Fan Donated Rs. 44 Lakhs To Tirumala Srivaru
-
#Andhra Pradesh
లోకేష్ పుట్టిన రోజు సందర్బంగా తిరుమల శ్రీవారికి రూ.44 లక్షలు విరాళం ఇచ్చిన అభిమాని
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సేవా దృక్పథం మరోసారి చాటుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు, ప్రముఖులు స్వామివారికి భారీ విరాళాలు సమర్పించారు
Date : 23-01-2026 - 10:45 IST