Floods
-
#Telangana
Floods in Warangal : వరదలతో ‘వరంగల్’ విల విల ..
Floods in Warangal : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో వరంగల్, ఖమ్మం జిల్లాలు వరద ముంపుకు గురయ్యాయి
Date : 30-10-2025 - 11:50 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం సమీక్ష.. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం!
వరద కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోయి రోడ్లకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కూలిన చెట్లలో 90 శాతం మేర తొలగింపు పనులు పూర్తయినట్లు తెలిపారు.
Date : 03-10-2025 - 3:44 IST -
#Telangana
CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదలపై స్పందించిన తీరు, సమయానుసారం చేపట్టిన సహాయక చర్యలను ప్రశంసించారు.
Date : 04-09-2025 - 6:15 IST -
#Telangana
TG Assembly Session : రేపట్నుంచి అసెంబ్లీకి రాను – రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
TG Assembly Session : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అసెంబ్లీ వద్ద తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అనుచరుల బల ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు
Date : 30-08-2025 - 5:05 IST -
#Speed News
Godavari : ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది.. జలదిగ్బంధంలో బాసర ఆలయం
Godavari : ప్రస్తుతం బాసరలో ఉన్న పరిస్థితులను గమనించి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆలయ సందర్శనకు రావాలని అధికారులు కోరుతున్నారు
Date : 30-08-2025 - 10:43 IST -
#World
Pakistan Floods : పాకిస్థాన్లో ప్రళయం.. భారీ వరదల వెనుక అసలు కారణం ఏంటి?
Pakistan Floods : పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో జూన్ చివరి నుండి కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు మిలియన్కు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Date : 29-08-2025 - 3:42 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో విస్తారంగా వర్షాలు..పరిస్థితిపై హోంమంత్రి అనిత సమీక్ష
వర్షాభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి వారి వద్ద నుంచి క్షేత్రస్థాయి సమాచారం సేకరించారు. అన్ని జిల్లాల్లో తక్షణమే కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Date : 28-08-2025 - 1:03 IST -
#World
Floods In Pakistan : భారీ వర్షాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి..ఒక్కరోజులోనే 160 మంది మృతి
Floods In Pakistan : భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చాలా ఇళ్లు, వాహనాలు, పాఠశాలలు, క్లినిక్లు కూడా ధ్వంసమయ్యాయి
Date : 15-08-2025 - 8:30 IST -
#India
Uttarakhand Floods: అధికారులు హై అలర్ట్.. ఉత్తరాఖండ్కు పొంచి ఉన్న మరో ముప్పు
Uttarakhand Floods: ఉత్తరాఖండ్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీ గ్రామం మంగళవారం మధ్యాహ్నం ఘోర విపత్తుకు గురైంది.
Date : 06-08-2025 - 11:54 IST -
#India
Floods :దేశవ్యాప్తంగా నదుల ఉద్ధృతి.. పలు రాష్ట్రాల్లో ముంపు భయాందోళనలు
Floods : దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర ముప్పును తెచ్చిపెడుతున్నాయి. అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్లో నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.
Date : 06-08-2025 - 10:45 IST -
#India
Environmental protection : జాగ్రత్తలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు హెచ్చరిక
వాతావరణ మార్పులు రోజు రోజుకు ముప్పు మోపుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాలకు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం పటములో ఉండకపోవచ్చు అంటూ కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని పర్యావరణ విధానాలపై నూతన చర్చకు దారితీయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 02-08-2025 - 11:29 IST -
#India
Himachal Pradesh : వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్.. 63 మంది మృతి!
వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాంతంలోని నదులు ఉప్పొంగిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Date : 04-07-2025 - 12:52 IST -
#India
Heavy rains : హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు..51 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ!
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రాన్ని తాకినాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 22 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Date : 02-07-2025 - 2:44 IST -
#India
Rains : హిమాచల్ ప్రదేశ్లో 10 మంది మృతి, 20 మందికి పైగా గల్లంతు
Rains : హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు ఆగడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి.
Date : 02-07-2025 - 10:53 IST -
#Telangana
Jurala Project : జూరాల ప్రాజెక్ట్కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత
ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులోకి ఎగువనుంచి 97,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అందులో 90,394 క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
Date : 30-05-2025 - 4:56 IST