Ghaziabad
-
#Devotional
Ram Temple Priest: అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు ఇతనే..!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి
Published Date - 08:11 AM, Mon - 22 January 24 -
#India
3D Ram Mandir : అయోధ్య రామమందిరం 3డీ ప్రతిమల సేల్స్ జూమ్
3D Ram Mandir : అయోధ్య రామమందిరంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది.
Published Date - 12:01 PM, Sat - 30 December 23 -
#Speed News
Rape Case: యువతిపై అత్యాచారం ఆపై వీడియోలు లీక్
ఉత్తరప్రదేశ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన బాలికపై ఢిల్లీకి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి బాలిక అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు
Published Date - 07:47 AM, Mon - 11 September 23 -
#Speed News
Ghaziabad: కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. చివరికి రేబిస్ తో మృతి
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కుక్క కాటుకు గురైన 14 సంవత్సరాల బాలుడు రేబిస్ వ్యాధిబారీన పడ్డాడు. చివరకి మృతి చెందాడు
Published Date - 03:33 PM, Wed - 6 September 23 -
#Speed News
Road Accident: యూపీలో స్కూల్ బస్సు-వ్యాన్ ఢీ: ఆరుగురు మృతి: Video
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై బస్సు మరియు వ్యాన్ ఢీకొన్నాయి.
Published Date - 09:40 AM, Tue - 11 July 23 -
#Viral
Ghaziabad: ట్రాఫిక్ లో అందరి ముందు బైక్ పై రెచ్చిపోయిన జంట.. భారీ జరిమానా విధించిన పోలీసులు?
ఈ తరం యువత ప్రేమ అనే ఒక పిచ్చి మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్
Published Date - 06:15 PM, Fri - 23 June 23 -
#India
Without Helmet: హెల్మెట్ మాకేనా..పోలీసులకు ఉండవా..?
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల తీరు పలు విమర్శలకు దారి తీస్తుంది. వెహికిల్ "కీ" తీసుకోవడం చట్టవిరుద్ధం. కానీ అవేం పోలీసులు లెక్క చేయరు
Published Date - 12:13 PM, Tue - 18 April 23 -
#India
Murder : ఘజియాబాద్లో దారుణం.. 60 ఏళ్ల వ్యక్తిని దారుణంగా…?
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాదలో దారుణం జరిగింది. స్థానిక వికాస్ నగర్లో 60 ఏళ్ల కిరాణా దుకాణం యజమానిని గొడ్డలితో
Published Date - 07:30 AM, Sun - 1 January 23 -
#Speed News
Murder : ప్రియురాలిని హత్యచేసిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఘజియాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తనతో హోట్లో రాత్రి బస చేయడానికి నిరాకరించని ప్రియురాలిని ఓ ప్రియుడు
Published Date - 08:12 AM, Tue - 27 December 22 -
#India
Ghaziabad: లిఫ్ట్లో ఇరుక్కున్న బాలికలు.. ప్రాణ భయంతో కేకలు
ఘజియాబాద్లో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
Published Date - 01:01 PM, Thu - 1 December 22 -
#India
140 Prisoners Found HIV Positive: ఆ జైలులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్.!
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని దాస్నా జైల్లో ఖైదీలకు ఎయిడ్స్ సోకడం సంచలనంగా మారింది.
Published Date - 04:40 PM, Fri - 18 November 22 -
#India
Shocking : ఆ జైలులో 140మంది ఖైదీలకు హెచ్ఐవి, 17మందికి టీబీ…!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా […]
Published Date - 07:54 PM, Thu - 17 November 22 -
#India
Murder : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..ఇంట్లో పాతిపెట్టిన భార్య..4ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యం..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హతమార్చింది భార్య. గొడ్డలితో ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఈ కేసును ఛేదించిన ఘజియాబాద్ పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. మృతుడి ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇంట్లో పాతిపెట్టిన శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సిహాని గేట్ ప్రాంతంలో నివాసముంటున్న భూరే సింగ్ తన సోదరుడు […]
Published Date - 08:53 PM, Mon - 14 November 22 -
#Off Beat
UP : వింత దొంగతనం…20లక్షల విలువైన నగలు దోచుకుని…అందులో సగం నగలు కొరియర్ చేసిన దుండగులు..!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ వింత దొంగతనం వెలుగుచూసింది. దీపావళి సందర్భంగా ఓ ఇంట్లో చొరబడిన దొంగలు సుమారు 20లక్షల విలువచేసే నగలు అపహరించారు. అయితే అందులో నాలుగు లక్షల విలువ చేసే ఆభరణాలు తిరిగి కొరియర్ ద్వారా ఆ కుటుంబానికి పంపించారు. అయితే ఈ కొరియర్ ఎవరు చేశారు..ఎక్కడి నుంచి చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఫార్చూన్ సొసైటీ ఆఫ్ రాజ్ గనర్ ఎక్స్ టెన్షన్ లోని ప్రీతి […]
Published Date - 08:07 PM, Tue - 1 November 22 -
#Speed News
Rains: ఢిల్లీలో దంచికొట్టిన వాన.. భవనం కూలి చిన్నారి మృతి..స్కూళ్లకు సెలవు..!!
ఆదివారం పలు చోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. దేశరాజధాని ఢిల్లీలో వాన దంచికొట్టింది. గత 15ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యింది.
Published Date - 06:36 AM, Mon - 10 October 22