Gujarat
-
#India
LS Polls 2024: నేడే మూడో దశ లోక్సభ ఎన్నికలు: బరిలో ఉన్న అగ్ర నేతలు
లోక్సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మంగళవారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1351 మంది అభ్యర్థుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Published Date - 07:35 AM, Tue - 7 May 24 -
#India
Bomb threats : అహ్మదాబద్లోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb threats: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని 200కి పైగా పాఠశాలలను లక్ష్యంగా చేసుకొన్ని కొద్ది రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్(Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్(Ahmedabad)లోని పలు పాఠశాలల(schools)కు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, వెంటనే అప్రమత్తమైన ఆయా పాఠశాలల యాజమాన్యాలు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. […]
Published Date - 01:23 PM, Mon - 6 May 24 -
#India
One Voter : ఈ పోలింగ్ బూత్ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. హ్యాట్సాఫ్ ఈసీ
One Voter : సార్వత్రిక ఎన్నికలకు యావత్ దేశం రెడీ అవుతోంది. ఒకే ఒక్క ఓటరు(One Voter) ఉన్న ఓ కుగ్రామం కూడా ఈ కీలక ఘట్టానికి సమాయత్తం అవుతోంది.
Published Date - 01:54 PM, Wed - 10 April 24 -
#Off Beat
Mysterious Crater: గుజరాత్లోని ఈ రహస్య ప్రదేశం గురించి తెలుసా..?
కచ్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ లూనా క్రేటర్ (Mysterious Crater) అని పిలువబడే ఒక రహస్య ప్రదేశం ఉంది. 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ బిలం ఎలా వచ్చిందనే దానిపై ఇప్పటి వరకు ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి.
Published Date - 06:25 AM, Sun - 31 March 24 -
#Telangana
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపై కేటీఆర్ ఆవేదన, కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచన
KTR: తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమికాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలు […]
Published Date - 04:54 PM, Tue - 12 March 24 -
#Technology
India Semiconductor Mission: మరో మూడు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
భారతదేశంలో సెమీకండక్టర్స్ మరియు డిస్ ప్లే మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్స్ డెవలప్మెంట్ కింద మూడు సెమీకండక్టర్ యూనిట్ల స్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Published Date - 10:33 PM, Thu - 29 February 24 -
#India
Sudarshan Setu: సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన మోదీ
దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ప్రధాని మోడీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సుదర్శన్ సేతును ప్రారంభించారు.
Published Date - 10:47 AM, Sun - 25 February 24 -
#India
Rajya Sabha Elections: రాజ్యసభకు ఎవరెవరు ఎన్నికయ్యారు?
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా ఎగువ సభకు చేరడం ఇదే తొలిసారి.
Published Date - 07:53 AM, Wed - 21 February 24 -
#Devotional
Ram Lalla Idol: బాల రాముడుకి 11 కోట్ల బంగారు కిరీటం…విరాళంగా ఇచ్చిన వజ్రాల వ్యాపారి
గుజారాత్ కు చెందిన వజ్ర వ్యాపారి ముఖేష్ పటేల్ రామ్ లల్లా విగ్రహానికి బంగారు కిరీటం చేయించి విరాళంగా ఇచ్చారు. దీని విలువ సుమారుగా 11 కోట్ల ఉంటుందని అంచానా
Published Date - 06:07 PM, Tue - 23 January 24 -
#India
Convicts Surrendered : 11 మంది సరెండర్.. లొంగిపోయిన బిల్కిస్ బానో కేసు దోషులు
Convicts Surrendered : బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసులో 11 మంది దోషులు ఆదివారం రాత్రి గుజరాత్లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు.
Published Date - 07:48 AM, Mon - 22 January 24 -
#India
Stones Thrown : శ్రీరాముడి శోభాయాత్ర పై రాళ్ల దాడి
బాలరాముడి రూపంలో రేపు అయోధ్య (Ayodhya) ఆలయంలో వైభవంగా కొలువుదీరనున్నాడు. దీంతో దేశంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాలు రామనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ధర్మానికి, కరుణకు, కర్తవ్యానికి ప్రతిరూపమైన రాముడు ఆలయంలో కొలువుదీరే వేళ.. రామ భక్తులంతా కొన్ని రామనామాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. దీనివల్ల భయాలు, కష్టాలు తీరతాయని వారు చెబుతున్నారు. సోమవారం ( జనవరి 22) మధ్యాహ్నం 12.29కి అభిజిత్ లగ్నంలో ప్రధాని మోడీ (PM Modi) చేతుల మీదుగా బాల రాముడి విగ్రహానికి ప్రాణ […]
Published Date - 10:30 PM, Sun - 21 January 24 -
#Speed News
Gujarat Boat Tragedy: గుజరాత్లో పడవ బోల్తా..ఇద్దరు ఉపాధ్యాయులతో సహా 12 మంది విద్యార్థులు మృతి
గుజరాత్లో ఘోర ఘోర పడవ ప్రమాదం సంభవించింది. గుజరాత్లోని వడోదరలో గురువారం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ సరస్సులో బోల్తా పడింది. బోటులో విద్యార్థులతో సహా 27 మంది ఉన్నారు.
Published Date - 08:02 PM, Thu - 18 January 24 -
#India
PM Modis Village: ప్రధాని మోడీ సొంతూరిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు.. విశేషాలివీ
PM Modis Village: గుజరాత్లోని వాద్నగర్.. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వస్థలం. ఇక్కడ 2,800 ఏళ్ల కిందటి మానవ నివాసాల ఆనవాళ్లు బయటపడ్డాయి.
Published Date - 10:49 AM, Wed - 17 January 24 -
#India
Vibrant Gujarat Summit: మోడీ పాలనను ఆకాశానికి ఎత్తిన అదానీ
వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది.ఈరోజు జనవరి 10న గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో ప్రధాని నరేంద్ర మోడీ సమ్మిట్ ను ప్రారంభించారు.
Published Date - 04:24 PM, Wed - 10 January 24 -
#India
Arvind Kejriwal: అరెస్ట్ వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ గుజరాత్లో పర్యటన
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేయవచ్చని ఆప్ భావిస్తుంది.
Published Date - 05:11 PM, Sat - 6 January 24