HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Amoy Kumar Land Grab Case Ed Reopens Probe

Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో ఎఫ్ఐఆర్…!

Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.

  • Author : Kavya Krishna Date : 10-11-2024 - 4:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amoy Kumar
Amoy Kumar

Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ భూ కబ్జా కేసు మరోసారి మలుపు తీసుకుంటోంది. ఆయనపై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.

ప్రస్తుతం, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అయిన అమోయ్ కుమార్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చే అవకాశాలు ఉన్నాయనీ తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా, ఈడీ అధికారులు మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద చర్యలు తీసుకునే సన్నాహాలు చేస్తున్నారు. ఈడీకి 12 ఫిర్యాదులు అందుకున్న నేపథ్యంలో, స్థానిక పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ కేసుకు సంబంధించి, నాగారం భూదాన్ భూముల కేసును సివిల్ నేచర్ అనే పేరుతో గతంలో మహేశ్వరం పోలీసులు క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఉన్న రికార్డులను స్థానిక పోలీసులు మళ్లీ పరిశీలిస్తున్నారు. సివిల్ నేచర్ పేరిట గతంలో విచారణ ముగిసిన కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలనీ, ఈడీ అధికారులు డీజీపీని అభ్యర్థించారు. ఇక, మహేశ్వరం పోలీసులు గతంలో క్లోజ్ చేసిన ఎఫ్ఐఆర్‌ను మళ్లీ సమీక్షించాలనీ, ఆ ద్వారా అమోయ్ కుమార్ పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపే నిర్ణయం తీసుకున్నారు.

ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో, 181 సర్వే నెంబర్ పరిధిలోని 43 ఎకరాల భూదాన్ భూములను అమోయ్ కుమార్ ఆదేశాల మేరకు అప్పటి తహసీల్దార్ జ్యోతి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది. పలు రియల్టర్లు , ప్రజా ప్రతినిధులకు ఈ భూములు రిజిస్టర్ చేయడం, ఆ వ్యవహారంలో అధికారుల పాత్రను వివరించినది.

మాజీ తహసీల్దార్ జ్యోతి సహా పలువురు నిందితులపై గతేడాది ఆగస్టులో ఎఫ్ఐఆర్ క్లోజ్ అయినప్పటికీ, అమోయ్ కుమార్ పేరును ఈ కేసులో ప్రస్తావించలేదు. అయితే, ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలతో, ఇప్పుడు ఆ విషయంపై మరింత దర్యాప్తు చేయాలని నిర్ణయించారు.

ఈ కేసు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములను తిరిగి సమీక్షిస్తూ, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులు నిర్ణయించారు.

Read Also : Maharashtra Elections : బీజేపీ మేనిఫెస్టో.. బలవంతపు మతమార్పిడికి వ్యతిరేకంగా చట్టం, నైపుణ్య జనాభా గణన, ఉచిత రేషన్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amoy Kumar
  • bribery
  • dgp
  • ED probe
  • IAS Officer
  • illegal land registration
  • Jyothi IAS
  • Land Acquisition
  • Land grab case
  • land scam
  • Law Enforcement
  • maheshwaram
  • Maheshwaram police
  • Nagaram Bhudan
  • PMLA
  • Rangareddy district
  • telangana
  • telangana elections 2024
  • telangana police

Related News

Huge Demand for Goats and Chickens at Medaram

మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు

Medaram Jatara  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి Huge Demand for Goats and Chickens at Medaram. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసు

  • New twist in Nayeem's disproportionate assets case.. ED chargesheet in court

    నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్

  • Medaram Sammakka Saralamma Maha jatara begins

    వనదేవతల కొలువుకు వేళాయె..మేడారంలో ఈ 4 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది?

  • Municipal Elections In Tela

    తెలంగాణ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్

  • Telangana Municipal Elections

    Breaking News : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రెడీ .. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd