Floods
-
#World
US Rains : అగ్రరాజ్యం అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు, తుఫాన్లు.. 9మంది మృతి
US Rains : అగ్రరాజ్యం అమెరికాలో భారీ వర్షాలు, గాలులు, , తుఫానులు విపరీతమైన వరదలకు కారణమయ్యాయి. కెంటుకీ రాష్ట్రంలో వరదలు భారీ ప్రాణనష్టం తెచ్చాయి. ప్రస్తుతం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం, , చాలా ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు సమన్వయం చేయడానికి ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అధికారం ఇచ్చారు.
Date : 17-02-2025 - 11:45 IST -
#India
Fengal Effect : భారీ వర్షాలు.. బెంగళూరులో స్కూల్స్, కాలేజీలు బంద్
Fengal Effect : భారీ వర్షాల నేపథ్యంలో.. దక్షిణ కన్నడ, కొడగు, చామరాజనగర్, ఉడిపి, మైసూరు, చిక్కబల్లాపూర్ వంటి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Date : 03-12-2024 - 12:09 IST -
#India
Weather Updates : తమిళనాడులో భారీ వర్షాలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
Weather Updates : RMC ప్రకటన ప్రకారం, కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, రామనాథపురం, తెన్కాసి, విరుదునగర్, మధురై, తేని, దిండిగల్, శివగంగ, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై, కడలూరు, ఛ విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 16-11-2024 - 11:24 IST -
#Andhra Pradesh
Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్లో 22 గేట్లు ఎత్తివేత..
Krishna River : జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది..
Date : 25-10-2024 - 10:24 IST -
#Andhra Pradesh
Tirumala Weather: ప్రశాంత వాతావరణంలో తిరుమల.. యథావిధిగా శ్రీవారి నడక మెట్టు మార్గం!
అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
Date : 17-10-2024 - 10:12 IST -
#Andhra Pradesh
Flood Relief Funds: వరద సాయం నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతంటే..?
వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించింది. ప్రస్తుతం మొత్తం 14 రాష్ట్రాలు వరదల బారిన పడ్డాయని గణంకాలు చెబుతున్నాయి.
Date : 02-10-2024 - 11:13 IST -
#World
Nepal Floods: నేపాల్లో వరదల విధ్వంసానికి 50 మంది మృతి
Nepal Floods: దేశంలో ప్రతికూల వాతావరణం కొనసాగుతుండటంతో ఖాట్మండులో రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ల కోసం మొత్తం 3,060 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేపాల్ పౌర విమానయాన అథారిటీ శుక్రవారం ఉదయం వరకు అన్ని దేశీయ విమానాలను రద్దు చేసింది.
Date : 28-09-2024 - 9:12 IST -
#Telangana
CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్ కు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం
CM Relief Fund: ముంపు గ్రామాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
Date : 27-09-2024 - 12:47 IST -
#India
Mamata Banerjee : మమతా బెనర్జీ కీలక నిర్ణయం..జార్ఖండ్ సరిహద్దు మూసివేత
flooding in Bengal: జార్ఖండ్ సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు రోజుల పాటు సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులను మమతా ఆదేశించారు.
Date : 20-09-2024 - 12:40 IST -
#Telangana
Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డికి విరాళం అందజేసిన చిరంజీవి, టాలీవుడ్ హీరోలు
Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50లక్షలు అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్ను కలిసి చెక్కులను ఇచ్చారు.
Date : 16-09-2024 - 2:33 IST -
#Telangana
Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్
Central Team Visits Telangana: కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు.
Date : 11-09-2024 - 8:10 IST -
#Andhra Pradesh
Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు పడనున్నాయా..?
తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Date : 10-09-2024 - 8:49 IST -
#Andhra Pradesh
AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
AP Floods Live Updates: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారు. ఈ మరణాలన్నీ దాదాపు విజయవాడలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు
Date : 09-09-2024 - 10:44 IST -
#Andhra Pradesh
Prakasam Barrage Gates: రెండు రోజుల్లోనే ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్వెయిట్లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు.
Date : 07-09-2024 - 5:26 IST -
#Telangana
CS Shanti Kumari: రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Date : 07-09-2024 - 7:51 IST