Food Poisoning Incidents
-
#Speed News
Karimnagar : మళ్లీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
Published Date - 02:16 PM, Tue - 7 January 25 -
#Telangana
Konda Surekha : మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha : గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు.
Published Date - 07:27 PM, Fri - 29 November 24 -
#Speed News
Food poisoning : 30న తెలంగాణలోని పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపు
ఎన్నో రూపాల్లో విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, చలనం లేకపోవడంతోనే స్కూళ్ల బంద్కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు.
Published Date - 07:06 PM, Thu - 28 November 24 -
#Speed News
Food Poisoning : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్..టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ బృందం గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది.
Published Date - 05:10 PM, Thu - 28 November 24 -
#Telangana
BRS -‘Gurukula Bata’ : ‘గురుకుల బాట’ చేపట్టబోతున్న బిఆర్ఎస్
BRS to conduct 'Gurukula Bata' programme : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు విషాద సంఘటనల నేపథ్యంలో, ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకుల బాట పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు
Published Date - 09:09 PM, Wed - 27 November 24