Gujarat
-
#India
Swadeshi Movement : దేశ స్వావలంబనకు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహమే మార్గం: ప్రధాని మోడీ
దేశ స్వావలంబన దిశగా జరిగే ప్రతి అడుగు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. స్వదేశీ పట్ల ప్రేమ తాత్కాలిక భావోద్వేగం కాదు. ఇది దేశ అభివృద్ధికి కావలసిన శాశ్వత దిశ. ఇది వందేళ్ల నాటి నినాదం కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఆధునిక ఆలోచన అని ప్రధాని అన్నారు.
Published Date - 10:16 AM, Mon - 25 August 25 -
#India
Accident : కూలిన గుజరాత్లో మహీసాగర్ వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ నదిలోకి
Accident : గుజరాత్లో బుధవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.
Published Date - 12:46 PM, Wed - 9 July 25 -
#India
Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంలో ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న మూడు ఏనుగులు హఠాత్తుగా భయభ్రాంతులకు లోనై నియంత్రణ తప్పాయి.
Published Date - 03:15 PM, Fri - 27 June 25 -
#India
DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
ఈ ఘటనలో ప్రయాణికులు, భవనం లోపల ఉన్నవారు సహా 272 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రక్షణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
Published Date - 01:33 PM, Sat - 21 June 25 -
#India
Vijay Rupani: గుజరాత్ మాజీ సెం విజయ్ రూపాణీ భౌతికకాయం గుర్తింపు.
Vijay Rupani: గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం మళ్లీ ఒక్కసారి దుఃఖాన్ని మిగిల్చింది.
Published Date - 02:52 PM, Sun - 15 June 25 -
#India
Air crash incident : విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్
ఈ ఘటనలో అనేకమంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులకు మానవీయ సహాయంగా ముందుకు వచ్చిన టాటా గ్రూప్ చర్యలు ప్రశంసనీయం.
Published Date - 08:02 PM, Thu - 12 June 25 -
#India
Air india Flight Crash : విమాన ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు మరణించారు: విదేశాంగ శాఖ ప్రకటన
ఈ ప్రమాదంపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..అహ్మదాబాద్లో జరిగిన ఈ ఘటన మాటలతో చెప్పలేని విషాదం. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
Published Date - 05:44 PM, Thu - 12 June 25 -
#India
Aircraft Accidents : భారత్లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు, నష్టాలు వాటి వివరాలు ఇవే.!.
విమాన ప్రమాదాలపై అధ్యయనం చేస్తున్న నిపుణులు ఈ దుర్ఘటనను గత ఐదేళ్లలో భారత్లో జరిగిన అత్యంత ఘోరమైనదిగా పేర్కొంటున్నారు. గతంలో దేశంలో చోటు చేసుకున్న కొన్ని ప్రధాన విమాన ప్రమాదాలను చూస్తే ఈ ప్రమాద తీవ్రత మరింత స్పష్టమవుతుంది.
Published Date - 04:33 PM, Thu - 12 June 25 -
#India
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:22 PM, Wed - 28 May 25 -
#India
PM Modi : అప్పుడు సర్దార్ పటేల్ మాట విని ఉంటే 76 ఏళ్లుగా ఉగ్రదాడులు ఉండేవి కాదు : ప్రధాని మోడీ
భారత్ ఇకపై కఠినంగా స్పందిస్తుంది. శాంతిని కోరుకునే దేశంగా మేము ఉండాలనుకుంటాం. కానీ, మౌనంగా ఉండే పరిస్థితి ఇక లేదు అని మోడీ హితవు పలికారు.
Published Date - 04:15 PM, Tue - 27 May 25 -
#Speed News
Gujarat Won By 10 Wickets: ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓడించిన గుజరాత్.. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు ఎంట్రీ ఇచ్చిన తొలి జట్టుగా టైటాన్స్!
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. గుజరాత్ ఇప్పుడు 12 మ్యాచ్లలో 18 పాయింట్లతో ఉంది. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి.
Published Date - 11:23 PM, Sun - 18 May 25 -
#India
India Pakistan Tensions : గుజరాత్లో బాణసంచా, డ్రోన్లపై నిషేధం
గుజరాత్ రాష్ట్రంలో ఏ వేడుకల్లోనైనా డ్రోన్లు, బాణసంచా వాడకాన్ని ఈ నెల 15 వరకు పూర్తిగా నిషేధిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ప్రభుత్వం నిర్ణయాలకు సహకరించాలి. భద్రతా కారణాల చేత తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవించాలి” అని హర్ష్ సంఘవి తన ఎక్స్ (హిందీలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
Published Date - 05:58 PM, Fri - 9 May 25 -
#India
PM Modi : గుజరాత్ సీఎంకు ప్రధాని ఫోన్..భద్రతా సన్నద్ధతపై ఆరా
ప్రస్తుతం గుజరాత్లోని కచ్, బనస్కంతా, పటాన్, జామ్నగర్ వంటి జిల్లాలు పాక్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ప్రధాని ఆ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ముఖ్యమంత్రిని వివరంగా అడిగి తెలుసుకున్నారు.
Published Date - 03:08 PM, Fri - 9 May 25 -
#Sports
Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబు బెదిరింపు.. పేల్చివేస్తామని పాక్ నుంచి మెయిల్!
నరేంద్ర మోదీ స్టేడియం IPL జట్టు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంలో గుజరాత్ అనేక మ్యాచ్లు ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఈ స్టేడియంలో మే 14న లక్నో సూపర్ జెయింట్స్తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఆడనుంది.
Published Date - 07:22 PM, Wed - 7 May 25 -
#Andhra Pradesh
NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Published Date - 01:58 PM, Wed - 23 April 25