England
-
#Sports
India vs England: టీమిండియాను కలవరపెడుతున్న ఆటగాళ్ల ఫామ్..!
భారత్, ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 2న విశాఖపట్నంలో జరగనుంది. తొలి మ్యాచ్లో ఓడిన భారత జట్టు సిరీస్లో 1-0తో వెనుకంజలో ఉంది.
Date : 01-02-2024 - 10:57 IST -
#Sports
IND vs ENG 2nd Test: రెండో టెస్టులో రోహితే కీలకం
సొంత గడ్డపై హైదరాబాద్ వేదికగా తొలి టెస్ట్ ముగిసింది. తొలి ఇన్నింగ్లో 436 పరుగులు చేసి, భారీ ఆధిక్యతను సాధించినా రెండో ఇన్నింగ్లో బ్యాటర్ల తడబాటుకు గురయ్యారు.
Date : 31-01-2024 - 3:11 IST -
#Sports
2nd Test Against England: రెండో టెస్టులో ఈ ఇద్దరి ఆటగాళ్ల ఎంట్రీ ఖాయమేనా..?
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్టు మ్యాచ్ (2nd Test Against England) జరగనుంది. సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిచిన ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.
Date : 30-01-2024 - 11:44 IST -
#Sports
IND vs ENG: మైదానంలో జస్ప్రీత్ బుమ్రా స్లెడ్జింగ్
ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి తేసులో భారత్ పై ఇంగ్లాండ్ జట్టు చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో తేలిపోయారు. ఫలితంగా ఉప్పల్ లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో తొలిసారి ఓడింది
Date : 29-01-2024 - 2:14 IST -
#Sports
IND vs ENG 1st Test: నాలుగు తప్పులతో చేజారిన విజయం… భారత్ ఓటమికి కారణాలివే
ఇంగ్లాండ్ తో అయిదు టెస్టుల సిరీస్ ను భారత్ ఓటమితో ప్రాంభించింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సాధించి మరీ పరాజయం పాలయింది.
Date : 29-01-2024 - 10:46 IST -
#Speed News
IND vs ENG : ఇంగ్లాండ్ దే హైదరాబాద్ టెస్ట్.. ఉత్కంఠ పోరులో భారత్ ఓటమి
IND vs ENG : సొంతగడ్డపై భారత్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 28-01-2024 - 6:42 IST -
#Sports
WTC Final: డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. మళ్లీ అక్కడే..!
భారత్- ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్య డబ్ల్యూటీసీ 2025కి (WTC Final) సంబంధించి పెద్ద అప్డేట్ వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్లో జరగనున్నట్లు తెలుస్తోంది.
Date : 27-01-2024 - 11:27 IST -
#Sports
IND vs ENG 1st Day: తొలిరోజు ముగిసిన ఆట.. టీమిండియాదే పైచేయి
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది.
Date : 25-01-2024 - 5:30 IST -
#Sports
IND vs ENG: తొలి టెస్టులో స్పిన్ మంత్రమే.. భారత్ తుది జట్టే ఇదే
కొత్త ఏడాదిలో తొలి టెస్ట్ సవాల్ కు భారత్ సిద్ధమైంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో తలపడుతోంది. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. భారత్లో భారత్ను ఓడించాలంటేఏ జట్టుకూ అంత ఈజీ కాదు.
Date : 24-01-2024 - 6:13 IST -
#Sports
IND vs ENG: టెస్టుకు ముందు గాయపడిన శ్రేయాస్ అయ్యర్
టీమిండియా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ కు గాయాల బెడద తప్పడం లేదు. మొన్నటివరకు గాయాలతో సతమతమైన అయ్యర్ తాజాగా మరోసారి గాయపడ్డాడు. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో
Date : 24-01-2024 - 4:23 IST -
#Sports
IND vs ENG: బ్యాటర్ గానే కేఎల్ రాహుల్: ద్రవిడ్
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాహుల్ ని కాదని ఇతర ఆటగాడికీ కీలక బాధ్యతలు అప్పజెప్పాడు
Date : 24-01-2024 - 4:16 IST -
#Sports
Virat Kohli Absence: విరాట్ కోహ్లీ దూరం కావడంతో టీమిండియాకు కొత్త కష్టాలు..?!
ఇంగ్లండ్తో జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli Absence) దూరం కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల్లో విరాట్ కోహ్లీ జట్టులో ఉండడు.
Date : 23-01-2024 - 1:25 IST -
#Sports
IND vs ENG: భారత్,ఇంగ్లాండ్ తొలి టెస్టుకు కౌంట్ డౌన్.. ఫేవరెట్ గా టీమిండియా
IND vs ENG: ఆఫ్గనిస్తాన్ తో టీ ట్వంటీ సిరీస్ స్వీప్ చేసిన టీమిండియా ఇక రెడ్ బాల్ క్రికెట్ తో బిజీ కానుంది. ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు ఇరు జట్లు తమ ప్రిపరేషన్ లో బిజీబిజీగా ఉన్నాయి. సొంతగడ్డపై టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. వరల్డ్ టెస్ట్ […]
Date : 22-01-2024 - 6:57 IST -
#Sports
IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అంత ఈజీ కాదా?
అఫ్గానిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
Date : 21-01-2024 - 10:51 IST -
#Sports
IND vs ENG 1st Test: భారత్-ఇంగ్లాండ్ టెస్టుకు సీఎం రేవంత్ హాజరు
భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ కోసం దిగ్గజ ఆటగాళ్లతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్టుగా హాజరవుతారు. ఉప్పల్ టెస్ట్కు చీఫ్ గెస్ట్గా రేవంత్ రెడ్డి , సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు హాజరుకానున్నారు.
Date : 20-01-2024 - 3:42 IST