Dgp
-
#Telangana
Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు
Telangana Bandh : ముఖ్యంగా రవాణా వ్యవస్థ, విద్యాసంస్థలు, ఆసుపత్రుల వద్ద భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. బంద్ సందర్భంలో శాంతిభద్రతలు కాపాడటమే కాకుండా, బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని
Date : 17-10-2025 - 8:17 IST -
#Andhra Pradesh
Raghurama : సజ్జలపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ప్రభుత్వ పదవిలో కొనసాగడమే అన్యాయం అని, ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలకు తలవంచే అంశంగా అభివర్ణించారు. ఇప్పటికే పలు మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నాయి.
Date : 10-06-2025 - 11:56 IST -
#Telangana
Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్పై మరో ఎఫ్ఐఆర్…!
Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date : 10-11-2024 - 4:44 IST -
#India
R Sreelekha : బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి
R Sreelekha : పోలీస్ డిపార్ట్మెంట్లో, ఆమె ముఖ్యమైన అసైన్మెంట్లను నిర్వహించింది , అనేక దాడులను నిర్వహించడంలో పేరుగాంచిన సిబిఐతో కూడా పని చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో ఆమె ట్రాఫిక్ క్రమశిక్షణను అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు దారితీసింది, మోటారు వాహన శాఖ ఆదాయాలు కొత్త శిఖరాలకు చేరుకుంది.
Date : 09-10-2024 - 6:57 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
CM Chandrababu : మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు..
Date : 30-09-2024 - 2:55 IST -
#Telangana
CM Revanth Reddy Warning: చట్టాన్ని ఉల్లంఘిస్తే తాట తీస్తా : సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
CM Revanth Reddy Warning: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ రోజు డీజీపీతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయ కుట్రలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని,
Date : 13-09-2024 - 12:03 IST -
#Telangana
KTR : జర్నలిస్టులపై దాడులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్
మహిళ జర్నలిస్టులపై దాడి జరగడం ప్రభుత్వం ఫై మరింత ఆగ్రహాన్ని నింపుతుంది. కొండారెడ్డిపల్లెలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Date : 23-08-2024 - 5:17 IST -
#Speed News
DGP: పోలీసుల డేటా చోరి కి పాల్పడిన హ్యాకర్ అరెస్ట్: డిజిపి రవి గుప్త
DGP: తెలంగాణ పోలీసు కు సంబంధించిన వెబ్సైట్ల హ్యాక్ కేసులో ఒక ముఖ్యమైన పురోగతి సాధించామని తెలంగాణ రాష్ట్ర డిజిపి రవి గుప్త వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసు డిపార్ట్మెంట్ యొక్క హాక్ ఐ అప్లికేషన్ డేటాను చోరీ చేసిన హ్యాకర్ను అరెస్టు చేసిందని రవి గుప్త ప్రకటించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో Cr.No.9/2024 ప్రకారం జూన్ 8 , 2024 నాడు అరెస్టు జరిగిందని చెప్పారు. TSCOP, SMS సేవలకు సంబంధించిన తదుపరి లీక్లతో […]
Date : 09-06-2024 - 11:23 IST -
#Speed News
AP : ఈసీ ఎదుట హాజరైన ఏపీ సీఎస్, డీజీపీ
పోలింగ్ రోజు మాత్రమే కాదు ఆ తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వీటి ఫై వివరణ ఇవ్వాలని ఈసీ ఏపీ సీఎస్, డీజీపీ లకు ఆదేశాలు జారీ చేయడం తో కొద్దీ సేపటి క్రితం ఢిల్లీ లోని ఈసీ ఆఫీస్ కు చేరుకున్నారు
Date : 16-05-2024 - 5:10 IST -
#Andhra Pradesh
AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.
Date : 05-05-2024 - 7:30 IST -
#Telangana
BRS Party: కార్యకర్తల అక్రమ కేసుల పై డీజీపీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRS Party: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రవర్తిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాల్నిప్రోత్సహిస్తోందని ఘాటుగా స్పందించింది. ‘‘ ప్రభుత్వ విధానాలను, పనితీరు ప్రశ్నించిన వారిపై అసహనంతో ఊగిపోతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే సహించకలేకపోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్ట్ లు పెడితే పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారు. […]
Date : 17-04-2024 - 5:00 IST -
#Speed News
DGP: షరతులు లేని ప్రేమకు నిదర్శనం జాగిలాలు : డీజీపీ రవిగుప్త
DGP: ఏ రకమైన షరతులు లేని ప్రేమకు జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటిఏ)లో శుక్రవారం నాడు 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ….జాగిలాలు ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకలుగా అభివర్ణించారు. పోలీసులు […]
Date : 23-02-2024 - 6:36 IST -
#Speed News
DGP: రైల్వేల రాష్ట్ర స్థాయి భద్రతా కమిటీ పనితీరును సమీక్షించిన డీజీపీ
DGP: రాష్ట్రంలోని రైల్వే ప్రాంతాల భద్రత పరిస్థితులపై రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా సమీక్షించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో రైల్వేస్ & రోడ్ సేఫ్టీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ ఎం భగవత్ ఆధ్వర్యంలో రైల్వే పోలీస్, రైల్వే అధికారులతో సమీక్ష సమావేశం సోమవారం నాడు నిర్వహించారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్ పి ఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ మరియు ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ అరోమ సింగ్ ఠాకూర్, సీనియర్ డివిజనల్ […]
Date : 29-01-2024 - 8:51 IST -
#Special
Best Police Station: ఆదర్శం ‘రాజేంద్రనగర్’ పోలీస్ స్టేషన్, దేశంలోనే ది బెస్ట్!
Best Police Station: సైబరాబాద్ కమిషనరేట్లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ భారతదేశంలోనే ఉత్తమమైనదిగా ఎంపికైంది, ట్రైసిటీ కమిషనరేట్ల నుండి ఒక పోలీసు స్టేషన్కు ఇటువంటి గౌరవం లభించడం ఇదే మొదటిసారి. రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన 58వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్స్-జనరల్ మరియు ఇన్స్పెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) బి. నాగేంద్ర బాబుకు ఈ అవార్డును అందజేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, సిబ్బందిని […]
Date : 06-01-2024 - 6:45 IST -
#Telangana
Hyderabad : బిజెపి – బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై టీ కాంగ్రెస్ పిర్యాదు
బిజెపి , బిఆర్ఎస్ ఎమ్మెల్యేల (BJP-BRS Mlas) ఫై డీజీపీకి టీ కాంగ్రెస్ నేతలు (T Congress) పిర్యాదు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఫై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి (Kadiyam Srihari), పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy), బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh)లు పలు ఆరోపణలు చేసారని, మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వీరు కామెంట్స్ చేసారని..వీరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ […]
Date : 12-12-2023 - 7:48 IST