HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Farmer Support Rs Bharosa Revanth Comments

Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా

Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Author : Kavya Krishna Date : 16-06-2025 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆరు నుంచి తొమ్మిది రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి నిధులు చేరతాయని స్పష్టత ఇచ్చారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, రైతులను పట్టుకొంటూ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలిపారు.

“ఇందిరమ్మ రాజ్యంలో రైతు రాజులా ఉండాలి. వ్యవసాయానికి పండగలా గుర్తింపు ఉండాలి” అని అన్నారు సీఎం. “రైతుల ఆశీర్వాదం లేకుండా ఎవ్వరూ రాజకీయంగా ఎదగలేరు. శాసనసభ నుంచి వార్డు మెంబర్ స్థాయివరకు గెలిచిన ప్రతీ ఒక్కరికి రైతుల మద్దతే ఆస్తి” అని ఆయన పేర్కొన్నారు. పాత ప్రభుత్వం తన పాలనను విమర్శిస్తోందని మండిపడ్డ సీఎం, “పదేళ్లు పాలనలో ఉన్నవారు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు. రైతుల పేరుతో వీధుల్లో నాటకాలు చేస్తున్నారు. లక్ష రూపాయల రుణ మాఫీ పేరుతో నాలుగు విడతలు ప్రకటించి, అప్పు కన్నా వడ్డీనే ఎక్కువ చేశారు. అధికారంలో రెండోసారి వచ్చినా రైతులను మోసగించారు” అని ఆయన ఆరోపించారు.

Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం

మరోవైపు, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలు చేసింది అని తెలిపారు. “మేము సత్రం నడపడం లేదు. కేసీఆర్ వరి కొనబోమని చెప్పి రూ.7 వేల కోట్లు నష్టపరిచాడు. కానీ మేము సన్నబియ్యం పండించిన రైతుల చేతుల మీదుగా ధైర్యంగా కొనుగోలు చేశాం. ఇప్పుడే కాదు, రైతులకు బోనస్ కూడా ఇచ్చాం. పేదలందరికీ సన్నబియ్యం అందించాలన్నదే మా సంకల్పం” అని చెప్పారు సీఎం.

సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేకపోయిన పాత పాలకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వచ్చి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంపై రూ.8.29 లక్షల కోట్లు అప్పు తెచ్చారని విమర్శించారు. “అప్పుల్లో నెట్టుకొస్తున్న రాష్ట్రాన్ని మేము బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నాం. గత ప్రభుత్వం జీతాలిచ్చే తేదీ చెప్పలేకపోయింది. కానీ ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు జమ అవుతున్నాయి,” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Israel: ఇరాన్‌ క్షిపణి దాడి..స్వల్పంగా దెబ్బతిన అమెరికా దౌత్య కార్యాలయం..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • agriculture
  • farmers
  • kcr
  • Loan Waiver
  • paddy procurement
  • political news
  • revanth reddy
  • rural development
  • rythu bharosa
  • telangana
  • TS government

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd