Floods
-
#Andhra Pradesh
Center Help to AP and Telangana : ఏపీ, తెలంగాణకు కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల
Center Help AP and Telangana: ఇప్పటికే కేంద్ర బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Date : 06-09-2024 - 6:05 IST -
#Andhra Pradesh
Heavy Rains in AP : ఏపీకి భారీ వర్షాలు తెచ్చిన నష్టాల వివరాలు
మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు , వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 32 మంది చనిపోయారని ప్రభుత్వం తెలిపింది
Date : 04-09-2024 - 11:27 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : రూ. 6 కోట్ల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్
తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఎలాంటి విపత్తులు ఎదురైనా..ఎవరు ఆపద లో ఉన్న తన వంతు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు
Date : 04-09-2024 - 3:49 IST -
#Andhra Pradesh
Floods in AP : వరదల్లో చనిపోయిన వారికీ ప్రభుత్వం తరుపు అంత్యక్రియలు – చంద్రబాబు
అత్యంత విషాదకర విషయం ఏంటి అంటే చనిపోయిన మృతదేహాలు వరదల్లో కొట్టుకురావడం అందర్నీ కలిచి వేస్తుంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Date : 04-09-2024 - 3:27 IST -
#Cinema
Floods in AP & TG : వరద బాధితులకు మహేష్ , పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం
సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ , జనసేన ధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం ప్రకటించారు
Date : 03-09-2024 - 9:54 IST -
#Telangana
Hyderabad: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హై అలర్ట్
వర్షాలు లేనప్పుడు కాలువలు, మురికినీటి కాలువ కల్వర్టుల నుండి తేలియాడే చెత్తను తొలగించాలని, సరైన డ్రైనేజీని వ్యవస్థను ఏర్పాటు చేయాలనీ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా చూడాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు.
Date : 03-09-2024 - 8:20 IST -
#Andhra Pradesh
Floods : కష్టాల్లో ఉన్న ప్రజలకు మరింత కష్టాలు తెస్తున్న కేటుగాళ్లు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఐతవరం వద్ద పదుల సంఖ్యలో టూ వీలర్స్ , కార్లు వరద బురదలో కూరుకుపోయాయి
Date : 03-09-2024 - 12:49 IST -
#Andhra Pradesh
Heavy Rains: బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే జిల్లాలివే..!
తెలంగాణలోని 11 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.
Date : 03-09-2024 - 9:36 IST -
#Andhra Pradesh
Venkaiah Naidu : తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు విరాళం
వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Date : 02-09-2024 - 6:28 IST -
#Telangana
Telangana Rains: రోడ్డు మార్గాన ఖమ్మంకు సీఎం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటారు సీఎం. ముఖ్యమంత్రి పర్యటన వరద సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది.
Date : 02-09-2024 - 1:29 IST -
#Speed News
Railway Track Destroyed: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వరద ధాటికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్..!
భారీ వర్షం కారణంగా మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్-మహబూబాబాద్ రహదారి మధ్య నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామంలో తోపనపల్లి చెరువు ఒక్కసారిగా పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
Date : 01-09-2024 - 10:31 IST -
#Special
Hyderabad Poor Drainage System: రోడ్లు మోరీలైతున్నయ్.. అస్తవ్యస్తంగా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ
మంగళవారం కొద్దిపాటి వర్షానికే జీడిమెట్ల, వీఎస్టీ రాంనగర్ జంక్షన్, నల్లకుంట, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ, మల్కాజ్గిరి, బాలానగర్, నిజాంపేట్, రెడ్హిల్స్, నాంపల్లి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Date : 21-08-2024 - 3:35 IST -
#India
Delhi Coaching Centre Deaths: ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కేంద్ర హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరుపుతుంది.
Date : 29-07-2024 - 10:30 IST -
#Telangana
Coaching Centers:హైదరాబాద్ కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ దృష్టి
హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లపై నివారణ చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు కేటీఆర్. అలాగే ప్రమాదకర స్థితిలో నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థులు సీఎం రేవంత్ ని కోరుతున్నారు.
Date : 29-07-2024 - 7:20 IST -
#Speed News
Cyclone Michaung: మిక్జామ్ తుఫాను బాధితులకు రూ.6,000 పరిహారం అందజేత
మిక్జామ్ తుఫాను కారణంగా చెన్నై తీవ్రంగా నష్టపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచింది.
Date : 18-12-2023 - 1:41 IST