Gujarat
-
#India
Gujarat: ఓటేయడానికి సైకిల్ పై సిలిండర్ తో వచ్చిన ఎమ్మెల్యే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది.
Published Date - 12:33 PM, Thu - 1 December 22 -
#India
Gujarat Poll : గుజరాత్లో ప్రారంభమైన తొలిదశ పోలింగ్
గుజరాత్లో ఎన్నికల పోరుకు తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) ప్రారంభమైంది. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్...
Published Date - 08:53 AM, Thu - 1 December 22 -
#India
1st Phase Of Gujarat: గుజరాత్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు అంతా రెడీ
గుజరాత్లో తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Published Date - 09:23 PM, Tue - 29 November 22 -
#India
Delhi Deputy CM Manish Sisodia : కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర పన్నుతోంది..!!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. సిసోడియా ట్వీట్ చేస్తూ…ఎంసీడి, గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ, సీఎం అరవింద్ కేజ్రివాల్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతోందంటూ ఆరోపించారు. ఆప్ ,కేజ్రివాల్ గురించి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయడంతో సిసోడియా ఈ ప్రకటన చేశారు. కేజ్రివాల్ పై ఆప్ కార్యకర్తలు, ప్రజలు ఆగ్రహంగా ఉన్నారంటూ మనోజ్ తివారీ ట్వీట్ […]
Published Date - 06:13 AM, Fri - 25 November 22 -
#India
BJP suspends: ఏడుగురు ఎమ్మెల్యేలపై బీజేపీ వేటు.. కారణమిదే..?
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 27 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ పనితీరుపైనే అందరి చూపు పడింది.
Published Date - 03:19 PM, Sun - 20 November 22 -
#India
Assam CM : నీ ముఖంలో గాంధీ-పటేల్ కనించాలి, సద్దాం హుస్సేన్ కాదు.రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు..!!
అస్సా సీఎం హిమంత బిస్వాశర్మ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన హిమంత బిస్వా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేశారు హిమంత బిస్వాశర్మ. రాహుల్ జీ మీ ముఖంలో ప్రజలు మహాత్మాగాంధీ,సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను చూడాలి. కానీ సద్దాం హుస్సేన్ ను చూడకూడదంటూ […]
Published Date - 09:39 AM, Sun - 20 November 22 -
#Telangana
Threatening Calls: TRS ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్..!
సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 12:56 PM, Sun - 13 November 22 -
#India
Ravindra Jadeja Wife: టీమిండియా క్రికెటర్ భార్యకు బీజేపీ టికెట్..?
టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాను గుజరాత్ ఎన్నికల బరిలో నిలిపేందుకు బీజేపీ చూస్తోంది.
Published Date - 01:09 PM, Wed - 9 November 22 -
#India
C Voter – ABP: బీజేపీ వైపే… గుజరాత్ ఓటర్ల చూపు…!!
గుజరాత్ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వేడి రాజేసుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సారీ ఆప్ కూడా గుజరాత్ లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించింది ఆప్. డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందు విశేష్ (ఎక్స్ క్లూజివ్ ) C Voters […]
Published Date - 08:46 AM, Sat - 5 November 22 -
#India
Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Published Date - 07:09 PM, Fri - 4 November 22 -
#India
Gujarat: రంగంలోకి ట్రబుల్ షూటర్.. గుజరాత్ ఎన్నికలపై ఫోకస్..!!
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో గుజరాత్ లో గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగారు కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా. ఈ ఎన్నికలను సీఈసీ రెండు విడతలుగా చేపట్టనుంది. నవంబర్ 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రటించిన తర్వాత ప్రచారం షురూ చేయనున్నారు. కాగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 2017లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండగా…ఈసారి అందులోకి ఆమ్ ఆద్మీకూడా వచ్చి చేరింది. […]
Published Date - 12:18 PM, Fri - 4 November 22 -
#India
Arvind Kejriwal: గుజరాత్లో గెలుపు మాదే: కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Published Date - 02:54 PM, Thu - 3 November 22 -
#India
Morbi Bridge : యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో తప్పించుకునే యత్నం ?
మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మరమ్మతులు చేపట్టిన సంస్థ అనుభవరాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కలిసి.. వందల మందిని బలితీసుకున్నాయా.. ? యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట అసలు దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? గుజరాత్లోని మోర్బీలో మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి మరమ్మతుల పనులు అప్పగించడం.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ పెను విషాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బ్రిడ్జి […]
Published Date - 04:29 AM, Thu - 3 November 22 -
#India
PM Modi : మోర్బీ ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ..!!
గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి వంతెన కూలిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులతో ప్రధాని సంభాషించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై మోదీ వాకబు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. కాగా నిన్న రాజ్ భవన్ లో మోర్బీ ఘటనపై సమీక్ష నిర్వహించారు […]
Published Date - 07:32 PM, Tue - 1 November 22 -
#India
Jaipur : మోర్బీ ఘటన నేపథ్యంలో…కాంగ్రెస్ చేపట్టిన గుజరాత్ పరివర్తన్ సంకల్ప్ యాత్ర వాయిదా..!!
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోమవారం గుజరాత్ లోని మోర్బీకి చేరుకున్నారు. మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో 140మంది మరణించారు. ఈ విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో జరగాల్సిన పరివర్తన్ సంకల్ప్ యాత్రను వాయిదా వేసింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అశోక్ గెహ్లాట్ తో పాటు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ రఘు శర్మ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఈ […]
Published Date - 05:36 AM, Tue - 1 November 22