#Telangana
Rahul Gandhi : రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు
Rahul Gandhi : బేగంపేట విమానాశ్రయం నుండి బోయిన్పల్లి వరకు 8 కిలోమీటర్ల మేర భారీ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు
Date : 04-11-2024 - 10:20 IST -
#Telangana
Hyderabad : హైదరాబాద్లో మరో క్లాక్ టవర్ నిర్మాణం…
Hyderabad : నాలుగు వైపులా మార్గం ఒకవైపు చాదర్ఘాట్, డబిర్ పురా, యాకత్పురా, అజంపురా వైపు వెళ్తుంది. క్లాక్ టవర్ ఏర్పాటుకు రూ. 75 లక్షలు కేటాయించారని ఏఈ మల్లికార్జున్ తెలిపారు.
Date : 04-11-2024 - 8:54 IST -
#Speed News
Electricity Ambulances : విద్యుత్ అంబులెన్సులు వచ్చేశాయ్.. ఎమర్జెన్సీలో కాల్ 1912
తెలంగాణలోని కస్టమర్లకు మెరుగైన విద్యుత్ సేవలను(Electricity Ambulances) అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ నడుం బిగించింది.
Date : 03-11-2024 - 11:59 IST -
#Andhra Pradesh
Nara Lokesh : హైదరాబాద్ కు చేరుకున్న నారా లోకేశ్
Nara Lokesh : ఈ పర్యటనలో ఆయన పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల సమీకరణకు ముఖ్యమైన కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు
Date : 03-11-2024 - 9:55 IST -
#Telangana
CM Revanth : రాష్ట్ర పండుగగా సదర్ సమ్మేళనం..
CM Revanth : ఈరోజు శనివారం నిర్వహించే సదర్ సమ్మేళనం (buffalo carnival celebrated annually )లో పాల్గొనేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పేరొందిన దున్నపోతులు (Buffalo Carnival ) నగరానికి చేరకున్నాయి
Date : 02-11-2024 - 4:23 IST -
#Telangana
SkyWalk : హైదరాబాద్ లో మరో స్కైవాక్..ఎక్కడంటే..!!
SkyWalk : పరేడ్ గ్రౌండ్స్(Parade Grounds) మెట్రో స్టేషన్ వద్ద ఈ కొత్త స్కైవాక్ ను ఏర్పాటు చేయబోతుంది
Date : 02-11-2024 - 4:06 IST -
#Telangana
firecrackers : ఆ పటాకాయలు కాల్చొద్దు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
firecrackers : పటాకులపై లక్ష్మీ దేవి బొమ్మను పెట్టి అమ్ముతున్నారని... ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుట్ర జరుగుతోందని చెప్పారు. హిందూ దేవుళ్ల బొమ్మలు ఉన్న పటాకాయలు కాల్చవద్దని కోరారు. ఇది ఒక సంకల్పంలా తీసుకోవాలని విన్నవించారు. దీపావళి రోజున హిందువులంతా మన దేవుళ్ల బొమ్మలతో ఉండే పటాకులను బహిష్కరించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.
Date : 31-10-2024 - 3:50 IST -
#Business
Gold Price : తగ్గేదెలే అంటున్న పసిడి ధరలు..
Gold Price : పండుగలు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా బంగారానికి ఉన్న డిమాండ్ అత్యంత పెరిగింది, దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం కోసం అధిక ఆసక్తి ఉంది. ఈ రోజు హైదరాబాద్లో, 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ. 7455, 8 గ్రాములకు రూ. 59,640, , 10 గ్రాములకు (తులం) రూ. 74,550గా ఉంది. గత రోజు ధరలతో పోలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగింది, ఇది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నది.
Date : 31-10-2024 - 11:04 IST -
#Andhra Pradesh
TDP : తెలంగాణలో పూర్వ వైభవానికి ప్లాన్ చేస్తున్న టీడీపీ..?
TDP : తెలంగాణాలో కూడా దీనిని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి, పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.
Date : 30-10-2024 - 2:01 IST -
#Telangana
Rosegar Mela : యువ శక్తితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
Rosegar Mela : ఇక ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి భారత్ చేరిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. రాబోయే 25 సంవత్సరాలు దేశానికి అమృత కాలం అని ఆయన తెలిపారు.
Date : 29-10-2024 - 1:05 IST