Ghaziabad
-
#India
Urine Mixed Food: పిండిలో మూత్రం కలిపి చపాతీల తయారీ..ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన
చపాతీలు తయారుచేసే పిండిలో మూత్రం కలిపి ముద్ద తయారుచేసిన ఒక పనిమనిషి షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన ఈ ఘటనలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. 32 ఏళ్ల రీనా గత 8 సంవత్సరాలుగా స్థానిక రెసిడెన్షియల్ సొసైటీలోని ఒక వ్యాపారవేత్త ఇంటిలో పనిమనిషిగా పనిచేస్తోంది, అయితే ఈ సమయంలో ఆమె చేస్తున్న పాడుపనిని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నితిన్ గుప్తా భార్య రూపమ్ గుప్తాకు అనుమానం కలిగింది, ఎందుకంటే […]
Published Date - 01:17 PM, Fri - 18 October 24 -
#India
CM Yogi Adityanath: ఆహారంలో కల్తీని ఉపేక్షించవద్దు: ఆధికారులకు సీఎం యోగి ఆదేశాలు
Uttar pradesh: దీనిపై పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో గల అన్ని ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.
Published Date - 03:36 PM, Tue - 24 September 24 -
#Speed News
Goods Train Accident: యూపీలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
శనివారం సాయంత్రం 7 గంటలకు అమ్రోహాలోని రైల్వే స్టేషన్ సమీపంలోని కళ్యాణ్పురా రైల్వే క్రాసింగ్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ గూడ్స్ రైలు గోండా కోర్టు నుంచి ఘజియాబాద్కు అప్లైన్లో వెళ్తోంది. కాగా ప్రమాదానికి కొద్ది సెకన్ల ముందు సద్భావన ఎక్స్ప్రెస్ డౌన్లైన్లో గూడ్స్ రైలును దాటింది.
Published Date - 11:17 AM, Sun - 21 July 24 -
#Devotional
Ram Temple Priest: అయోధ్య రామ మందిర్ ప్రధాన అర్చకుడు ఇతనే..!
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆచార్య విద్యార్థి మోహిత్ పాండే, అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకులలో ఒకరిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన పాండే, భారతదేశం అంతటా ప్రధానార్చకుడి పదవి
Published Date - 08:11 AM, Mon - 22 January 24 -
#India
3D Ram Mandir : అయోధ్య రామమందిరం 3డీ ప్రతిమల సేల్స్ జూమ్
3D Ram Mandir : అయోధ్య రామమందిరంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది.
Published Date - 12:01 PM, Sat - 30 December 23 -
#Speed News
Rape Case: యువతిపై అత్యాచారం ఆపై వీడియోలు లీక్
ఉత్తరప్రదేశ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన బాలికపై ఢిల్లీకి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి బాలిక అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు
Published Date - 07:47 AM, Mon - 11 September 23 -
#Speed News
Ghaziabad: కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. చివరికి రేబిస్ తో మృతి
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. కుక్క కాటుకు గురైన 14 సంవత్సరాల బాలుడు రేబిస్ వ్యాధిబారీన పడ్డాడు. చివరకి మృతి చెందాడు
Published Date - 03:33 PM, Wed - 6 September 23 -
#Speed News
Road Accident: యూపీలో స్కూల్ బస్సు-వ్యాన్ ఢీ: ఆరుగురు మృతి: Video
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘజియాబాద్లోని ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై బస్సు మరియు వ్యాన్ ఢీకొన్నాయి.
Published Date - 09:40 AM, Tue - 11 July 23 -
#Viral
Ghaziabad: ట్రాఫిక్ లో అందరి ముందు బైక్ పై రెచ్చిపోయిన జంట.. భారీ జరిమానా విధించిన పోలీసులు?
ఈ తరం యువత ప్రేమ అనే ఒక పిచ్చి మోజులో పడి జీవితాలను చేజేతులా నాశనం చేసుకోవడంతో పాటు ఏం చేస్తున్నారో ఎక్కడ ఉన్నారో తెలియకుండా ప్రవర్తిస్తున్
Published Date - 06:15 PM, Fri - 23 June 23 -
#India
Without Helmet: హెల్మెట్ మాకేనా..పోలీసులకు ఉండవా..?
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసుల తీరు పలు విమర్శలకు దారి తీస్తుంది. వెహికిల్ "కీ" తీసుకోవడం చట్టవిరుద్ధం. కానీ అవేం పోలీసులు లెక్క చేయరు
Published Date - 12:13 PM, Tue - 18 April 23 -
#India
Murder : ఘజియాబాద్లో దారుణం.. 60 ఏళ్ల వ్యక్తిని దారుణంగా…?
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాదలో దారుణం జరిగింది. స్థానిక వికాస్ నగర్లో 60 ఏళ్ల కిరాణా దుకాణం యజమానిని గొడ్డలితో
Published Date - 07:30 AM, Sun - 1 January 23 -
#Speed News
Murder : ప్రియురాలిని హత్యచేసిన ప్రియుడు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఘజియాబాద్లో దారుణం చోటుచేసుకుంది. తనతో హోట్లో రాత్రి బస చేయడానికి నిరాకరించని ప్రియురాలిని ఓ ప్రియుడు
Published Date - 08:12 AM, Tue - 27 December 22 -
#India
Ghaziabad: లిఫ్ట్లో ఇరుక్కున్న బాలికలు.. ప్రాణ భయంతో కేకలు
ఘజియాబాద్లో మరో నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది.
Published Date - 01:01 PM, Thu - 1 December 22 -
#India
140 Prisoners Found HIV Positive: ఆ జైలులో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్.!
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని దాస్నా జైల్లో ఖైదీలకు ఎయిడ్స్ సోకడం సంచలనంగా మారింది.
Published Date - 04:40 PM, Fri - 18 November 22 -
#India
Shocking : ఆ జైలులో 140మంది ఖైదీలకు హెచ్ఐవి, 17మందికి టీబీ…!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయితే చాలామంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ వచ్చినట్లు దస్నా […]
Published Date - 07:54 PM, Thu - 17 November 22